ఖాతాల్లోకి పంట పెట్టుబడి సాయం ఉమ్మడి జిల్లాలో రెండ్రోజుల్లో 5.28లక్షల మందికి రాష్ట్రంలో అత్యధికం నల్లగొండకే.. ఎకరం నుంచి మొదలుకొని దశల వారీగా అందరికీ.. కొనసాగుతున్న కొత్త దరఖాస్తుల స్వీకరణ నల్లగొండ ప్రతిన
యాదాద్రి ఆలయానికి రూ.11,11,068 ఆదాయం యాదాద్రి, జూన్ 29 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం స్వామి, అమ్మవార్లకు అర్చకులు వైభవంగా నిత్య పూజలు నిర్వహించారు. వేకువ జామున 3.30 గంటలకు నిత్యపూజలు ప్రారంభమయ�
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట, జూన్ 29 : పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని మునిపంపుల,
ముందు నుంచే గర్భిణులను సంసిద్ధం ప్రత్యేక ఆసనాలపై ఆరోగ్య సిబ్బందికి శిక్షణ వారి ద్వారా క్షేత్రస్థాయిలో గర్భిణులకు అవగాహన సిజేరియన్లకు చెక్ పెట్టడమే లక్ష్యం భువనగిరి కలెక్టరేట్, జూన్ 29 : మాతృత్వం.. మాట�
ఫలితం ఎలా ఉన్నా పాజిటివ్గా తీసుకోవాలి మానసికంగా దృఢంగా ఉండాలి నేరేడుచర్ల, జూన్ 29 : పరీక్షల ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండటం సహజం. రిజల్ట్స్ ఎలా ఉంటాయో, తమకు �
కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్, జూన్ 29 : విద్యార్థి దశ నుంచే నైపుణ్యాన్ని పెంచుకోవాలని, అప్పుడే ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం సమావే
కలెక్టర్ పమేలాసత్పతి ఆత్మకూరు(ఎం), జూన్ 29 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉత్తమ విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి బుధవారం అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు బోధన కార్యక్
జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 1,783 మంది విద్యార్థులు భువనగిరి అర్బన్, జూన్ 29 : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పాలిసెట్-2022 (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) గురువారం నిర్వహించనున్న
దేవరకొండ, జూన్ 28 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నియోజకవర్గంలోని 291 మంది లబ్ధిదారులకు మంజూరైన ర�
రైతుబంధు పంపిణీ షురూ .. తొలిరోజు 1.33 లక్షల రైతులకు అందిన నగదు నల్లగొండ, జూన్ 28 : రాష్ట్ర ప్రభుత్వం వానకాలం సీజన్ కోసం రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతుబంధు మంగళవారం నుంచి వారి ఖాతాల్లో జమ అవుతున్
సూర్యాపేట, జూన్ 28 : సూర్యాపేట పట్టణ సుందరీకరణపై ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇకపై వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవ�
అక్టోబర్ 15 నుంచి ర్యాలీలు, ఎంపికలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల అభ్యర్థులు ఇక్కడికే.. ఫలించిన మంత్రి జగదీశ్రెడ్డి కృషి.. సూర్యాపేటకు దక్కిన గౌరవం సూర్యాపేట, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : దేశ రక్షణ కోసం సైన�
కంచి పీఠం ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి సంకల్పం టెంపుల్ సిటీ నిర్మించేందుకు చర్యలు : ఎమ్మెల్యే కంచర్ల రామగిరి, జూన్ 28 : చర్లపల్లి బైపాస్ సమీపంలోని అనేశ్వరమ్మ గుట్టను కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు సెట్ కన్వీనర్ జానకీదేవి రేపు నల్లగొండలో పది కేంద్రాల్లో పరీక్ష రామగిరి, జూన్ 28 : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 30న నిర్వహించే టీఎస్ పాలిసెట్-2022 పరీక్షను పకడ్బ