డీఆర్డీఓ కాళిందిని కట్టంగూర్, జూన్ 17 : ఎనిమిదో విడుత హరితహారానికి మొక్కలు సిద్ధం చేయాలని డీఆర్డీఓ కాళిందిని సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని కట్టంగూర్, ఎరసానిగూడెం, పామనుగుండ్ల గ్రామాల్లో శ�
దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కొండమల్లేపల్లి, జూన్ 17 : కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం నిర్వహిస్తుందని టీఆర్ఎస్ జిల్లా
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లి, జూన్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశంమీద సోయి లేదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మండలంలోని గుడివాడ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు
ప్రభుత్వ సలహాదారుడు బీఎన్ రావు ఉద్యాన ఆయిల్ పామ్ సాగు సలహాదారు బీఎన్ రావు, జేడీ సరోజిని దేవి నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో తోటల పరిశీలన నల్లగొండ, జూన్ 17 : ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు ఉన్నందున రైతుల�
యాదాద్రి, జూన్ 16 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య పూజలు గురువారం కోలాహలంగా నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర�
క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని గౌరాయపల్లి, కాచారంలో పల్లె ప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి కృష్ణవేణి, దాతరుపల్లి, జంగంపల్లిలో ఎంపీడీఓ కా�
289 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ 1,95,307 మెట్రిక్ టన్నుల ధాన్యం ఎగుమతి రైతుల ఖాతాల్లో రూ.265.51 కోట్లు జమ పెట్టుబడుల సమయంలో చేతిలో డబ్బు కేంద్రం కొర్రీలు పెట్టినా ధాన్యం కొనుగోలు చేసిన సీఎం కేసీఆర్కు రైతుల కృతజ్
ఎంపీడీఓ భీమ్సింగ్నాయక్ తుంగతుర్తి : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసమే పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ భీమ్సింగ్నాయక్ తెలిపారు. గురువారం మండలంలోని కర్విరాల కొత్తగూడ�
సీజనల్ వ్యాధుల దూరం ప్రతి శుక్రవారం పాటించాలని వైద్యాధికారుల సూచన నేరేడుచర్ల, జూన్ 16 : సీజనల్ వ్యాధులను కట్టడి చేసేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలను ముమ్మరం చేసింది. డెంగీ, మలేరియా వంటివి ఎక్కువగా ప్రబలే �
మన ఊరు-మన బడితో విప్లవాత్మక మార్పు ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న అడ్మిషన్లు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్న ఆంగ్ల మాధ్యమం సౌకర్యాల కల్పనకు రాష్ట్ర సర్కారు ప్రాధాన్యం క్షేత్రస్థాయిలో అవగా�
వృద్ధ దంపతులకు మంత్రి జగదీశ్రెడ్డి ఆత్మీయ భరోసా ఇచ్చిన మాట మేరకు ఇంటికే వెళ్లి పరామర్శ గంటకు పైగా అక్కడే ఉండి మంచీచెడులు ఆరా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వైద్యులకు ఫోన్ శేష జీవితం బాధ్యత తీసుకున్న మ
ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ దేవరకొండ, జూన్ 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల రూపు రేఖలు మారుతున్నాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గ�
స్థలాలను గుర్తిస్తున్న అధికారులు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమైన ఏర్పాటు పనులు మునుగోడు, జూన్ 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు అధికారుల
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, జూన్ 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం నేర్పించింది నిరంతర ప్రజా సేవేనని, అన్నివర్గాల ప్రజల అభివృద్ధితోపాటు పరిపాలనను మరింత చేరువ �