డే బెట్ ఆన్లైన్ గేమ్ బాధితులు 500మందికి పైనే.. జిల్లాలో చైన్ లింక్గా పెరుగుతున్న సంఖ్య వేలల్లో ఆశ చూపి లక్షల రూపాయలు కొట్టేస్తున్న వైనం చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాల్లోరూ.2కోట్లకుపైగా నష్ట�
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు సర్పంచ్ శ్రీనివాస్ సంక్పలంతో ముందుంజ నిడమనూరు, జనవరి11: ఒకప్పుడు కనీస వసతులకు నోచని నిడమనూరు మండలంలోని ముప్పారం గ్రామం నేడు ఊహించనంత అభివృద్ధిని సొంతం చేసుకున్నది. సర్పం
రాజకీయాలు, కోర్టు స్టేలు పక్కన పెట్టి అభివృద్ధిలో పోటీ పడుదాం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎవరెన్ని నిధులు తెచ్చారో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ఉత్తమ్కు సవాల్నేరేడుచర్ల/పాలకవీడు, జనవరి 11 : రాష్ట్రంలో
టీఆర్ఎస్ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ ఘనంగా రైతుబంధు సంబురాలు వేములపల్లి, జనవరి 11 : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు నల్లమోతు సిద్ధార్థ �
నల్లగొండ ప్రతినిధి, జనవరి 10 (నమస్తే తెలంగాణ): జిల్లాలో రైతు బంధు సంబురాలు జోరందుకున్నాయి. పెట్టుబడి సాయంతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. టీఆర్ఎస్�
కట్టంగూర్, జనవరి 10 : కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కురుమర్తి గ్రామానికి చెందిన చిన్నబోయిన చిన్న చంద్రయ్య గతేడాది ప్రమాదవశాత్తు మృతి చెందాడు. టీఆ�
చందంపేట మండల ప్రజల మన్ననలు పొందుతున్న వైద్యులు ధనలక్ష్మి, కృష్ణచందంపేట, జనవరి 10 : ఇద్దరూ గిరిజన బిడ్డలు కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేశారు. ఒక్కరు చందంపేట మండలంలోని మారుమూల గ్రామంలో పశు వైద్యాధికారిగా, మ�
ట్రాక్టర్లు, ఎండ్లబండ్లతో భారీ ర్యాలీలు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు కట్టంగూర్, జనవరి 10 : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికను అందంగా ముస్తాబు చేశారు. సీఎం కే�
పనులు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించిన ఎమ్మెల్యే, కలెక్టర్ నల్లగొండ, జనవరి 10 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత�
ఆమె పూర్తి బాధ్యత తీసుకుంటా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ నిత్యావసర సరుకులు అందజేత ‘నమస్తే’ కథనానికి స్పందన సంస్థాన్ నారాయణపురం, జనవరి10 : వృద్ధురాలు గుండమల్ల దాశమ్మ పూర్తి బాధ్యతలు తీసుకుంటానని మాజీ �
తొలి రోజు 1,403 మందికి నల్లగొండ, జనవరి 10 : దావానంలా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. కరోనాను నియంత్రించడంలో కీలకంగా మారిన వ్యాక్సినేషన్
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లి, జనవరి 9 : రైతులను రాజులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలోని మూసీ కుడి కాల్వ వద్ద వరద నీటిలో నిర్వహించిన