చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి పత్తి చేనులో మంగళవారం నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై వ్యవసాయ అధికారి చంద్రిక రైతులకు అవగాహన కల్పించారు.
అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. నిడమనూరు మండలంలోని జంగాలవారిగూడెంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, నల్లగొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొర్ర సుధాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ మలక్పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన నల్లగొండ మాజ�
మునుగోడు మండలంలోని నిరుపేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ మునుగోడు ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల మొత్తం 8 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశా
బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ జాతీయ పతాకావిష్కరణ చ�
ప్రపంచ ఉపాధ్యాయ సంఘం నాయకురాలు, ప్రొఫెసర్ మెహఫూజా ఖానం (80) మృతి బాధాకరం అని డబ్ల్యూటీయూ, ఎఫ్ఐఎస్ఈ కార్యదర్శి ఎం.వీ. గోనారెడ్డి, నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి అన్న�
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురష్కరించుకుని కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. బీజేపీ నాయకులు, పాఠశాల విద్యార్థులు జాతీయ జెండా చేబూని గ్రామ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామ మాజీ సర్పంచ్ బూరుగు అంజయ్య 22వ వర్ధంతిని ఈదులూరు గ్రామంలో గురువారం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
నానో యూరియా ఉపయోగంపై మునుగోడు వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ రైతులకు అవగాహన కల్పించారు. గురువారం మునుగోడు ప్రాథమిక సహకార సంఘంలో యూరియా సరఫరాపై ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నానో యూరియూ గురించి రైతులకు
దేవరకొండ పట్టణంలోని వివిధ వార్డుల్లో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత బట్టపోతుల నర్సింహ సేవలు మరువలేనివని గ్రామస్తులు కొనియాడారు. నర్సింహ 4వ వర్ధంతి సందర్భంగా వెల్మకన్నే గ్రామంలోని చౌ
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాల హెచ్ఎం కందాల రమ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీలను బుధవారం
కట్టంగూర్ మండలంలోని పందనపల్లికి వెళ్లే రహదారి ఆధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈదులూరు గ్రామ శివారులోని మూల మలుసు వద్ద గుంతల్లో నీరు నిలిచి చెరువులా తయారైంది. గత కొంత కాలంగా మరమ్మతులకు నోచుకోక�
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని నల్లగొండ జిల్లా విద్యా శాఖ అధికారి బొల్లారం భిక్షపతి అన్నారు. బుధవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో �
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం మునుగోడు సెంటర్లో రైతులు, కార్మికులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను �