ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజులపాటు నల్లగొండ జిల్లా నకిరేకల్లో గల సాయి మందిరం 18వ వార్షికోత్సవం, శ్రీ జ్ఞాన సరస్వతి దశమ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సంస్థ ట్రస్ట్ అధ్యక్ష ప�
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం దేశ వ్యాప్తంగా మే 20న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ.సలీం, తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధా�
నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లులో గల శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం రుద్రసేన ఆధ్వర్యంలో శనివారం తొమ్మిది కూలర్లను అందజేశారు.
మునుగోడు మండలం గుండ్లూరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లగొండ రోడ్డు అడ్డరోడ్ నుంచి గుండ్లూరిగూడెం వరకు 1.5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు నాణ్యత పనులను పంచాయతీరాజ్ డీఈఈ నాగేశ్వ
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జైలును సందర్శించారు. జైలులోని అన్ని బ్యారక్స్ ను, వంట గదిని, ఖైదీలకు పెట్టే ఆహార పదార్థాలను, భోజనాన్ని
నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధుల నుండి వీధి లైట్లు మంజూరు అయ్యాయి. గ్రామానికి రూ.2 లక్షలతో 56 వీధిలైట్లు మంజూరు కాగా శుక్రవారం చ�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని డీఆర్డీఓ శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసి ఐకెపి ధా
ఈ నెల 30న గట్టుప్పల్ మండల కేంద్రంలోని ఎస్వీఎల్ ఫంక్షన్ హాల్లో జరిగే అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం కోరారు. గురువారం మునుగోడు మండల కేంద్�
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, వందనపల్లి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు గజ్జి రవి అన్నారు.
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో తేడా వచ్చిందని బుధవారం రైతులు ఆందోళన నిర్వహించారు.
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.
బడిబాట ముందుస్తు కార్యక్రమంలో భాగంగా మన ఊరి బడిలోనే మన పిల్లలను చేర్పించండి-ప్రైవేట్ పాఠశాలల ఫీజులు భారం తగ్గించుకోండి అనే నినాదంతో మునుగోడు మండలం పలివెల గ్రామంలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహిం�
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్తో కలిసి బుధవారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇంటి నమూనా న
ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టం చారిత్రాత్మకమని, అది రైతుల భూములకు రక్షణ కవచంగా ఉంటుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చే
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అంతా కృషి చేయాలని హెచ్ఎం నర్సిరెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో బుధవారం పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించ�