వచ్చే నెల ఒకటి నుంచి మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధం సింగిల్ యూజ్డ్తోపాటు 120 మైక్రాన్ల కంటే తక్కువ మందంపై బ్యాన్ నేటి నుంచి మున్సిపాలిటీల వారీగా కార్యాచరణ ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీల ఏర్పాట�
నిరర్ధక ఆస్తులు 9 నుంచి 2.39 శాతానికి గతేడాది రూ.12 కోట్లు… ఈ ఏడాది రూ.23 కోట్ల ఆదాయం వార్షిక ఆడిట్ నివేదికను వెల్లడించిన చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి వ్యవసాయంతోపాటు కమర్షియల్ రుణాల పెంపునకు తీర్మానం న�
ఆధునిక వసతులతో అత్యుత్తమ బోధన 1977 నుంచి ఎంతో మందికి విద్య ప్రస్తుతం 2,478మంది విద్యార్థులు.. రెండు షిఫ్టుల్లో టీచింగ్ రాష్ట్రంలో న్యాక్గ్రేడ్-ఏ సాధించిన మూడు కాలేజీల్లో ఒకటి డిజిటల్ తరగతులు.. 25 వేల పుస్తక�
యాదాద్రి భువనగిరి కేంద్రంగా పాస్పోర్ట్ సేవలు నిత్యం 20-30 స్లాట్ బుకింగ్లు దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో ఇంటికే పాస్పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చేరువైన సేవలు యాదాద్రి, జూన్24 : చదువు, ఉద్యోగం, వ�
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు మిర్యాలగూడ, జూన్ 24 : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన పోలెపల్లి లక్ష�
నల్లగొండ కలెక్టర్ రాహుల్ శర్మ ఐదో రోజు కొనసాగిన ప్లాట్ల వేలం నల్లగొండ, జూన్ 24 : శ్రీవల్లి టౌన్షిప్లో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసిన బిడ్డర్లకు అపోహలు అవసరం లేదని, ప్రభుత్వమే వెంచర్లో అన్ని వసతులు క�
వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ దేవరకొండ,సాగర్ దవాఖానల తనిఖీ దేవరకొండ, జూన్ 23 : ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజ
విజయవంతంలో కీలకంగా మెప్మా ఆర్పీలు పట్టణ ప్రజలకు ఇంటింటికీ సేవా కార్యక్రమాలు మహిళల ఆర్థిక పురోభివృద్ధిలో భాగస్వామ్యం బొడ్రాయిబజార్, జూన్ 23 : ప్రభుత్వ పథకం ఏదైనా వారి భాగస్వామ్యం తప్పని సరి. శాఖ ఏదైనా ఒక
సుదూర ప్రాంతాలకు ఏర్పాటు చేసిన ఎయిమ్స్ ప్రస్తుతం ఆరు గ్రామాల్లో నెలకు రెండు సార్లు వైద్య శిబిరాలు ఇప్పటివరకు వెయ్యి మందికి చికిత్స, మందుల పంపిణీ ప్రభుత్వ దవాఖానలకు దూరంగా ఉన్న గ్రామాల్లో వైద్య సేవలంద�
సీఎంఆర్ సేకరణ బంద్ పెట్టినఎఫ్సీఐ ఉమ్మడి జిల్లాలో 210 రైస్ మిల్లులు మూత 15 రోజులుగా పేరుకుపోయిన నిల్వలు తీవ్ర ఆందోళనలో మిల్లర్లు ఉపాధి లేక హమాలీలు, ఇతర కార్మికుల ఇక్కట్లు ఇంటి బాటలో బీహార్ కార్మికులు ట�
దేశంలోనే నంబర్ వన్గా నిలిపిన సీఎం కేసీఆర్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నకిరేకల్ మార్కెట్ కమిటీకి అభినందనలు నాడు వలస వెళ్లిన రైతులు నేడు రెండు పంటలు పండిస్తున్నారు ప్రపంచమే ఆశ్చర్యప�
భువనగిరి ఐడీ పార్టీ పోలీసులమంటూ దందా ఫోర్జరీ కేసులో నిందితుల నుంచి రూ.లక్ష వసూలు తీగ లాగితే కదిలిన డొంక ప్రభుత్వ ఉద్యోగాల పేరుతోనూ టోకరా ఇద్దరు నిందితుల అరెస్ట్.. ఎయిర్పిస్టల్, డమ్మీ గన్లు స్వాధీనం భు�