హాజరైన మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సినీనటి సమంత రామగిరి, ఫిబ్రవరి 23 : ప్రముఖ హీరోయిన్ సమంత బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. హైదరాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జనాభా అవసరాలకు అనుగుణంగా పాల ఉత్పత్తి లేకపోవడంతో పాల ప్యాకెట్లపై ఆధారపడాల్సి వస్తున్నది. దాంతో పాడి రంగానికి చేయూతనివ్వడానికి మేలు జాతి పశువుల ఉత్పత్తి పై ప్రభుత్వం దృష్టి సార�
నల్లగొండ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి ఆయన పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ టవర్, ఉదయ సముద్ర
విద్యార్థులంతా ఆంగ్ల విద్య కోసం ప్రైవేటు బాట పట్టడంతో ఆ పాఠశాల మూతపడింది. తిరిగి నాలుగేండ్ల తర్వాత బదిలీపై వచ్చిన ఓ ఉపాధ్యాయుడు ఆంగ్ల విద్యకు హామీ ఇస్తూ తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడంతో ఎట్టకేలకు తె�
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఎంసీ కోటిరెడ్డి సోమవారం శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో ప్రొటెం స్పీకర్ సయ్యద్ అమీనుల్ హాసన్ జాఫ్రీ �
బంజారాలను ఏకం చేసి వారి హక్కుల కోసం పోరాటం చేసిన సంత్ సేవాలాల్ మహనీయుడని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. సంత్ సేవాలాల
తిరుమలగిరి సాగర్ మండలంలోని చిన్న గ్రామం శిల్గాపురం. జనాభా 900 మందికి పైమాటే. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది. కానీ ఈ గ్రామం నుంచి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లరు. ఏడు సంవత్సరాలుగా ప
ప్రతియేటా వరదల అనంతరం నాగార్జునసాగర్ డ్యామ్కు మరమ్మతులు చేపడుతారు. ఈ ఏడాది పలు పనుల కోసం ఎన్ఎస్పీ అధికారులు ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దాంతో కొన్ని పనులను ప్రారంభించగా మ�
జిల్లా వ్యాప్తంగా ఈ వేసవి సీజన్కు సంబంధించిన పంటల సాగు ఇప్పటికే పూర్తి కాగా ఆ పంటల వివరాలు వ్యవసాయశాఖ ఆన్లైన్లో నమోదు చేస్తున్నది. గత సీజన్తో పోలిస్తే ఈ సారి వరి సాగు తగ్గగా ఇతర పంటల సాగు గణనీయంగా పెర
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఎంసీ కోటిరెడ్డి సోమవారం శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో ప్రొటెం స్పీకర్ సయ్యద్ అమీనుల్ హాసన్ జాఫ్రీ �
మిర్యాలగూడ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నా.. ఆ గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా గ్రామంలోని సర్కారు బడికే పంపుతున్నారు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో బోధనతోపాటు దాతల సహకారంతో వసతులు కల్ప�
రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగి వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నూతన జిల్లా అధ్యక్షుడిగ