పాఠశాలల నిర్వహణకు స్కూల్ గ్రాంట్స్ విడుదల చేసిన ప్రభుత్వంమొదటి విడుతగా 50శాతం నిధులు రూ.రూ.84.40 లక్షలు విడుదలజిల్లాలో 712 పాఠశాలలకు ఉపయుక్తంయాదాద్రి భువనగిరి, జనవరి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రి భు�
జన జాతరగా సైదన్న ఉర్సురెండో రోజు ఘనంగా గంధోత్సవంలక్షకుపైగా తరలివచ్చిన భక్తులుపాలకవీడు, జనవరి 28 : జాన్పహాడ్ సైదన్న ఉర్సు వైభవంగా సాగుతున్నది. రెండో రోజు శుక్రవారం గంధోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహ�
ఎమ్మెల్సీ ఎల్.రమణభుదాన్పోచంపల్లి నుంచి లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభంబీబీనగర్ ( భూదాన్ పోచంపల్లి ), జనవరి 28 : చేనేత వస్ర్తాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత
ఎమ్మెల్యే భాస్కర్రావుమిర్యాలగూడ టౌన్, జనవరి 28 : మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.74 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిని ఆయన జిల్
రామన్నపేట, జనవరి 28 : పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని దుబ్బాక, ఎన్నారం, కుంకుడుపాముల, సూరారం గ్రామాల్లో రూ.40 లక్షలతో న
Minister Ktr | సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ని�
దర్గాలో ప్రత్యేక నమాజు అలరించిన ఖవ్వాలీ నేడు గంధం ఊరేగింపు పెద్ద ఎత్తున హాజరైన భక్తులు గురువారం వైభవంగా ప్రారంభమైంది. తొలిరోజు ముజావర్ల ఇంటి నుంచి తెచ్చిన గంథాన్ని, దట్టీలను సమాధులపై అలంకరించారు. ఉర్సు�
గుడిబండలో విద్యార్థులకు చదువు చేరువ చేసిన దాత పేరూరి సత్యనారాయణస్థలం కొనుగోలు చేసి పాఠశాల భవనానికి అప్పగింత గరిడేపల్లి, జనవరి 27 : స్వప్రయోజనాల కోసమే పనులు చేసే నేటి రోజుల్లో ఊరు గురించి, ఊరి జనం మేలు కోరి
కరోనా స్వల్ప లక్షణాలున్నవారికి మెడికల్ కిట్హడావుడి లేకుండా ఇంటి వద్దకే వైద్య సేవలుఆస్పత్రుల చుట్టూ తిరగకుండా హోం ఐసొలేషన్తో సాంత్వనమల్టీ విటమిన్ మాత్రలతో సహా రూ.500-600 విలువైన మందుల పంపిణీగ్రేటర్ వ�
MLA N Bhaskar Rao | ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. దీంతో పల్లెల్లో ప్రగతి విప్లవం కొనాగుతుందన్నారు.
సమున్నత స్థానం కల్పించిన అధినేత కేసీఆర్సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి అభినందనలుదేవరకొండలో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలుసమన్వయంతో సమర్ధవంతగా పని చేస్తా : రవీంద్రకుమార్దేవరకొండ, జనవరి 26 : టీ�
ఉద్యమ నేతకు సీఎం కేసీఆర్ సమున్నత స్థానంయాదాద్రి జిల్లా తొలి అధ్యక్షుడిగా అరుదైన గౌరవంఆయిల్ఫెడ్ చైర్మన్ సేవలందిస్తున్న కంచర్లముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి అభినందనలుమోత్కూరుల