మునుగోడు మండలంలోని ఇప్పర్తి, కిష్టాపురం గ్రామాల మధ్యన నిర్మిస్తున్న చెక్ డ్యామ్ ఎత్తు పెంచాలని కోరుతూ గురువారం ఆ గ్రామాల రైతులు, పలు పార్టీల నాయకులు ధర్నా చేపట్టారు.
సమాజంలోని పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందజేయడమే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన లక్ష్యం అని బీజేపీ నల్లగొండ జిల్లా కోశాధికారి కాసాల జనార్దన్ రెడ్డి అన్నారు.
మునుగోడు మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని ప్రజా సంఘా
అడవిదేవులపల్లి మండలం గోన్యా తండాకు చెందిన మహిళా రైతు పాత్లోతూ దస్సి యూరియా కోసం లైన్లో నిలబడి తోపులాటలో తుంటి వెనుక విరిగి, శస్త్ర చికిత్స అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురై మరణించడం అత్యంత బాధాకరం అని
అక్టోబర్ 3న గట్టుప్పల్ మండల కేంద్రంలో నిర్వహించే దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈ.ఎల్.వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో దసరా ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్క
చందంపేట మండలంలోని పోలేపల్లి గేటు వద్ద ఆగ్రోస్ కంపెనీ వారి ఆధ్వర్యంలో బుధవారం యూరియా రావడంతో రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు లైన్లో నిలబడ్డారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియాను పంపిణీ చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు సమయ పాలన పాటించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం చందంపేట మండలంలోని పీహెచ్సీని ఆమె సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్�
హైదరాబాద్ నుండి సూర్యాపేటలో జరుగు మాల మహానాడు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గండమల్ల చెన్నయ్యకు బుధవారం కట్టంగూర్లో మాల మహానాడు నాయకులు స్వాగతం పలికి శాలు�
చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ మున్సిపల్ మాజీ హ్యాట్రిక్ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బ�
తమ పట్టా భూములను బ్లాక్ లిస్ట్ నుండి తొలగించి, క్రయ, విక్రయాలకు ఇబ్బందులు లేకుండా పట్టాలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తూ అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామ వాసులు బుధవారం నల్లగొండ
గట్టుప్పల్ మండల అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు చాటుమాటు మాటలు, తెలిసి తెలియని, సోయి లేని మాటలు మాట్లాడొద్దని మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావ�
చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్ రెడ్డి తల్లి కంకణాల దశరథమ్మ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టే పోషణ్ అభియాన్ కార్యక్రమం పేదలకు వరం లాంటిదని ఐసీడీఎస్ సీడీపీఓ అశ్ర అంజుం అన్నారు. మంగళవారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మహిళలు, సమాక్య సభ్యులతో �