ప్రచార ప్రకటనల కోసం మాత్రమే ప్రభుత్వం పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేం�
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకై ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 21ని రద్దు చేయాలని అలాగే బుధవారం ఉన్నత విద్యా మండలికి వెళ్లిన అధ్యాపకుల అరెస్టులను ఖండిస్తూ గురు�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా కట్టంగూర్ తాసీల్దార్ గుగులోతు ప్రసాద్ అన్నారు. మండలంలోని పందనపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర
నమ్ముకున్న ఆశయం కోసం తుది వరకు పోరాడిన యోధుడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు. బుధవారం నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కేంద్�
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో 1 కోటి 18 లక్షల రూపాయలతో చేపట్టిన ఊర చెరువు మరమ్మతు పనులను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఆదర్శ ప్రజా నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమించాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి అయిలయ్య, పాలడుగు నాగార్జ�
కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై రూ.50, డీజిల్, పెట్రోల్పై రూ.2 పెంచడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో బుధవారం సీపీఐ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్�
పాఠశాల ముందు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మంగళవారం పాఠశాల గేటు ముందు ఆందోళన నిర్వహించారు. వర్షం పడితే స్కూల్ లోపలికి వె�
మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత ఉప రాష్ట్రపతి బాబు జగ్జీవన్ రామ్ అడుగు జాడల్లో విద్యార్థులు ముందుకు సాగాలని ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన
నల్లగొండ జిల్లాకే తలమానికమైన ఉన్నత విద్యా నిలయం, జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ) మైదానంలో చుట్టుపక్కల కాలనీ నుంచి వచ్చే మురుగునీటి పారుదల కోసం డ్రైనేజీ కాల్వ నిర్మించడాన్ని తక
మండల పరిషత్ నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు అన్నారు. వార్షిక పరిశీలనలో భాగంగా మంగళవారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార�
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మానసిక దివ్యాంగుడు మృతి చెందిన సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో వెలుగు చూసింది.
రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని డీసీసీబీ డైరెక్టర్ కోడి సుష్మావెంకన్న అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా చండూరు మండలం కస్తాలలో రైత�
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు
ప్రభుత్వ విద్య కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో జ�