దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర పోలీస్ శాఖకు అనేక నిధులు కేటాయించి ఆ శాఖను బలోపేతం చేయడంతో పోలీసులు కేసుల చేధనలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డ
సీఎం కేసీఆర్ పల్లెప్రగతి పేరిట నెలనెలా కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాలకు వెలుగులు నింపుతుండడంతో ప్రజలు తాము చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే మండలంలోని రామలింగాలగూడెం
నేను నల్లగొండలోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సమయంలో భాగ్యశ్రీ ప్రైమరీ సెక్షన్లో ఉపాధ్యాయురాలిగా చేరింది. విద్యార్థులను ఆపాయ్యంగా పలుకరిస్తూ అందరితో స్నేహంగా ఉంటూ ఉత్తమ ఉపాధ్యా�
కార్పొరేట్ పాఠశాల కంటే అదనపు అడ్మిషన్లు.. అదే స్థాయిలో ఉత్తీర్ణత.. పదేళ్లుగా ఆంగ్ల బోధనతో ఉత్తమ ఫలితాలు.. వెరసి కొండమల్లేపల్లి జడ్పీహెచ్ఎస్ రాష్ట్రంలోనే తనదైన గుర్తింపును చాటుతున్నది. 1,475అడ్మిషన్లతో ర�
నుడా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేసేందుకు పాలకవర్గం అడుగులు వేస్తుంది. అందుకోసం ఓ వైపు ప్రభుత్వ నిధులతో పాటు సొంతంగా కూడా నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు షురూ చేసింది. ఇతర అథారిటీల మాదిరిగానే న
మారుతున్న కాలానికి అనుగుణంగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఆయా పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయుల సహాయంతో ప్రాజెక్టులు తయారు చేశారు.
నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తూ వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం గొప�
మిర్యాలగూడ పట్టణాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దేందుకు మున్సిపల్ పాలకవర్గం శ్రీకారం చుట్టింది. రూ. 23 లక్షలతో పలు ప్రాంతాల్లో హోర్డింగ్లు ఏర్పాటు చేసింది. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచడంతో పాటు మున్సి
ఈ ఏడాది జిల్లాలో ఆరుతడిపంటల సాగు విస్తీర్ణం పెరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి అన్నారు. గురువారం అనుముల మండలం తిమ్మాపురం గ్రామం లో సాగు చేసిన వరి, వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం హ�
రైతులు భూ సంబంధ సమస్యలు పరిష్కరించుకునేందుకు, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో ధరణి సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, దానిని వినియోగించుకోవాలని కలెక�
భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 12న నిర్వహించనున్న టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ సముదాయం, టీఆర్ఎస్ పార్టీ జిల�
ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13వరకు ఆరు రోజులపాటు వైభవంగా సాగనున్న జాతరకు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యు�