India's first teacher | సమాజంలోని అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి యోధురాలు, మహిళా విద్యాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించిన ఆ మాతృమూర
ఘనంగా రామలింగేశ్వర స్వామికి లక్ష పుష్పార్చన నార్కట్పల్లి, జనవరి 2 : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. కొత్త సంవత్సరం, ఆదివారం అమావాస్య కావడంతో వివిధ ప్ర�
ఏటా పెరుగుతూ వస్తున్న రైతు బంధు లబ్ధిదారులు 8 విడుతల్లో 1,937.29కోట్ల సాయం షావుకారు దగ్గర చెయ్యిజాపే పరిస్థితులకు స్వస్తి సాగుకు పుష్కలంగా మూసీ, గోదావరి నీళ్లు 24 గంటల కరంటు.. రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతల్లో ప
అభివృద్ధి వైపు అడుగులు పల్లె ప్రగతి పనులు పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు పూర్వం రాజవంశీయులు పరిపాలించిన మండల కేంద్రమైన రాజాపేట చుట్టూ ఎత్తైన గోడలు, నలుదిక్కులా బురుజులు, దర్వాజలు దర్శనమిస్
సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్పల్లి, జనవరి 2 : తనకు మిగిలిన ఏకైక ఆస్తి ఇంటిని గ్రంథాలయంగా మార్చిన గొప్ప మనిషి కవి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి �
కొనసాగుతున్న 8వ విడుత రైతు బంధు జనవరి 10 నాటికి రూ.50వేల కోట్లకు చేరనున్న సాయం పంపిణీ వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
పైండ్లెన ఐదు రోజులకే పెనువిషాదం ‘ఒడిబియ్యం’కు వెళ్లొస్తుండగా ఘటన ప్రమాదంలో అతని తండ్రి సైతం .. వేర్వేరుచోట్ల మరో 12 మంది మృతి కొత్త సంవత్సరం మొదటి రోజే వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మృతిచెందారు. నల్లగ
వేడుకల్లో యువత సందడి ఒక్కరోజే రూ.18 కోట్ల మద్యం అమ్మకం సాధారణం కంటే రూ.5 కోట్లు అదనం 2021లో మొత్తం రూ.329.74 కోట్ల విక్రయాలు నల్లగొండ ప్రతినిధి, జనవరి 1(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సర
యువత చేతుల్లోనే దేశ భవిత చెడు వీడాలి.. మంచిని కోరుకోవాలి బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యమివ్వాలి.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి తిరుమలగిరి, జనవరి 1 : ‘నేను జనవరి ఫస్ట్ నుంచి మద్యం మానేస్తా.. ఇక ఈ రోజే లాస్ట్
120 కుటుంబాలు.. 600 ఎకరాల్లో సాగు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో సేద్యం ఉచిత విద్యుత్, రైతు బంధు వల్లనే అంటున్న రైతులు చందంపేట, జనవరి 1: వానకాలంలో పత్తి సాగు తప్ప రెండో పంట వారికి తెలియదు. మెట్ట ప్రాంతాలు..
కష్టమైన పనులను సైతం అలవోకగా.. ఆదర్శంగా నిలుస్తున్న గృహిణి స్వాతి నార్కట్పల్లి, జనవరి 1 : అది టైర్ పంక్చర్ల దుకాణం.. భర్త ఒక్కడే చెమటోడ్చి పనిచేయడం ఆమెను కదిలించింది. కుటుంబం గడవడానికి తాను కూడా ఏదైనా పని చ�
మునుగోడు, జనవరి 1 : అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర సర్కారు చివరి గింజ వరకూ కొనుగోలు చేసింది. మునుగోడు మండలంలో 10 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,40,488 క్వింటాళ్ల ధాన్యాన్ని కనీస మద్దతు ధరక�
ముగ్గురు 25 ఏండ్ల లోపు వారే.. ఉమ్మడి జిల్లాలో ఘటనలు భువనగిరి అర్బన్, జనవరి 1 : ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అనాజీపురంలో శనివారం జరిగింది. అనాజీపురం గ్రామానికి చెందిన తెల్జిరి సాయికిర