రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఏఓ పద్మజకు సిపి
తెలంగాణ రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యావని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలోని చండూరు వ్యవసాయ అ
కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యంతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్ లో ఎరువుల దుకాణాలతో పాటు పీఏసీఎస్ కేంద్రాన్ని సందర్శిం�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డ�
రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నల్లగొండ జిల్లాలో శాంతియుత వాతావరణం నడుమ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలను శనివారం ఒక ప్రకటనలో కోరారు. నిర్వాహకులు ఎట్టి
యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో పడిగాపులు కాసినా యూరియా బస్తా అందలేదని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) మునుగోడు మండల శాఖ అధ్యక్షుడు మిర్యాల మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి అన్నారు. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీ నిధులు రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన (ఆర్వో ప�
సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు అని ఆ పార్టీ నల్లగొండ జిల్లా వర్గ సభ్యుడు గురుజ రామచంద�
ప్రకృతిని ఆరాధించే వేడుక తీజ్ పండుగ అని నల్లగొండ జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి జడ్జి డాక్టర్ డి.దుర్గాప్రసాద్ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు నిర్వహించిన తీజ్ వేడు�
మహిళలు అన్ని రంగాల్లో రాణించి అర్ధికంగా ఎదగాలని నాబార్డు తెలంగాణ సీజీఎం బి.ఉదయభాస్కర్ అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్, ఆప్- గ�
రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కట్టంగూర్ అమరవీరుల స్మారక భవనంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్�
బాధితుల ఫిర్యాదుల పట్ల జాప్యం చేయకుండా, తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని పోలీస్ సిబ్బందికి నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేసన్న