ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాల్, జనవరి 24 : భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. గొట్టిముక్కల రిజర్వాయర్ కింద భూములు, ఇళ్లు కోల్పోయిన రైతులకు చింతపల్లి గేట�
కొండమల్లేపల్లి, జనవరి 24 : కొండమల్లేపల్లి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఉదయ మాట్లాడుతూ బాలికలను చదువులో ప్రోత్సహించాలన్నారు. కిశోర బాలిక
ధూమపానం, పొగాకు వంటి దురాలవాట్లకు దూరంగా ఉండాలని రైట్ టు హెల్త్ ఫోరం ( RTHF ) బ్రాండ్ అంబాసిడర్, పౌరసరఫరాల శాఖ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హితవు పలికారు. ధూమపా
Mlc Gutha | అందరికి ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం రావడం బీజేపీకి అస్సలు ఇష్టం లేదని శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు.
MLA Chirumarthi | నార్కట్పల్లి : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో బిటి రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. సోమవారం నార్కట్ పల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంల�
అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం.. నిరుపేద విద్యార్థుల భవితకు వరం వేల కోట్ల రూపాయలతో మౌలిక సౌకర్యాల కల్పన ఉమ్మడి జిల్లాలో 3,122 ప్రభుత్వ పాఠశాలలు.. ఇంగ్లిష్ మీడియం ప్రారంభంతో నెరవేరనున్న పేదల కల సీఎం కేస�
నల్లగొండ జిల్లాలో 4.43 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ మూడు నెలల పాటు శ్రమించిన ప్రభుత్వ యంత్రాంగం కేంద్రం కొర్రీలు పెట్టినా 75,666 మంది రైతులకు భరోసా ఆఖరి గింజ వరకూ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ, జనవరి 23 : �
మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ సుఖేందర్రెడ్డి మిర్యాలగూడ, జనవరి 23 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మి
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ‘శ్రీ శుభకృత్’నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ హాజరైన తెలంగాణ అర్చక, ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ రామగిరి, జనవరి 23 :
ఆదివారం సెలవు రోజు ఐనప్పటికీ ఆ అధికారి మాత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.రేషన్ తీసుకోవడానికి చివరిరోజు కావడంతో ఎన్ని రేషన్ దుకాణాలు తెరచి పెట్టారు.. ఎన్ని మూసి ఉన్నాయనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీ�
దాతల సహకారంతో సమగ్రాభివృద్ధి గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న సర్పంచ్ యాదయ్యగౌడ్ సంస్థాన్ నారాయణపురం, జనవరి 22 : ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోపాటు దాతల సహకారంతో అభివృద్ధి చెందుతూ ఆదర్శంగా నిలుస్తున్నద
జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ప్రధాన లక్షణాలు తొలి, రెండో డోస్ వ్యాక్సినేషన్తో తగ్గిన ప్రమాదం 2,952కేసుల్లో కేవలం 40 మంది దవాఖానలో.. అందరూ జాగ్రత్తలు పాటిస్తే వ్యాప్తిక
మూడు జిల్లాల సరిహద్దు.. మారుమూల ప్రాంతమైన కొత్తజాల గ్రామ రైతాంగం వ్యవసాయంలో మార్పును ఆహ్వానించింది. వరిలో నష్టాలకు చెక్ పెడుతూ ఇతర పంటల సాగులో మంచి ఫలితాలను రాబట్టింది. మూడేండ్లుగా కూరగాయల సాగులో లాభాల
ఆర్డీఓ వెంకారెడ్డి పాలకవీడు, జనవరి 22 : ఈ నెల 27 నుంచి 29 వరకు జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆర్డీఓ వెంకారెడ్డి తెలిపారు. ఉత్సవాలపై ఆయా శాఖల అధికారులతో జాన్పహాడ్ దర్గా గ్రామంలోని జేప�