కష్టమైన పనులను సైతం అలవోకగా.. ఆదర్శంగా నిలుస్తున్న గృహిణి స్వాతి నార్కట్పల్లి, జనవరి 1 : అది టైర్ పంక్చర్ల దుకాణం.. భర్త ఒక్కడే చెమటోడ్చి పనిచేయడం ఆమెను కదిలించింది. కుటుంబం గడవడానికి తాను కూడా ఏదైనా పని చ�
మునుగోడు, జనవరి 1 : అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర సర్కారు చివరి గింజ వరకూ కొనుగోలు చేసింది. మునుగోడు మండలంలో 10 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,40,488 క్వింటాళ్ల ధాన్యాన్ని కనీస మద్దతు ధరక�
ముగ్గురు 25 ఏండ్ల లోపు వారే.. ఉమ్మడి జిల్లాలో ఘటనలు భువనగిరి అర్బన్, జనవరి 1 : ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అనాజీపురంలో శనివారం జరిగింది. అనాజీపురం గ్రామానికి చెందిన తెల్జిరి సాయికిర
మిర్యాలగూడలో మొదటి డోస్ టీకా వందశాతం పూర్తి రెండో డోస్ 50శాతం మిర్యాలగూడ టౌన్, జనవరి 1 : కరోనాను కట్టడి చేసేందుకు టీకా ఒక్కటే పరిష్కారం. దాంతో అందరికీ వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ �
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో మారనున్న రూపురేఖలు వడివడిగా అభివృద్ధికి అడుగులుఏడాదిన్నరలో ముఖచిత్రం మార్పునకు నిర్ణయం5 నెలల్లోనే వ్యత్యాసం కనపడేలా కార్యాచరణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు మం�
మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు సమన్వయంతో పని చేయాలి అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ నల్లగొండ, డిసెంబర్ 31 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి నల్లగొండ పట్టణాన్ని పూర్తిస్థాయిలో సుందరీక�
నెల రోజుల్లో ఆరు దొంగతనాలు భయాందోళనలో ప్రజలు ఏడాదిగా పని చేయని సీసీ కెమెరాలు సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 30 : మండల కేంద్రంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాళం వేసి ఉన్న ఇండ్లు, షాపు�
నేడు నల్లగొండకు మంత్రి కేటీఆర్ మంత్రులు జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డితో కలిసి పర్యటన ఐటీ హబ్తోపాటు పలు పనులకు శ్రీకారం పలు ప్రాంతాల పరిశీలన.. అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష ఎమ్మెల్యే కిశోర్కుమార్న�
ప్రతి మున్సిపాలిటీలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం జిల్లాలో ఏడు నుంచి ఎనిమిది దవాఖానలు ప్రతిపాదనల తయారీలో అధికార యంత్రాంగం నిమగ్నం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 18 పల్లె దవాఖానల ఏర్ప�
రూ.1.50కోట్లతో అభివృద్ధి పనులు పారిశుధ్యం, పచ్చదనంలో ప్రత్యేక గుర్తింపు పల్లె ప్రగతితో గ్రామానికి నూతన శోభ గతుకుల రోడ్లు.. పారిశుధ్య లోపం.. ఏండ్ల నాటి సమస్యల పరిష్కారానికి పల్లెప్రగతి దారి చూపింది. దాదాపు క�
కట్టంగూర్: నర్సరీలో మొక్కల పెంపకంపై నర్సరీల నిర్వాహకులు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని డీఆర్డీఓ కాళిందిని అన్నారు. గురువారం మండలంలోని కల్మెర, అయిటిపాముల, పరడ గ్రామాల్లోని నర్సరీలను ఆమె పరిశీలించారు
చందంపేట: మండలంలోని ముడుదండ్ల గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు టిఆర్ఎస్ నాయకులు. గ్రామంలో పాఠశాలకు ప్రహరీ, గ్