బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతో పాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపుపై కేజీబీవీ ప్రత్యేక అధికారులు దృష్టి సారించి తోడ్పాటు అందించాలని నల్లగొండ డీఈఓ భిక్షపతి
నల్లగొండ పట్టణంలోని పలు కాలనీలకు బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ వేణుగోపాలాచార్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 12:00 గంటల నుండి..
శాలిగౌరారం మండలంలోని అంబారీపేట గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్ర బుచ్చయ్య (50) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలిసిన జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డి గ్రామానికి చేరుకున
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నల్లగొండ డిపో జేఏసీ నాయకులు బాసాని వెంకటయ్య, ఎన్ఆర్సీ రాజు, ఈఎస్ రెడ్డి, ఏఎల్ స్వామి అన్నారు. మంగళవారం టీజీఎస్ఆర
నల్లగొండ పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. దేవాలయ ప్రాంగణంలో వేద పండితులచే ఉదయం నుండి అన్ని క్రతువులను పూర్తి చేసి, హోమం చేశారు. ఈ కార్య�
నల్లగొండ పట్టణాన్ని ప్రమాద రహిత పట్టణంగా మార్చేందుకు అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ప్రజలు, యువత పూర్తిగా సహకరించాలని వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. సోమవారం స్థానిక భాస్కర్ టాకీస్ చౌరస్తా �
నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి స్టేజి వద్ద రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. గత వారం రోజుల నుండి రైతులు యాప్లో బుక్ చేస్తున్నప్పటికీ యూరియా నిల్ అని రావడంతో విసుగు చెందిన రైతులు..
దేశ ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామ్య రంగాలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తుందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగ�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేసిందని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు బంటు వెంకటేశ్�
నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు నేటి నుండి ఫిబ్
శాలిగౌరారం మండల పరిషత్ కార్యాలయాన్ని జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు సందర్శించారు. నిధులు దుర్వినియోగం చేశారని, సమయానికి విధులకు హాజరు కావడం లేదని స్థానిక ఎంపీడీఓపై మండలంలోని భైరవుని బండ గ్రామానికి చెందిన..
ఈ నెల 25 నుండి 28 వరకు హైదరాబాద్ నగరంలో జరుగనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల ప్రారంభ రోజు 25వ తేదీన నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష�