కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం మహిళలకు అందించే పథకాలను వివరించారు.
కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని వ్యాపారస్తులు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, అధిక ధరలకు, దోపిడీకి పాల్పడుతున్న వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నకిరేకల్ మండలాధ్�
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో పారిశుధ్య నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు. సర్పంచుల పదవీ కాలం పూర్తవడంతో ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. పంచాయతీల్లో ఎక్కడ చూసినా పారిశుధ్య
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని డీపీఎం మోహన్రెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా �
నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్వీ నాయకులు తిరిగి సొంత గూటికి చేరారు. వారికి ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బుధవారం త్రిపురారం మండల కేంద్రంలోని అనుముల శ్రీనివాస్�
ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి నివాసంలో వివిధ గ్రామాలకు చెం�
కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల హక్కుల జోలికొస్తే ఖబర్దార్ మోదీ అని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్ల
రోజుకు 10 గంటల పని విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ జీఓ నంబర్ 282 జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ చండూరు మండల కేంద్రంలో జీఓ ప్రతులను ప్రజా సంఘాల నాయకుడు బండ శ్రీశైలం నేతృత్వంలో దగ్థం చేశారు.
త్రిపురారం మండలంలోని మాటూరు గ్రామానికి చెందిన కళాకారుడు కలకొండ శ్రీనివాస్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ సోమవారం శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క�
యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు డిమాండ్ చేశారు. దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో మాజీ ఎంపీటీసీ రాయికింది �
నకిరేకల్ పట్టణానికి చెందిన పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కందుల సోమయ్య సతీమణి సక్కుబాయమ్మ శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించింది. లయన్స్ క్లబ్ నకిరేకల్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమ్మత�
నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికను అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం 22 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే రూ.35 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చం�