పల్లెలు, పట్టణాల్లో స్వచ్ఛ వాతావరణం కల్పించడంతో పాటు పచ్చదనం పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక�
ఏండ్ల కింద మూతబడ్డ ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం నల్లగొండ జిల్లాలో 10, యాదాద్రిలో ఆరు స్కూళ్లలో చేరిన విద్యార్థులు సత్ఫలితాలిస్తున్న మన ఊరు – మన బడి 317 జీఓతో మారుమూల పాఠశాలలకూ టీచర్ల కేటాయింపు హర్షం �
అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్. రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. శనివారం కోదాడ పట్టణ పోలీస్స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుత�
టీఆర్ఎస్ పాలనలో ప్రాచీన ఆలయాలు పునర్వైభవం సంతరించుకుంటున్నాయని, సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో అభివృద్ధికి కృషి చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుంభం కృష్ణారెడ్డి అన్నారు.
నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మూడు వైకుంఠరథాలను కలెక్టర్ రాహుల్శర్మ, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ శనివారం ప్
మంగళసూత్రం సైతం కొనుగోలు చేసే పరిస్థితి తన తల్లికి లేదని పేర్కొంటూ తన పెండ్లికి సాయం చేయాలని ఓ యువతి వాట్సాప్ గ్రూప్ల ద్వారా దాతలను వేడుకుంటున్నది. మండలంలోని రాచకొండ గ్రామానికి చెందిన కొర్ర శ్రీనివా�
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు, పట్టణాలు ఎంతో ప్రగతి సాధించాయని, గుడిలేని ఊరు లేదనేది ఎంత నిజమో పథకాలు అందని గ్రామాలు లేవనేది అంతే నిజమని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి,
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఉద్యోగార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్�
లెక్టర్ వినయ్కృష్టారెడ్డి కోదాడ రూరల్, జూన్ 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిపై మండల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం
అధిక సాంద్రత పద్ధతిలో ఎక్కువ దిగుబడికి చర్యలు ఒకేసారి ఏరివేతతో పూర్తిస్థాయి చేతికి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి అంచనా రెండో పంటకు అవకాశం ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 4,400 ఎకరాల్లో సాగు ఎకరాకు రూ.4వేల సబ్సి
అన్ని రైల్వే స్టేషన్లలో అదనపు భద్రత సోషల్ మీడియా పుకార్లపైనా నజర్ సికింద్రాబాద్ ఘటనతో ఎక్కడికక్కడ నిలిచిన రైళ్ల రాకపోకలు పలు రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్థలుఆర్పీఎఫ్ కాల్పులను నిరసిస్తూ కేంద్ర ప�