ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి171 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీనల్లగొండ, జనవరి 30 : సీఎం సహాయ నిధితో పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఆది వారం తన క్�
ఎమ్మెల్యే నోముల భగత్హాలియా, జనవరి 30 : మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఆదివారం మహాత్మాగాంధ�
బొడ్రాయిబజార్, జనవరి 30 : సమాజ మార్పునకు కృషి చేసిన గొప్ప దార్శనికుడు ధర్మభిక్షం అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. కామ్రేడ్ ధర్మభిక్షం శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం స్థ
టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్దేవరకొండలో ఘన స్వాగతం దేవరకొండ, జనవరి 30 : పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్య�
ఎమ్మెల్సీ కోటిరెడ్డితిరుమలగిరి సాగర్, జనవరి 30 : తన స్వగ్రామమైన మండలంలోని బోయగూడేన్ని జిల్లాలోనే అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచి పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. ఎమ్మెల్
పాఠశాలల నిర్వహణకు స్కూల్ గ్రాంట్స్ విడుదల చేసిన ప్రభుత్వంమొదటి విడుతగా 50శాతం నిధులు రూ.రూ.84.40 లక్షలు విడుదలజిల్లాలో 712 పాఠశాలలకు ఉపయుక్తంయాదాద్రి భువనగిరి, జనవరి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రి భు�
జన జాతరగా సైదన్న ఉర్సురెండో రోజు ఘనంగా గంధోత్సవంలక్షకుపైగా తరలివచ్చిన భక్తులుపాలకవీడు, జనవరి 28 : జాన్పహాడ్ సైదన్న ఉర్సు వైభవంగా సాగుతున్నది. రెండో రోజు శుక్రవారం గంధోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహ�
ఎమ్మెల్సీ ఎల్.రమణభుదాన్పోచంపల్లి నుంచి లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభంబీబీనగర్ ( భూదాన్ పోచంపల్లి ), జనవరి 28 : చేనేత వస్ర్తాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత
ఎమ్మెల్యే భాస్కర్రావుమిర్యాలగూడ టౌన్, జనవరి 28 : మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.74 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిని ఆయన జిల్
రామన్నపేట, జనవరి 28 : పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని దుబ్బాక, ఎన్నారం, కుంకుడుపాముల, సూరారం గ్రామాల్లో రూ.40 లక్షలతో న
Minister Ktr | సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ని�
దర్గాలో ప్రత్యేక నమాజు అలరించిన ఖవ్వాలీ నేడు గంధం ఊరేగింపు పెద్ద ఎత్తున హాజరైన భక్తులు గురువారం వైభవంగా ప్రారంభమైంది. తొలిరోజు ముజావర్ల ఇంటి నుంచి తెచ్చిన గంథాన్ని, దట్టీలను సమాధులపై అలంకరించారు. ఉర్సు�
గుడిబండలో విద్యార్థులకు చదువు చేరువ చేసిన దాత పేరూరి సత్యనారాయణస్థలం కొనుగోలు చేసి పాఠశాల భవనానికి అప్పగింత గరిడేపల్లి, జనవరి 27 : స్వప్రయోజనాల కోసమే పనులు చేసే నేటి రోజుల్లో ఊరు గురించి, ఊరి జనం మేలు కోరి