మూతపడిన రైస్ మిల్లులు తెరిచి హమాలీలకు ఉపాధి కల్పించాలి పేరుకుపోయిన బియ్యం నిల్వలను తక్షణమే సేకరించాలి ఎఫ్సీఐ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీల మహా ధర్నా కుట్రలమారి కేంద్రం కక్ష పూరిత చర్యలతో
సీఎం ప్రకటించిన రూ.40కోట్లతో పనులు నేరేడుచర్ల, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో శరవేగంగా అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి ముందుకు నేరేడుచర్ల, జూన్ 25 : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామ�
ఆరో రోజూ కొనసాగిన ప్లాట్ల వేలం ఇప్పటివరకు రూ.4.81 కోట్ల విలువైన ప్లాట్లు, ఇండ్ల అమ్మకం నల్లగొండ, జూన్ 25 : శ్రీవల్లి టౌన్షిప్లో ప్లాట్లతోపాటు గృహాలు కొనుగోలు చేయాలనుకునే వారు వేలంలో పాల్గొనాలంటే నేడే చివర�
కోలుకోని టాకీసులు థియేటర్లపై ఓటీటీ ఎఫెక్ట్.. వెంటాడుతున్న పైరసీ భూతం కొవిడ్ పరిస్థితుల నాటి నుంచి తీవ్ర ప్రభావం 750 సీటింగ్ సామర్థ్యం ఉన్న థియేటర్లలో తెగుతున్న టికెట్లు 200 లోపే.. ఓనర్లకు తలకు మించిన భారం�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట, జూన్ 25 : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం ఆయన మండలంలోని ఎన్నారం గ్రామంలో రూ.20లక్షలతో చేపడుతున�
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ఎఫ్సీఐ వద్ద హమాలీ కార్మికులతో మహా ధర్నా రామగిరి, జూన్ 25 : ఎఫ్సీఐ కస్టమ్ మిల్లింగ్ రైస్ను తీసుకోకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల రైస్ మిల్లులు మూత �
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కన్పిస్తలేదా? అభివృద్ధిని చూసి ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరి అర్బన్, జూన్ 25 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస
తుర్కపల్లి, జూన్ 25 : పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్ అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని దత్తాయిపల్లి హైస్కూల్, ప్రాథమిక పాఠశాలక�
ఎంపీపీ అమరావతి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఖలీల్ గుండాల, జూన్ 25 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్ సూచించారు. శనివారం మండల కేంద్రంలో హరితహా�
తొలకరి వానలతో హరితహారం షురూ.. గుంతలు తీస్తున్న ఉపాధి హామీ కూలీలు ఇంటికి ఆరు మొక్కలు అందిస్తున్న పంచాయతీ కార్మికులు నల్లగొండ జిల్లాలో తొలిరోజు 5,880 మొక్కల నాటింపు పంచాయతీరాజ్, అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కల పె�
జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీలు పాల్గొన్న ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, పోలీస్ సిబ్బంది సూర్యాపేటసిటీ, జూన్ 25 : గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ రాజేంద్రప్రసా�