తొలి రోజు 1,403 మందికి నల్లగొండ, జనవరి 10 : దావానంలా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. కరోనాను నియంత్రించడంలో కీలకంగా మారిన వ్యాక్సినేషన్
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లి, జనవరి 9 : రైతులను రాజులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలోని మూసీ కుడి కాల్వ వద్ద వరద నీటిలో నిర్వహించిన
ఇల్లు కూలిపోవడంతో కమ్యూనిటీ హాల్ వరండాలోనే జీవనం చలిలో నరకయాతన.. రేషన్ బియ్యం, వృద్ధాప్య పింఛనే దిక్కు.. చిన్నగూడు నిర్మించి ఇవ్వాలని వృద్ధురాలు వేడుకోలు నిలువ నీడ లేదు.. అయినవారూ లేరు.. నారాయణపురం, జనవరి
ఇద్దరు ఇరెస్టు మహిళ అనుమానాస్పద మృతి చిట్యాల జనవరి 9 : మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంలో ఆదివారం ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాలివి.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం �
Mlc Gutha | బీజేపీ పార్టీ నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ కేంద్ర నాయకత్వం మూకుమ్మడి రాజకీయ దుష్ప్రచారం చేస్తుండటాన్ని తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని తెలంగాణ శాసనమండలి మాజ
అడ్డగూడూరులో ఆకాన్నంటుతున్న ధర రహదారుల వెంట రూ.35 లక్షలకుపైనే.. జాతీయ రహదారి మంజూరు కావడంతో పోటీ పడుతున్న కొనుగోలు దారులు బొడ్డుగూడెం-చౌళ్లరామారంమధ్య భూమి దొరకని వైనం అడ్డగూడూరు, జనవరి 8 : ప్రత్యేక రాష్ట్ర�
బాల కార్మికుల విముక్తే లక్ష్యం ఇప్పటివరకు 942మంది చిన్నారులకు భరోసా ఆపరేషన్ స్మైల్ 8.o మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే.. అన్నీ తమకు అని ఆనందించే పిల్లల భవిత అంధకారం కాకుండా ప్రభుత్�
సంక్రాంతికి స్పెషల్ బస్సులు ఈ నెల 19 వరకు అదనపు సర్వీసులు అందుబాటులో ప్రత్యేక టీమ్లు ప్రయాణంలో జాగ్రత్తలు తప్పనిసరి కొవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక చర్యలు సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీ�
వైద్యులు సమయ పాలన పాటించాలి డీసీహెచ్ఎస్ చిన్నానాయక్ రామన్నపేట, జనవరి 7 : కరోనా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటికే కరోనా ఐసొలేషన్ వార్డులను సిద్ధ్దంగా ఉ�
పంట ఉత్పత్తులు, పాలతో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు అభిషేకాలు నాలుగో రోజూ అట్టహాసంగా రైతు బంధు సంబురాలు ఉత్సాహంగా పాల్గొన్న రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పండుగ వాతావరణంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతుల ర్యా�
MLA Chirumarthi | నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస�