జన జాతర ఉత్సాహంగా తెలుగు రాష్ర్టాల స్థాయి ఎడ్ల పందేలు అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం మేళ్లచెర్వు, మార్చి 2 : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మేళ్లచెర్వులో నిర్వహిస్తున్న జాతరను వీక్షించేం�
సకల సౌకర్యాలతో విద్యార్థుల వసతి గృహాలు 62 ఏండ్ల క్రితమే ఆత్మకూరు(ఎం)లో బాలుర వసతి గృహం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో 1959 సంవత్సరంలో పాఠశాల ఏర్పాటైంది. అప్పట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 7 వసతిగృహాలు ఏర�
సీఎంఆర్ సేకరణకు మోకాలడ్డుతున్న ఎఫ్సీఐ తాజా నిబంధనలతో యాసంగి ధాన్యం సేకరణలో మరింత జాప్యం ఉన్నట్టుండి ఫోర్టిఫైడ్ ఇవ్వాలనడంపై మిల్లర్ల ఆగ్రహం సీజన్ మధ్యలో నిబంధన పెడితే ఎలా అంటూ ప్రశ్నలు ఒక్కో మిల్ల�
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ ప్రభుత్వం జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి వ్యవసాయమే గమనం.. రైతుల సేవే నా గమ్యం రాముడూ అనే మంత్రి కేటీఆర్ ఆప్యాయత ఎన్నటికీ మరువను జడ్పీటీసీగా చేస్తున్న అభివృద్ధి సంతృప్తి
జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల సూచనల మేరకు ఇందుకు ప్రణాళికలు సిద్ధ్దం చేసింది.
మేళ్లచెర్వు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేల మంది భక్తజనం తరలిరావడంతో ఆలయ ఆ�
క్రీడలు స్నేహబావాన్ని పెంపొందిస్తాయని డీఎస్ఆర్ డెవలపర్స్ అధినేత దుశ్చర్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో శివరాత్రి సందర్భంగా ఘనీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల్లో క్రీ�
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శివాలయంలో మంగళవారం రాత్రి నిత్య పారాయణాల అనంతరం లింగోద్భవ కాలమున పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక శత రుద్ర
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సునీత దంపతులు పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రక శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు, శివలింగానికి అభిషేకాలు జరిపించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వీరభద్ర�
తెలంగాణ రాకతో మరుగునపడ్డ దేవాలయాలు పునఃనిర్మాణాలకు నోచుకుంటున్నాయని, సంస్కృతి, సంప్రదాయాలకు పునరుజ్జీవం కలుగుతుందని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జేబులు నింపుతున్నరు ప్రధాని మోదీ ఆ జేబులకు చిల్లు పెడుతున్నరు దేశ పౌరులుగా ప్రభుత్వోద్యోగులు మరో పోరాటానికి సన్నద్ధం కావాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి టీఎన్జీఓస
ఎన్ఐఎన్ శాస్త్రవేత కె.రాజేందర్రావు జిల్లావ్యాప్తంగా ఘనంగా సైన్స్ దినోత్సవం రామగిరి, ఫిబ్రవరి 28: శాస్త్ర, సాంకేతికతలో దేశ ఔనత్యాన్ని చాటి చెప్పిన సీవీ.రామన్ స్ఫూర్తితో విద్యార్థులు పరిశోధనల్లో రాణ�