స్వయం ఉపాధి పథకాల ద్వారా కుటుంబాల ఆర్థిక వృద్ధి సాధించాలని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల ఎంపికకు బుధవారం మున్సిపల్ కార్పొరేషన�
దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి పుచ్చలపల్లి సుందరయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. సిపిఎం కనగల్ మండల కమిటీ �
యువత దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని, విద్యార్థి దశలోనే దేశ రక్షణకు సంబందించిన అంశాలపై శిక్షణకు చక్కటి వేదిక ఎన్సీసీ అని ఎన్సీసీ 31వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ శ్రీధర్రావు, సుబేదార్ మేజర్ మాధవరావ
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యా విభాగం డీన్ ప్రొఫెసన్ రామకృష్ణ ఆకస్మిక మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.
కలెక్టర్, డీఆర్డీఓ ఆదేశాల మేరకు కనగల్ మండలంలో జల సంచాయ్ జెన్ బాగిదరి- జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని చిన్నమాదారం, చెట్లచెన్నారం, ఎస్.లింగోటం, తెలంకంటిగూడెం, ఇస్లాంనగర్ గ్రామ
కోల్కతాలో జరిగే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) సర్వసభ్య సమావేశానికి తెలంగాణ ప్రతినిధిగా నల్లగొండలోని కెపీఎం ప్రభుత్వ పాఠశాల బొట్టుగూడ ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు ఆహ్వానం అందింది. �
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నల్లగొండలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 6 ఖాళీలు (MPC, BPC ) అలాగే 8వ తరగతిలో 4 ఖాళీలు ఉన్నాయని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ ఎన్నికలు సోమవారం నల్లగొండ జిల్లా కోర్టులో జరిగాయి. అధ్యక్షుడిగా సీహెచ్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మాతంగి వీరబాబు, కోశాధికారిగా పి.నరేశ్, అసోసి�
నల్లగొండలోని పానగల్లో గల అతి ప్రాచీనమైన శ్రీ పచ్చల సోమేశ్వరాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపర్వైజర్ బి.సుమతి హాజరై ప్రత్యేక �
ఇటీవల మిర్యాలగూడ పట్టణంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించ
చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి మూడు తులాల బంగారం, రెండు సెల్ఫోన్లు, బైక్ స్వాదీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తాలు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని కురుమర్తి గ్రామ గోదాంలో ఏర్పాటు చేసిన �
విద్యార్థులు చదువుతో పాటు, కళలు, చేతి వృత్తుల పట్ల అభిరుచి పెంపొందించుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యా�
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపిందని విమర్శిస్తూ సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భ�
పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.