గత ప్రభుత్వంలో లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని సిపిఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్రూం ఇండ్ల పోరాట సాధనా కమిటీ కన్వీనర
నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షు�
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన సీఎం కప్ క్రీడా పోటీల్లో నల్లగొండ బాలుర హాకీ జట్టు ఫైనల్స్ లో 2-0 తేడాతో నిజామాబాద్ జట్టును మట్టికరిపించి సీఎం కప్ విజేతగా నిలిచింది.
నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషపై పట్టు సాధించడం అనివార్యమని నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆంగ్ల అధ్యాపకుడు డా. సిహెచ్. శ్యాంసుందర్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగం ఆధ్�
అక్రిడిటేషన్ల విషయంలో డెస్క్ జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతోందని, అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య పెంచి అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) ఆధ్వర�
నీతి, నిజాయితీ, ధర్మం వంటి సత్యమార్గాలు బోధించిన సంత్ సేవాలాల్ మహారాజ్ను ఆదర్శంగా తీసుకుని సమాజం ముందుకెళ్లాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతిన�
ఆన్లైన్ యాప్లో యూరియా నమోదు ప్రక్రియను ఎత్తివేయాలని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని లేనిపక్షంలో రైతుల శ్రేయస్సు కోసం, ఒక రైతుగా న్యాయ పోరాటం చేస్తానని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజ�
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం కస్తాల గ్రామంలో కీ.శే.బొమ్మరబోయిన మల్లయ్య 5వ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కస్తా
మునుగోడు మండల పురోహితులు ఉప్పల అభిలాష్ శర్మ, కార్తీక్ శర్మకు హైదరాబాద్ అభినయ కళాక్షేత్రం వారు ఆదివారం ప్రతిష్టాత్మక నంది అవార్డు ప్రదానం చేసి "పురోహిత రత్న" బిరుదుతో ఘనంగా సత్కరించారు.
దేవరకొండ పట్టణంలో బీసీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులకు దేవరకొండ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్, బీసీ పొలిటికల్ యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి సతీష్ గౌడ్..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ బోర్డు పీడీ ఎస్పీ రాజ్ కుమార్ అన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాల పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన �
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. పీఎసీఎస్ లో 560 బస్తాల యూరియాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచిన ఐదు నిమిషాలకే నో స్టాక్ గా చూపించడంతో రైతులు త�
డా.బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంను త్వరలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డా.బి.ధర్మానాయక్ తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్సిటీ రీజినల్ కో ఆర�
చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని లీగల్ సర్వీసెస్ కమిటీ ఎక్స్ ఆఫీషియా చైర్మన్, జడ్జి మంజుల సూర్యావర్ అన్నారు. శనివారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన..
2026-27 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లపై లెక్చలర్ల బృందం ఈ నెల 5వ తేదీ నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. అందులో భాగంగా..