పోటీ పరీక్షల్లో మెళకువలు పాటించాలి పోలీస్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి నీలగిరి, జూన్ 23 : పోటీ ప్రపంచంలో యువతకు ఆకాశమే హద్దు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగ�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి దంపతులు గుండాల, జూన్ 23 : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహ�
కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్, జూన్ 23 : ప్రతిభావంతుల పిల్లల సౌకర్యార్థం భవిత కేంద్రాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు చేపడుతామని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. కలెక్టరేట్
మండలంలో కొత్తగా 390 మంది చేరిక తుంగతుర్తి, జూన్ 23 : తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికై వందల సంఖ్యలో నూతన గురుకులాలను ఏర్పాటు చేసి విద్యను అందిస్తున్నారు. మన ఊరు-మన బడ�
ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కొండమల్లేపల్లి, జూన్ 23 : మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చి దిద
సమాచార హక్కు చట్టం మాజీ ప్రధాన కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు నల్లగొండలో ప్రజామిత్ర సలహా కేంద్రం ప్రారంభం రామగిరి, జూన్ 23 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజామిత్ర సలహా కేంద్రం కృషి చేయాలని, న్యాయ�
ఒకే పుస్తకం రెండు భాషల్లో.. విశేషంగా ఆకట్టుకుంటున్న పాఠ్యపుస్తకాలు జిల్లా బుక్ డిపోకు చేరుతున్న పాఠ్యపుస్తకాలు త్వరలోనే ఎంఈఓ కార్యాలయాలకు.. ప్రతి బుక్కూ ప్రత్యేక నంబర్తోపాటు క్యూఆర్ కోడ్ ఇతరులకు �
నల్లగొండ ఆర్యూబీపై పట్టువిడవని ఎమ్మెల్యే కంచర్ల దిగివచ్చిన రైల్వే అధికారులు ఎమ్మెల్యేతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన విశాలమైన బ్రిడ్జి నిర్మాణానికి సన్నాహాకాలు నల్లగొండ ప్రతినిధి, జూన్ 21(నమస్తే తెల�
గిరిజన భవన్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఈఎస్ఐ ఆస్పత్రి ప్రారంభోత్సవం మంత్రులు జగదీశ్రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా హాజరు రామస్వామిగుట్ట వద్ద బహిరంగ సభ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సైదిరె
ఎమ్మెల్యే భాస్కర్రావు జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి మిర్యాలగూడ రూరల్, జూన్ 21 : ప్రొఫెసర్ జయశంకర్ సర్ చూపిన మార్గం అనుసరణీయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ప్రొఫెసర్ జ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.భాస్కర్రావు జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం భువనగిరి అర్బన్ : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్యా ప్రధాన న్యాయమూర్తి వి.భాస్కర్రావు అన్నారు. రాష్ట�
జిల్లాలో మొత్తం 187 ప్రైవేట్ స్కూళ్ల బస్సులు ఇప్పటి వరకు 8 బస్సులు సీజ్ నిత్యం తనిఖీలు చేస్తామంటున్న అధికారులు యాదగిరిగుట్ట రూరల్, జూన్ 21 ;జిల్లాలోని మోత్కూరు, చౌటుప్పల్ పట్టణాల్లో సోమవారం 8 ఫిట్నెస్�
సమస్య చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడికి అండ ట్రైసైకిల్, డబుల్ బెడ్రూం ఇంటి హామీతోపాటు ఆర్థిక సాయం మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నజీర్పాషా సూర్యాపేట టౌన్, జూన్ 21 : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటక�