నేడు నల్లగొండకు మంత్రి కేటీఆర్ మంత్రులు జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డితో కలిసి పర్యటన ఐటీ హబ్తోపాటు పలు పనులకు శ్రీకారం పలు ప్రాంతాల పరిశీలన.. అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష ఎమ్మెల్యే కిశోర్కుమార్న�
ప్రతి మున్సిపాలిటీలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం జిల్లాలో ఏడు నుంచి ఎనిమిది దవాఖానలు ప్రతిపాదనల తయారీలో అధికార యంత్రాంగం నిమగ్నం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 18 పల్లె దవాఖానల ఏర్ప�
రూ.1.50కోట్లతో అభివృద్ధి పనులు పారిశుధ్యం, పచ్చదనంలో ప్రత్యేక గుర్తింపు పల్లె ప్రగతితో గ్రామానికి నూతన శోభ గతుకుల రోడ్లు.. పారిశుధ్య లోపం.. ఏండ్ల నాటి సమస్యల పరిష్కారానికి పల్లెప్రగతి దారి చూపింది. దాదాపు క�
కట్టంగూర్: నర్సరీలో మొక్కల పెంపకంపై నర్సరీల నిర్వాహకులు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని డీఆర్డీఓ కాళిందిని అన్నారు. గురువారం మండలంలోని కల్మెర, అయిటిపాముల, పరడ గ్రామాల్లోని నర్సరీలను ఆమె పరిశీలించారు
చందంపేట: మండలంలోని ముడుదండ్ల గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు టిఆర్ఎస్ నాయకులు. గ్రామంలో పాఠశాలకు ప్రహరీ, గ్
మాల్ చింతపల్లి: టిఆర్ఎస్ నాయకురాలు గొంది వెంకటనర్సమ్మ మృతి బాధాకరమని, ఆమె మృతి పార్టీకి తీరనిలోటు అని ఎమ్మెల్యే రామావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చింతపల్లి మండల పరిధిలోని మల్లారెడ్డి పల్లి గ్రామ�
వెంటనే ఉత్తర్వుల జారీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సిద్దిపేట కమిషనర్ నల్లగొండకు బదిలీ వెంటనే వచ్చి పనిచేయాలని ఆదేశం నల్లగొండ పట్టణం అభివృద్ధి చెందాలి నిధులు ఎన్నైనా సరే ఇవ్వడానికి సిద్ధం పక్కాగా ప్ర�
ఎమ్మెల్యే నోముల భగత్నిడమనూరు, డిసెంబర్ 29 : నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెలలో గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదలవుతాయని నాగార్జునసాగర్ ఎమ్మ�
దామరచర్ల, డిసెంబర్ 29;పితృదేవతల సంతర్పణ స్థలిగా వాడపల్లి మరో గయ, ప్రయాగ క్షేత్రంగా పేరు గాంచింది. కృష్ణా, మూసీ నదుల పవిత్ర సంగమ తీరంలో కృతయుగంలో నాటి అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివకేశవ ఆలయాల పవిత్ర స్థ�
ఆరెకరాల్లో పంట.. ఏడాదికి రూ.22లక్షల ఆదాయంఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు గణేశ్ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇతర పంటల వైపు మొగ్గుబొమ్మలరామారం, డిసెంబర్ 29 ;వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైత�
శరవేగంగా చేరుతున్న పెట్టుబడి సాయంఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలుసూర్యాపేట, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఎప్పటి మాదిరిగా ఈ సారి సాగు సీజన్లో సైతం రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నది. సీఎం కేసీఆర్�