నల్లగొండ కలెక్టర్ రాహుల్ శర్మ ఐదో రోజు కొనసాగిన ప్లాట్ల వేలం నల్లగొండ, జూన్ 24 : శ్రీవల్లి టౌన్షిప్లో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసిన బిడ్డర్లకు అపోహలు అవసరం లేదని, ప్రభుత్వమే వెంచర్లో అన్ని వసతులు క�
వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ దేవరకొండ,సాగర్ దవాఖానల తనిఖీ దేవరకొండ, జూన్ 23 : ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజ
విజయవంతంలో కీలకంగా మెప్మా ఆర్పీలు పట్టణ ప్రజలకు ఇంటింటికీ సేవా కార్యక్రమాలు మహిళల ఆర్థిక పురోభివృద్ధిలో భాగస్వామ్యం బొడ్రాయిబజార్, జూన్ 23 : ప్రభుత్వ పథకం ఏదైనా వారి భాగస్వామ్యం తప్పని సరి. శాఖ ఏదైనా ఒక
సుదూర ప్రాంతాలకు ఏర్పాటు చేసిన ఎయిమ్స్ ప్రస్తుతం ఆరు గ్రామాల్లో నెలకు రెండు సార్లు వైద్య శిబిరాలు ఇప్పటివరకు వెయ్యి మందికి చికిత్స, మందుల పంపిణీ ప్రభుత్వ దవాఖానలకు దూరంగా ఉన్న గ్రామాల్లో వైద్య సేవలంద�
సీఎంఆర్ సేకరణ బంద్ పెట్టినఎఫ్సీఐ ఉమ్మడి జిల్లాలో 210 రైస్ మిల్లులు మూత 15 రోజులుగా పేరుకుపోయిన నిల్వలు తీవ్ర ఆందోళనలో మిల్లర్లు ఉపాధి లేక హమాలీలు, ఇతర కార్మికుల ఇక్కట్లు ఇంటి బాటలో బీహార్ కార్మికులు ట�
దేశంలోనే నంబర్ వన్గా నిలిపిన సీఎం కేసీఆర్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నకిరేకల్ మార్కెట్ కమిటీకి అభినందనలు నాడు వలస వెళ్లిన రైతులు నేడు రెండు పంటలు పండిస్తున్నారు ప్రపంచమే ఆశ్చర్యప�
భువనగిరి ఐడీ పార్టీ పోలీసులమంటూ దందా ఫోర్జరీ కేసులో నిందితుల నుంచి రూ.లక్ష వసూలు తీగ లాగితే కదిలిన డొంక ప్రభుత్వ ఉద్యోగాల పేరుతోనూ టోకరా ఇద్దరు నిందితుల అరెస్ట్.. ఎయిర్పిస్టల్, డమ్మీ గన్లు స్వాధీనం భు�
పోటీ పరీక్షల్లో మెళకువలు పాటించాలి పోలీస్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి నీలగిరి, జూన్ 23 : పోటీ ప్రపంచంలో యువతకు ఆకాశమే హద్దు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగ�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి దంపతులు గుండాల, జూన్ 23 : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహ�
కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్, జూన్ 23 : ప్రతిభావంతుల పిల్లల సౌకర్యార్థం భవిత కేంద్రాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు చేపడుతామని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. కలెక్టరేట్
మండలంలో కొత్తగా 390 మంది చేరిక తుంగతుర్తి, జూన్ 23 : తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికై వందల సంఖ్యలో నూతన గురుకులాలను ఏర్పాటు చేసి విద్యను అందిస్తున్నారు. మన ఊరు-మన బడ�
ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కొండమల్లేపల్లి, జూన్ 23 : మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చి దిద