నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ‘శ్రీ శుభకృత్’నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ హాజరైన తెలంగాణ అర్చక, ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ రామగిరి, జనవరి 23 :
ఆదివారం సెలవు రోజు ఐనప్పటికీ ఆ అధికారి మాత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.రేషన్ తీసుకోవడానికి చివరిరోజు కావడంతో ఎన్ని రేషన్ దుకాణాలు తెరచి పెట్టారు.. ఎన్ని మూసి ఉన్నాయనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీ�
దాతల సహకారంతో సమగ్రాభివృద్ధి గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న సర్పంచ్ యాదయ్యగౌడ్ సంస్థాన్ నారాయణపురం, జనవరి 22 : ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోపాటు దాతల సహకారంతో అభివృద్ధి చెందుతూ ఆదర్శంగా నిలుస్తున్నద
జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ప్రధాన లక్షణాలు తొలి, రెండో డోస్ వ్యాక్సినేషన్తో తగ్గిన ప్రమాదం 2,952కేసుల్లో కేవలం 40 మంది దవాఖానలో.. అందరూ జాగ్రత్తలు పాటిస్తే వ్యాప్తిక
మూడు జిల్లాల సరిహద్దు.. మారుమూల ప్రాంతమైన కొత్తజాల గ్రామ రైతాంగం వ్యవసాయంలో మార్పును ఆహ్వానించింది. వరిలో నష్టాలకు చెక్ పెడుతూ ఇతర పంటల సాగులో మంచి ఫలితాలను రాబట్టింది. మూడేండ్లుగా కూరగాయల సాగులో లాభాల
ఆర్డీఓ వెంకారెడ్డి పాలకవీడు, జనవరి 22 : ఈ నెల 27 నుంచి 29 వరకు జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆర్డీఓ వెంకారెడ్డి తెలిపారు. ఉత్సవాలపై ఆయా శాఖల అధికారులతో జాన్పహాడ్ దర్గా గ్రామంలోని జేప�
అందరికీ రెండో డోసు వేయాలి జ్వర సర్వేలో వివరాలనుక్షుణ్ణంగా నమోదు చేయాలి కలెక్టర్ పమేలా సత్పతి మోటకొండూర్, జనవరి 21 : మండలంలో కొవిడ్ మొదటి డోసు వేసుకున్న ప్రతి ఒక్కరికీ రెండో డోసు వేయాలని కలెక్టర్ పమేలా
ఐదు ట్రాలీలు, బైక్ సీజ్, ఐదుగురు అరెస్టు పరారీలో మరో ముగ్గురు నిందితులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి నీలగిరి, జనవరి 21 : పొలాల వద్ద, కాలువ కట్టల వెంట ఉంచిన ట్రాక్టర్ ట్రాలీలను అపహరించే
CI Adireddy | పది రోజుల క్రితం నల్లగొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద గుర్తు తెలియని వ్యక్తి పోగొట్టుకున్న పర్సు, అందులో నగదును శుక్రవారం నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా పోగొట్టుకున్న వ్య�
చకచకా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు స్వర్ణ తొడుగులు లక్ష్మీ పుష్కరిణిలో నీటి శుభ్రతకు స్పెయిన్ ఫిల్టర్లు శరవేగంగా గండిచెరువు సుందరీకరణ.. అన్నదాన సత్ర భవన నిర్మాణం దీక్షాపరుల మండపం రెడీ 5 ఎక�
ముగిసిన రైతుబంధు సాయం 9.56లక్షల మంది రైతులకు లబ్ధి ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు రూ.7,930కోట్ల పంపిణీ రైతు బంధు పథకంలో ఎనిమిదో విడుత అందజేస్తున్న పెట్టుబడి సాయం గురువారంతో ముగిసింది. గత నెల 28వ తేదీ నుంచి 24 రోజులపా
పాల ధరలు పెంచిన పాలకవర్గం గేదె, ఆవు పాల సేకరణ ధరలను పెంచిన పాలక వర్గం వెన్న రేట్లలోనూ మరింత పెంపుదల ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35,250 మంది రైతులు నల్లగొండ-రంగారెడ్డి �