తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు సైతం ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి.
ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. నకిరేకల్ పట్టణ శివారులో బైపాస్ వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్కు �
‘సర్కారు సదువులు సట్టు బండలు.. ప్రైవేటు బడులు వెండి కొండలు’ అన్నది ఇక గతమే. రాష్ట్ర ఆవిర్భావంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతున్నది.
చిన్నారులను వెట్టి నుంచి విముక్తి కల్పించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్-8 ముగిసింది. జిల్లాలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టిన కార్యక్రమంలో 83 మ
పెద్దవూర మండలంలోని బట్టుగూడెం గ్రామ శివాలయం ఆధ్యాత్మికతకు నిలయమై విరాజిల్లుతున్నది. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం కాలగమనంలో ఆనవాళ్లు కోల్పోయింది. గ్రామస్తులు, దాతల సహకారంతో ఉప ఆలయాల నిర్మాణం చేపట్ట�
నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్సీ కోటిరెడ్డి కోరారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 424 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అం�
కోర్టులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
దేశంలో ఉన్నత విద్యా ప్రమాణాల అభివృద్ధి, యూనివర్సిటీలకు గుర్తింపు అందించే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) చైర్మన్గా ఎంపికైన మామిడాల జగదీశ్కుమార్ స్వగ్రామం తిప్పర్తి మండలం మామిడాల.