తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు. ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇందులో ఒక్కొక్కరూ
పూర్తిస్థాయిలో యోగానందుడి ఆలయాభివృద్ధి పనుల వేగవంతానికి చర్యలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పురోగతిపై ఎమ్మెల్యే కిశోర్, అధికారులతో సమీక్ష అర్వపల్లిలోని చారిత్రక యోగానంద లక్�
ఉద్యోగాల ప్రకటనతో అభ్యర్థుల్లో కొత్త జోష్ నోటిఫికేషన్లు వరుస కట్టనుండడంతో కోచింగ్కు అడ్మిషన్లు ప్రిపరేషన్ కోసం పుస్తకాల కొనుగోళ్లు కోచింగ్ సెంటర్లలో మొదలైన సందడి ఖాళీలను భారీగా నోటిఫై చేయడంపై వి
పక్కాగా లెక్కలు తేలాకే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వయో పరిమితి పెంపుతో అందరికీ అవకాశాలు కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణతో తీపికబురు జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు ఊరూవాడ ముఖ్యమంత్రి ఫ్ల�
తుంగతుర్తి, మార్చి 9 : మండల కేంద్రంలోని 132/33 కేవీ సబ్స్టేషన్లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా సీవీటీ పేలడంతో పెద్దఎత్తున మంటలు ఎగసి పొగలు వ్యాపించాయి. వడ్డె కొత్తపల్లి ద్వారా హై ఓల్టేజీ కరెంట్ సరఫరా కావడంత�
జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు నేరేడుచర్ల, మార్చి 9 : పశువులకు పోషక విలువలున్న గ్రాసం అందించాలని జిల్లా పశువైద్యాధికారి డి.శ్రీనివాసరావు రైతులకు సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో మ�
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం పటాకులు కాల్చి, స్వీట్ల పంపిణీ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంతో బుధవారం నిరుద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్
నీలగిరి, మార్చి 9 : నల్లగొండ పట్టణ ప్రజలకు ఆహ్లాదం కోపం కాలనీల్లోని మున్సిపల్ స్థలాల్లో పార్కులు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి అన్నారు. వార్డు వాచ్లో భాగంగా బుధవారం 31,33 వా�
వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ లలితాదేవీఆనంద్ బొడ్రాయిబజార్, మార్చి 9 : రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అభివృద్ధికి బాటలు వేస్తుందని మార్కెట్ చైర్�
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులక�
దళితబంధు పథకానికి బడ్జెట్ సమావేశాల్లో భారీగా నిధులను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దళితబంధు జిల్లా కమిటీ సభ్యుడు లపంగి నర్సింహ ఆధ్వర్యంలో మంగళవారం మండలకేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీ�
నల్లగొండ పట్టణాభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆస్తి నష్టం జరుగుతున్న వారితో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో క