Crime news | జిల్లాలోని పెద్దవూర మండలం ఏనమీది తండాలో విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (VRO) స్వచ్ఛంద సంస్థలో 12 మంది బాలికలపై లైంగిక దాడు కేసులో జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది.
Rythubandhu | నల్లగొండ జిల్లా అనుముల మండలం రామడుగు గ్రామంలో రైతు బంధు వారోత్సవాలను రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి రైతుబంధు జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రామచంద్ర నాయక్, జడ్ప�
సమగ్ర నివేదికల రూపకల్పనలపై దృష్టి ఎన్జీ కాలేజీ నూతన భవన నమూనా సిద్ధం క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే కంచర్ల, కలెక్టర్ పాటిల్ పర్యటన నల్లగొండ ప్రతినిధి, జనవరి4 (నమస్తేతెలంగాణ) : నల్లగొండ అభివృద్ధిని తనకు వదిల�
దేవరకొండ(కొండమల్లేపల్లి), జనవరి 4 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండమల్లేపల్లికి చెందిన 30 మంది లబ్ధిదారు�
మునుగోడు, జనవరి 4: విధి నిర్వహణలో తనకంటూ ప్రత్యేకతను చాటుతూ ముందుకు సాగుతున్నారు మునుగోడు తాసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్. సర్కారు జాగలను ఆక్రమణ దారుల నుంచి విడిపించే తాసీల్దార్గా రెవెన్యూశాఖలో ఆయనక�
వైద్యశాఖ డివిజన్ అధికారి శంకర్నాయక్ చందంపేట, జనవరి 4 : 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న టీనేజర్లకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ను వేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ డివిజన్ అధికారి �
మంత్రి వేముల పిలుపు మేరకు పలు దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు, రిసెప్షన్ కౌంటర్ల ఏర్పాటు.. నేడు ప్రారంభించనున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సకల సౌకర్యాల కల్పనకు కృషిచేస్తున్న మంత్రి సతీమణి, మిత్రబృందం కమ�
మూడెకరాల్లో సేద్యం చేస్తూ నెలకు రూ.60 వేల ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న యాంజాల రాజు బొమ్మలరామారం, జనవరి 3 : మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు యాంజాల రాజు తనకున్న మూడెకరాల్లో గతంలో వరి సాగు చేసేవాడ
India's first teacher | సమాజంలోని అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి యోధురాలు, మహిళా విద్యాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించిన ఆ మాతృమూర
ఘనంగా రామలింగేశ్వర స్వామికి లక్ష పుష్పార్చన నార్కట్పల్లి, జనవరి 2 : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. కొత్త సంవత్సరం, ఆదివారం అమావాస్య కావడంతో వివిధ ప్ర�
ఏటా పెరుగుతూ వస్తున్న రైతు బంధు లబ్ధిదారులు 8 విడుతల్లో 1,937.29కోట్ల సాయం షావుకారు దగ్గర చెయ్యిజాపే పరిస్థితులకు స్వస్తి సాగుకు పుష్కలంగా మూసీ, గోదావరి నీళ్లు 24 గంటల కరంటు.. రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతల్లో ప
అభివృద్ధి వైపు అడుగులు పల్లె ప్రగతి పనులు పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు పూర్వం రాజవంశీయులు పరిపాలించిన మండల కేంద్రమైన రాజాపేట చుట్టూ ఎత్తైన గోడలు, నలుదిక్కులా బురుజులు, దర్వాజలు దర్శనమిస్