ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. బుధవారం శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు, తుడిమి�
గర్భిణీలు, బాలింతలు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పోషక మాసంను సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని తిరుపతి తిరుమల కళ్యాణ మండపంలో ఏ�
గర్భిణులు, బాలింతలతో పాటుగా ఐదేండ్ల లోపు చిన్నారులకు పోషకాహారం అందించడం వల్ల వారిలో రక్తహీనతను దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దవచ్చని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. పోషణ మాహ్ కార్య
రైతులు సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలంలోని మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు ఉత్పత్తిదారుల కేంద్రం (FPO) వద్ద ఏర్పా
పురుగుల మందులు, డ్రోన్ స్ప్రేలు, ఎరువుల వినియోగంపై ఇఫ్కో అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఇఫ్కో మార్కెటింగ్ మేనేజర్ శ్రీ కృపా శంకర్ అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని అయి�
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధన శక్తి పెరుగుతుందని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. మంగళవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, అశ్రిత స్వచ్ఛంద సం�
దేవరకొండ మండల కేంద్రంలో నిర్మించనున్న గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేనావత్ కిషన్ నాయక్ రూ.5,00116/- ను మంగళవారం విరాళంగా అందజేశారు.
రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సహకరించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె కనగల్ మండలం, దోరేపల్లిలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన �
నిమ్మకాయల ధరలు పాతాళంలోకి పడిపోవడంతో నిమ్మ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిమ్మ సాగులో రాష్ట్రంలోనే పేరున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు పడిపోయిన ధరతో ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయలు పురుగు �
గర్భిణులు, బాలింతలతో పాటుగా అయిదేళ్ల లోపు చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు విస్తరణ పనులను నాణ్యతలో సకాలంలో పూర్తి చేయాలని నల్లగొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ అధికారులను కోరారు. మంగ సతీశ్నగర్లోని మొయిన్ రోడ్డు డ్రైనే�
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామం నుండి చొల్లెడు గ్రామానికి వెళ్లే మార్గంలో బోడంగిపర్తి గ్రామంలోని మురుగునీరు కాల్వ తవ్వి రోడ్డుపై వదలడం వల్ల మురుగునీరు రోడ్డుపై పారి, బురదగా మారి గుంతలు ఏర్పడ్డాయి.
రైతులు పంటల మార్పిడి ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల రైతు వేదికలో మంగళవారం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకంలో భాగంగా ర�
అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు పారంభంలోనే రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. కట్టంగూర్ మండల వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుండి ఉదయం 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది.
గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థల్లో "గాంధీజీ లక్ష విగ్రహాల సేకరణ" కార్యక్రమాన్ని గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వైస్ చై�