ఆత్మకూరు(ఎం)కు 1969లో కరంట్ సౌకర్యం మొదట వ్యవసాయానికి.. ఆ తర్వాత ఇండ్లకు.. 1989 నాటికి చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా ఆత్మకూరు(ఎం), జనవరి17 : ఆత్మకూరు(ఎం) గ్రామానికి విద్యుత్ వెలుగులు వచ్చి ఇప్పటికీ 53 ఏండ్లు పూర్తయ్య
మీనాక్షీ అగస్తేశ్వరస్వామి ఆలయం సమీపంలో తవ్వకాలు గతంలో పురాతన ఆలయాలు ధ్వంసం.. నిఘా పెంచాలని స్థానికుల వేడుకోలు దామరచర్ల, జనవరి 17 : వాడపల్లి ప్రాంతాన్ని గతంలో రాజులు పరిపాలించారు. కృష్ణా మూసీ సంగమ ప్రాంతాన�
ఆదర్శంగా నిలుస్తున్న నాంచారిపేట పల్లె ప్రగతితో మారిన గ్రామ స్వరూపం హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామాల అభివృద్ధి స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాకారమవ�
సంస్థాన్లో జోరుగా గంజాయి దందా అడ్డాలుగా గ్రామ శివారు ప్రాంతాలు మనోవేదనకు గురవుతున్న తల్లిదండ్రులు సంస్థాన్ నారాయణపురం మండలంలో గంజాయి దందా జోరుగా సాగుతున్నది. కొందరు యువకులు గంజాయికి బానిసలుగా మారి �
Conflict over Congress | మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిల సమక్షంలోనే కార్యకర్తలు గొడవకు దిగడం గమనార్హం.
ఉల్లంఘనలపై ‘క్లిక్’.. ‘హాక్ ఐ’లో పోస్ట్ 17.03 లక్షలు మంది యాప్ యూజర్స్ గతేడాది 2.17 లక్షల డౌన్లోడ్లు..4,218 పోస్టులు.. అబిడ్స్కు చెందిన పవన్ తన బైక్కు నంబర్ ఫ్లేట్ సరిగా లేకపోవడంతో.. ఇష్టం వచ్చినట్లు దూ
పాస్పోర్టు పరిశీలనలో పారదర్శకత.. వెరిఫికేషన్లో వేగవంతం గరిష్ఠంగా నాలుగు రోజుల్లోనే ప్రక్రియ పూర్తి వెనువెంటనే జారీ జీరో పెండెన్సీతో దేశానికే ఆదర్శంగా సిటీ పోలీసులు సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ నీలగిరి, జనవరి16 : తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమానికి వేల కోట్లతో వినూత్న కార్యక్రమాలు చేపట్టి వారిని అక్కున చేర్చుకున్న సంక్షేమ ప్రదాత సీఎం కేసీఆర్ అని ర�
భారీగా పెరిగిన ఎరువుల ధరలు చోద్యం చూస్తున్న మోదీ సర్కార్ రకాన్ని బట్టి 50నుంచి 70శాతం పెరుగుదల రెట్టింపునకు చేరువలో పొటాష్ ధర ఉమ్మడి జిల్లా రైతులపై రూ.50కోట్లకు పైగా భారంపెరిగిన ధరలపై పోరుబాటలో టీఆర్ఎస�
ముంగిళ్లలో ఆకట్టుకున్న ముగ్గులు దేవాలయాల్లో భక్తుల పూజలు మూడ్రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగలో తొలి రోజు భోగి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఓ వైపు దేవాలయాల్లో ధనుర్మాస ఉత్స�
మండలంలో 118మంది రైతు కుటుంబాలకు సాయం హర్షం వ్యక్తంచేస్తున్న రైతులు ఆత్మకూరు(ఎం), జనవరి 14 : వ్యవసాయాభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే రైతుబంధు అమలు చేస్తున్న ప్రభుత్వం
వైభవంగా అధ్యయనోత్సవాలుయాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ అధ్యయనోత్సవాలు శాస్ర్తోక్తంగా కొనసాగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండోరోజు స్వామికి ప్రభాత వేళ త
ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే చిరుమర్తి కట్టంగూర్(నకిరేకల్), జనవరి 14: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు లభించిందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రాష్ట్�
రైతు సంక్షేమమే రాష్ట్ర సర్కారు ఎజెండా మోదీ హయాంలో అన్నదాతకు వెన్నుపోటు రైతుకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు పెట్రోల్, డీజిల్ ధరలతో ఇప్పటికే పెనుభారం తాజాగా ఎరువుల ధరల పెంపుతో నడ్డివిరిచే కు