నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నీలగిరి, మార్చి 5: రా్రష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంపిక చేసిన 518 �
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందంజ బీజేపీ, కాంగ్రెస్ ప్రజలకేం చేశాయో చెప్పాలి ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో అయినా కోతల్లేని కరంట్ అందుతున్నదా? రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ�
మహిళా బంధు వేడుకలకు సిద్ధం ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు జిల్లావ్యాప్తంగా శ్రేణులతో సన్నాహక సమావేశాలు నేడు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకుసన్మానం మహ�
మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మునుగోడు/చండూర్, మార్చి 4 : కరోనా మహమ్మారితో ఏర్పడిన సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్�
పట్టణాలతో పోటీపడుతూ అభివృద్ధి కేసీఆర్ పాలనలో నల్లగొండ జిల్లా సస్యశ్యామలం ప్రజాస్వామ్య పద్ధతిలో పని చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా పరిస్థితుల్లోనూ అభివృద్ధి, సంక్షేమం పరుగులు నల్లగొండ జ
ఉక్రెయిన్ నుంచి ఉమ్మడి జిల్లాకు చేరుకున్నవైద్య విద్యార్థులు బిడ్డలను చూసి ఎయిర్పోర్ట్లో భావోద్వేగానికి లోనైన తల్లిదండ్రులు వారం రోజుల బాధను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్న యువకులు కట్టంగూర్, మార్చ�
తండ్రి ఏడుకొండల్ యాదవ్ బాటలో తనయుడు శ్రీకాంత్ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న యువనేత కరోనా సమయంలో పలువురికి సాయం పెద్దఅడిశర్లపల్లి, మార్చి 3 : దేవరకొండ నియోజకవర్గంలో ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్ అం
జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, ఎమ్మెల్యే కిశోర్ కుమార్ తిరుమలగిరి, మార్చి 3 : రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు.. మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయన�
రెండేండ్లలో రూ.680 కోట్లు పెరిగిన టర్నోవర్ నిరర్ధక ఆస్తులు 6.55 శాతం నుంచి మూడు శాతానికి చేరువలో… రుణాల మంజూరు, రికవరీలో మంచి ఫలితాలు ఆర్థిక ప్రగతిలో నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వం
జన జాతర ఉత్సాహంగా తెలుగు రాష్ర్టాల స్థాయి ఎడ్ల పందేలు అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం మేళ్లచెర్వు, మార్చి 2 : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మేళ్లచెర్వులో నిర్వహిస్తున్న జాతరను వీక్షించేం�
సకల సౌకర్యాలతో విద్యార్థుల వసతి గృహాలు 62 ఏండ్ల క్రితమే ఆత్మకూరు(ఎం)లో బాలుర వసతి గృహం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో 1959 సంవత్సరంలో పాఠశాల ఏర్పాటైంది. అప్పట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 7 వసతిగృహాలు ఏర�
సీఎంఆర్ సేకరణకు మోకాలడ్డుతున్న ఎఫ్సీఐ తాజా నిబంధనలతో యాసంగి ధాన్యం సేకరణలో మరింత జాప్యం ఉన్నట్టుండి ఫోర్టిఫైడ్ ఇవ్వాలనడంపై మిల్లర్ల ఆగ్రహం సీజన్ మధ్యలో నిబంధన పెడితే ఎలా అంటూ ప్రశ్నలు ఒక్కో మిల్ల�
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ ప్రభుత్వం జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి వ్యవసాయమే గమనం.. రైతుల సేవే నా గమ్యం రాముడూ అనే మంత్రి కేటీఆర్ ఆప్యాయత ఎన్నటికీ మరువను జడ్పీటీసీగా చేస్తున్న అభివృద్ధి సంతృప్తి