మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు మిర్యాలగూడ, జూలై 7 : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం పట్టణంలోని క్యాంపు
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో సంస్కరణలు జైళ్ల శాఖ డీఐజీ మురళీబాబు నీలగిరి, జూలై 7 : స్వరాష్ట్రం సిద్ధించాక జైళ్లకు కొత్త శోభ వచ్చిందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం జైళ్ల శాఖలో ఎన్నో సంస్కరణలకు శ
సామాజిక సమానత్వానికి అలుపెరుగని పోరాటం సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహనీయుల కలలు సాకారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జగ్జీవన్ వర్ధంతి కార్యక్రమాలు సూర్యాపేటలో నివ�
5 ఎకరాల్లోపు రైతులకు జమ .. 8.44 లక్షల మందికి 14.97లక్షల ఎకరాలకు వర్తింపు రాష్ట్రంలో అత్యధిక లబ్ధి నల్లగొండ నల్లగొండ ప్రతినిధి, జూలై 6(నమస్తే తెలంగాణ) : రైతుబంధు పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోనే అ�
సగౌరవంగా బతుకుతున్న వృద్ధులు ఎకరం పొలం ఉంటే ఏ రందీ లేనట్టే! పింఛన్, రైతుబంధు, పంటల దిగుబడితో ఏడాదికి సగటున రూ.54 వేల ఆదాయం రైతు బంధుతో రూ.10 వేలు..ఆసరా పింఛన్ ద్వారా రూ.24 వేలు పంట దిగుబడితో రూ.20 వేలు సూర్యాపేట జ�
హైదరాబాద్ రీజియన్ అధికారులు బొడ్రాయిబజార్, జూలై 6 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో అమలవుతున్న ఈ-నామ్ విధానాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్ రీజియన్ అధికారుల బృందం బుధవారం సూర్యాప
పెద్దవూర, జూలై 6 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని నాగా�
జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో అదనపు వర్షపాతం నమోదు అన్ని మండలాల్లో సమృద్ధిగా వర్షాలు విస్తారమైన వర్షాలతో పెరగుతున్న వానాకాలం సాగు తెలంగాణకు హరితహారం మొక్కల నాటింపులోనూ వేగం నల్లగొండ, జూలై 6: వానకాలం సీజన
నల్లగొండ, జులై 6: మన ఊరు-మన బడి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల ఆన్లైన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాహల్ శర్మ అదేశించారు. కలెక్టరేట్లో ఇంజినీర్లతో బుధవారం సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భం
కనుచూపు మేరలో కృష్ణమ్మ ఉన్నా అక్కడి భూమి తడువాలంటే వాన పడాల్సిందే! అక్కడ పంట పండిందంటే ఆ కారు రైతన్న గట్టెక్కినట్టే!! పూర్తి వర్షాధార సాగు ప్రాంతమైన నేరేడుగొమ్ము రైతాంగం కష్టాలను గట్టెక్కించేందుకు సాక్�
దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, దేశ చరిత్రలో విప్లవాత్మకమైన పథకంతో సామాజిక మార్పు మొదలైందని విద్యుత్ �
గొర్రెలు, మేకలు వానకాలంలో అనేక రోగాలకు గురవుతుంటాయి. వర్షాకాలంలో లేత గడ్డిని తినడం, కలుషితమైన నీటిని తాగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావంతో రోగాల బారిన పడుతుంటాయి. ముందుగా గుర్తించపోతే జబ్బు ముదిరి �