విద్యార్థులంతా ఆంగ్ల విద్య కోసం ప్రైవేటు బాట పట్టడంతో ఆ పాఠశాల మూతపడింది. తిరిగి నాలుగేండ్ల తర్వాత బదిలీపై వచ్చిన ఓ ఉపాధ్యాయుడు ఆంగ్ల విద్యకు హామీ ఇస్తూ తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడంతో ఎట్టకేలకు తె�
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఎంసీ కోటిరెడ్డి సోమవారం శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో ప్రొటెం స్పీకర్ సయ్యద్ అమీనుల్ హాసన్ జాఫ్రీ �
బంజారాలను ఏకం చేసి వారి హక్కుల కోసం పోరాటం చేసిన సంత్ సేవాలాల్ మహనీయుడని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. సంత్ సేవాలాల
తిరుమలగిరి సాగర్ మండలంలోని చిన్న గ్రామం శిల్గాపురం. జనాభా 900 మందికి పైమాటే. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది. కానీ ఈ గ్రామం నుంచి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లరు. ఏడు సంవత్సరాలుగా ప
ప్రతియేటా వరదల అనంతరం నాగార్జునసాగర్ డ్యామ్కు మరమ్మతులు చేపడుతారు. ఈ ఏడాది పలు పనుల కోసం ఎన్ఎస్పీ అధికారులు ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దాంతో కొన్ని పనులను ప్రారంభించగా మ�
జిల్లా వ్యాప్తంగా ఈ వేసవి సీజన్కు సంబంధించిన పంటల సాగు ఇప్పటికే పూర్తి కాగా ఆ పంటల వివరాలు వ్యవసాయశాఖ ఆన్లైన్లో నమోదు చేస్తున్నది. గత సీజన్తో పోలిస్తే ఈ సారి వరి సాగు తగ్గగా ఇతర పంటల సాగు గణనీయంగా పెర
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఎంసీ కోటిరెడ్డి సోమవారం శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో ప్రొటెం స్పీకర్ సయ్యద్ అమీనుల్ హాసన్ జాఫ్రీ �
మిర్యాలగూడ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నా.. ఆ గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా గ్రామంలోని సర్కారు బడికే పంపుతున్నారు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో బోధనతోపాటు దాతల సహకారంతో వసతులు కల్ప�
రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగి వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నూతన జిల్లా అధ్యక్షుడిగ
ఆశ కార్యకర్తలను గుర్తించి జీతాలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వమేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఆశ కార్యకర్తలకు స్థానిక టీఎన్జీఓస్ భవన్లో ఆదివారం ఆయన స్మ
కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరమని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో 54మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00, 116 విలువైన చెక్కులను వారి ఇళ్లకు వెళ్లి శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా �
సుమారు రూ.5.4 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియ వేగం పుంజుకుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ(సెబీ)కి ముసాయిదా ప్రాస్పెక్టర్స్ దాఖలు చేసింది. దాదాపు 5శాతం వాటాకు సరి సమానమైన రూ.31.63 క�
స్నేహితుడి వివాహానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా కారు అదుపు తప్పి బ్రిడ్జి బారికేడ్ను ఢీకొట్టి బోల్తా పడింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న నల్లగొండ జిల్లా కు చెందిన ఇద్దరు, మహబూబ్ జిల్లా కు చెందిన ఒకరు మ
తన నాయకత్వ పటిమతో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ వైపు యావత్ దేశం ఆసక్తిగా చూస్తున్నదని మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మదర్ డెయిరీ పాల విక�