పెద్దఅడిశర్లపల్లి/డిండి/చందంపేట/మాల్/దేవరకొండ రూరల్/ చిట్యాల/మిర్యాలగూడరూరల్/ మర్రిగూడ/ నార్కట్పల్లి, ఫిబ్రవరి 24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో అందరూ భాగస్వ�
మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఇక నృసింహ రిజర్వాయరే తరువాయి.. యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరువు నేలలు మురిసేలా కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక జల దృశ�
ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ దేవరకొండ రూరల్, ఫిబ్రవరి 23 : సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండల �
పాఠశాలల అభివృద్ధికి ఈ నెల 28లోగా అంచనాలు పంపించాలి జిల్లాలో మొదటి విడుతలో 517 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నల్లగొండ, ఫిబ్రవరి 23 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్ప�
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యదర్శులకు నేరుగా అకౌంట్లలో జమ వచ్చే నెల నుంచి అమలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖాతాల వివరాలు సేకరించి సమర్పించిన యంత్రాంగం టీఆర్ఎస్ పాలనలో రెండు సార్లు వ
రూ.5 లక్షల విలువైన సరుకు స్వాధీనం భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 23 : గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 5,12,000 విలువైన సరుకు, రెండు సెల్ఫోన్లు, స్కూటర్ స్వ�
హాజరైన మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సినీనటి సమంత రామగిరి, ఫిబ్రవరి 23 : ప్రముఖ హీరోయిన్ సమంత బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. హైదరాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జనాభా అవసరాలకు అనుగుణంగా పాల ఉత్పత్తి లేకపోవడంతో పాల ప్యాకెట్లపై ఆధారపడాల్సి వస్తున్నది. దాంతో పాడి రంగానికి చేయూతనివ్వడానికి మేలు జాతి పశువుల ఉత్పత్తి పై ప్రభుత్వం దృష్టి సార�
నల్లగొండ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి ఆయన పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ టవర్, ఉదయ సముద్ర
విద్యార్థులంతా ఆంగ్ల విద్య కోసం ప్రైవేటు బాట పట్టడంతో ఆ పాఠశాల మూతపడింది. తిరిగి నాలుగేండ్ల తర్వాత బదిలీపై వచ్చిన ఓ ఉపాధ్యాయుడు ఆంగ్ల విద్యకు హామీ ఇస్తూ తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడంతో ఎట్టకేలకు తె�
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఎంసీ కోటిరెడ్డి సోమవారం శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో ప్రొటెం స్పీకర్ సయ్యద్ అమీనుల్ హాసన్ జాఫ్రీ �
బంజారాలను ఏకం చేసి వారి హక్కుల కోసం పోరాటం చేసిన సంత్ సేవాలాల్ మహనీయుడని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. సంత్ సేవాలాల