మిర్యాలగూడ, ఫిబ్రవరి 28 : సైన్స్తోనే మానవాళి మనుగడ సాధ్యమని కేఎన్ఎం ప్రభుత్వ డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ అన్నారు. సోమవారం జాతీయ సైన్స్డే సందర్భంగా కళాశాలలో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలవేస
చిట్యాల, ఫిబ్రవరి 28 : గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మండలంలోని వట్టిమర్తి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. మంత్రి జగదీశ్రెడ�
మహిళా సంఘాలకు రూ.175.74 కోట్ల స్త్రీని నిధి రుణాలు మంజూరు రాష్ట్రంలో రెండో స్థానం సూర్యాపేట జిల్లా కోరుకున్న యూనిట్లు పెట్టుకునేలా ప్రోత్సాహం ఒక్కో సంఘానికి రూ.40 నుంచి 3 లక్షలు మార్చి నెలాఖరుకు మరింత పెరిగే �
రాష్ట్ర వ్యాప్తంగా 445 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసిన టెస్కాబ్స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా నిబంధనలు ఈ నెల 19 నుంచి దరఖాస్తులు షురూ.. మార్చి 3 వరకు స్వీకరణ ఇక సహకార బ్యాంకుల్లో మెరుగైన సేవలు నల్లగొండ, ఫి�
హుజూర్నగర్, ఫిబ్రవరి 27 : గిరిజనుల జీవన విధానాన్ని ప్రపంచానికి చాటిన సంత్ సేవాలాల్ వారి ఆరాధ్యదైవంగా పూజలందుకుంటున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్నగర్లోని టౌన్హాల్ల
మన ఊరు.. మన బడితో మారనున్న రూపురేఖలు తుంగతుర్తి మండలంలో 16పాఠశాలలు ఎంపిక తుంగతుర్తి, ఫిబ్రవరి 27 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు.. మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున�
తైబజార్ పన్ను వసూళ్లపై పునరాలోచించాలి బకాయిలు, పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి మరో ఐదారు నెలల్లో పట్టణంలో గుణాత్మక మార్పు : కలెక్టర్ నీలగిరి, ఫిబ్రవరి 26 : నల్లగొండ మున్సిపాలిటీకి సబంధించి 2022-23 వ�
అర్వపల్లి, ఫిబ్రవరి 26 : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఉమెన్స్ కబడ్డీ పోటీల్లో నల్లగొండ జిల్లా జట్టు చాంపియన్గా నిలిచింది. శ్రీయోగానంద లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకు�
నేడు నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చైర్మన్, వైస్ చైర్మన్ చాంబర్లు, మీటింగ్, వెయిటింగ్ హాళ్ల ఏర్పాటు ల్యాండ్ ఫూలింగ్ కోసం 350 ఎకరాల గుర్తింపు కొత్తపల్లిలో 50 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు శ్ర�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కేతేపల్లి, ఫిబ్రవరి 25 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయి సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసర�
ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ హాలియా, ఫిబ్రవరి 25 : ప్రజారోగ్య పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ విషయంలో దేశంలోనే మన రాష్ట్రం మెరుగ్గా ఉందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అ�
మిర్యాలగూడ/మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 25 : మిర్యాలగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ర్టానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లు మిర్యాలగూడ ఎ
దేవరకొండ, ఫిబ్రవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతో మంది వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకు�