కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, �
దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అలాగే ఉర్దూ మీడియం శిథిలమైన పాఠశాల/కళాశాలను అవసరమైన అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అధికారులకు సూ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆర్టీసీ నల్లగొండ డిపో జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు, టీజీఎస్ఆర్టీసీ-జేఏసీ రాష�
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్, మాడిఫైడ్ సైలెన్సర్స్, హెల్మెట్ లేని డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ పై ఉక్కు పాదం మోపడానికై..
మహిళా సంఘాలకు స్త్రీ నిధి ద్వారా వడ్డీ లేని రుణాలు వెంటనే అందించాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు చెన్నబోయిన నాగమణి, జిల్లా కమిటీ సభ్యురాలు బహురోజు ఇందిరా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
ప్రతి ఉద్యోగుకీ పదవీ విరమణ తప్పనిసరి అని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ అన్నారు. కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు కొడారి రాణి పదవీ విరమణ వీడ్కోలు సమావేశం మం�
ఉచిత బస్సు పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు, స్వావలంబనకు భరోసా, బలమైన అడుగు అని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే పీఆర్సీ, డీఏలను తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా కులగణన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, కంటి తూడుపుగా గత సంవత్సర ఎస్ఎస్సీ స్పాట్ వాల్యూయే�
తెలంగాణలో మార్చి 2024 తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు అందాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, దీంతో ఎంతో మంది అవస్థలు పడుతున్నారని తక్షణమే వాటిని విడుదల చేయాలని కోరు�
వాణిజ్య వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం రేడియం రిఫ్లెక్సటర్ స్టిక్కర్లపై డీలర్లు, కాంట్రాక్టర్లు నిర్ణయించిన అధిక ధరల, పరిమిత వ్యవస్థపై ప్రభుత్వం పరిశీలించి వాహనదారులకు న్యాయం చేయాలని కోరుతూ మంగళ�
ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి 108 సిబ్బంది సుఖ ప్రసవం చేశారు. మంగళవారం గుర్రంపోడు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కడారి అష్మిత (19)కు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మొదట దేవరకొండ ప్రభుత్వ ఆ�
కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభ్యున్నతికి గజ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. సోమవారం ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్ష�
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో జరుగుతున్న నిర్మాణ పనుల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ ప్రెసిడ�
ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, అయితే ఆ దిశగా నూతన పరిశోధనలపై దృష్టి సారించడంతో పాటు సబ్జెక్టుపై పట్టు సాధించాలని ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎ�