యూనిట్ల ఎంపికపై లబ్ధిదారుల కోసం సరళమైన నిర్ణయాలు1985లోనే దళిత జ్యోతిని ప్రారంభించిన కేసీఆర్మార్చి నాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రౌండింగ్జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూస
ఇంగ్లిష్ మీడియంలోనే 700 మందిపాఠశాల అభివృద్ధిలో దాతలు, పూర్వ విద్యార్థులది కీలక పాత్రటెన్త్లో ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతూ ఫలితాలుమన ఊరు- మన బడితో మారనున్న పాఠశాల రూపురేఖలుధీమా వ్యక్తం చేస్తున్న విద్
రామగిరి, జనవరి 25 : ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం కొవిడ్ నిబంధనలతో ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచనల మేరకు స్థానిక పరే�
అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరుపగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దుఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకట్టంగూర్(నకిరేకల్), జనవరి 25 : నకిరేకల్ పట్టణ ప్రజల సౌకర్యం కోసమే సమీకృత మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్�
MLA Chirumarthi | నకిరేకల్ లో సమీకృత మార్కెట్ ప్రజలందరికీ అందుబాటులోఉండాలనే ఉద్దేశంతోనే మంత్రి జగదీష్ రెడ్డి సహాయ సహకారాలతో నకిరేకల్ ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని నకిరేకల్ ఎమ్మెల్యే �
పారిశుధ్య నిర్వహణకు పకడ్బందీ కార్యాచరణ నల్లగొండ, జనవరి 24: పల్లె, పట్టణ ప్రగతితో ప్రభుత్వం ప్రధానంగా పారిశుధ్యంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అందుటలో భాగంగా ట్రాక్టర్లు అందజేసి డ్రైవర్లను నియమించిం
ఇది ఇంగ్లిష్ తెచ్చిన మార్పు ఏడు తరగతులూ ఆంగ్ల మాధ్యమంలోనే.. నాడు 42 మంది విద్యార్థులు..నేడు 156 మందితో కళకళ ప్రైవేటులో అడ్మిషన్ క్యాన్సిల్ చేసి సర్కారు బడికి.. తల్లిదండ్రులే ముందుకొచ్చి విద్యావలంటీర్ల ని�
శాశ్వత మరమ్మతులకు నిధులు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతాంగం శాలిగౌరారం, జనవరి 24 : శాలిగౌరారం ప్రాజెక్టుకు మహర్దశ పట్టనుంది. సమైక్యాంధ్ర పాలనలో ప్రాజెక్టు ఏనాడూ పూర్తి స్థాయిలో మరమ్మతులకు నో�
స్వచ్ఛత, క్రమశిక్షణకు మారుపేరు అడవిదేవులపల్లి, జనవరి 24 :ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి తోడు పలువురు దాతలు కలిసివవస్తున్నారు. ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలత
కొవిడ్ లక్షణాలున్న వారి గుర్తింపు బాధితులకు ఇంటి వద్దే మెడికల్ కిట్లు అందజేత ఉమ్మడి జిల్లాలో మమ్మురంగా సాగుతున్న సర్వే నీలగిరి, జనవరి 24 : కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్�
ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాల్, జనవరి 24 : భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. గొట్టిముక్కల రిజర్వాయర్ కింద భూములు, ఇళ్లు కోల్పోయిన రైతులకు చింతపల్లి గేట�
కొండమల్లేపల్లి, జనవరి 24 : కొండమల్లేపల్లి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఉదయ మాట్లాడుతూ బాలికలను చదువులో ప్రోత్సహించాలన్నారు. కిశోర బాలిక
ధూమపానం, పొగాకు వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలని రైట్ టు హెల్త్ ఫోరం ( RTHF ) బ్రాండ్ అంబాసిడర్, పౌరసరఫరాల శాఖ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హితవు పలికారు. ధూమపా
Mlc Gutha | అందరికి ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం రావడం బీజేపీకి అస్సలు ఇష్టం లేదని శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు.