ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వెనుకబాటుకు గురైన నియోజకవర్గం దళిత బంధుతో ఆర్థిక భరోసా నేడు లబ్ధిదారులకు యూనిట్లను అందించనున్న మంత్రి జగదీశ్రెడ్డి 39 కుటుంబాలు ఎంపిక.. జమస్తాన్పల్లి గ్రామ జనాభా 630. ఇందులో ఎస్�
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ జలవిహార్లో శనివారం నిర్వహించిన సభకు హాజరై మద్దతు తెలిపారు. శాసనమ
వలిగొండ, జూలై 2 : మండలకేంద్రంలోని 5వ వార్డు పల్లె ప్రకృతి వనంలోకి శనివారం సాయంత్రం వచ్చిన నెమలిని కోతులు వెంబడించాయి. ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నంలో రక్షణ కంచెలో చిక్కుకున్న నెమలిని చూసిన స్థానికులు ప�
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్ భువనగిరి అర్బన్, జూలై 2 : పేదరిక నిర్మూలనకు ఏర్పాటు చేసిన పథకాలు లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్రావు అన్నారు. మండలి న్య�
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి చండూరు, జూలై 2 : యువత లక్ష్య సాధనలో ముందుండాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్�
రామన్నపేట, జూలై 2: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన దోస్త్ హెల్ప్లైన్ సెంటర్ను శనివారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బెల్లి యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఉత్త�
మిర్యాలగూడ మండలంలో ముమ్మరంగా ఉపాధిహామీ పనులు ఇప్పటికే లక్ష్యంలో 60శాతం పూర్తి మిర్యాలగూడ రూరల్, జూలై 2 : జాతీయ ఉపాధిహామీ పనులు మిర్యాలగూడ మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారులు గ్రామాల్లో గుర్తించిన �
బాలికల ఉత్తీర్ణత శాతం 94.86 బాలుర శాతం92.31 రాష్ట్రంలో జిల్లాకు 13వ స్థానం మూడు స్థానాలు మెరుగుపడ్డ ర్యాంకింగ్ ఫలితాల్లో గురుకుల, కస్తూర్బా విద్యార్థుల ప్రతిభ పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసిన పదో తరగతి �
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి రాజాపేట, జూన్ 30 : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మల్
సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ మన ఊరు – మన బడిపై సమీక్ష రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ భువనగిరి కలెక్టరేట్, జూన్ 30 : పాఠశాలల్లో సమస
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చింతలపాలెం, జూన్ 30 : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని