నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సమీపంలో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (శ్రీవల్లి టౌన్ షిప్)ప్లాట్ల ప్రత్యక్ష వేలానికి అపూర్వ స్పందన లభించింది. మొత్తం 240 ప్లాట్లు ఉండగా తొలిరోజు 45 ప్లాట్లు ప్రత
మరోసారి ఎన్నికైన గుత్తా ఆదివారం నామినేషన్ దాఖలు.. ఏకగ్రీవంగా ఎన్నిక నేడు ఉదయం 11గంటలకు బాధ్యతల స్వీకరణ జిల్లాను మరోసారి వరించిన అత్యున్నత పదవి సీఎం కేసీఆర్, కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు : గుత్తా నల్లగొ
రామగిరి, మార్చి 13 : తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ ఘనంగా నిర్వహించారు. జాగృతి జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్ ఆధ్�
నార్కట్పల్లి, మార్చి 13: మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఔరవాణిలో రూ.10 లక్ష�
ఉచితంగా కోచింగ్ ఇప్పించేందుకు కసరత్తు ప్రతి నియోజకవర్గంలో సెంటర్ల ఏర్పాటుకు సన్నాహకాలు ఉత్తమ ఫ్యాకల్టీ, వసతుల కల్పనపై సమాలోచనలు ఇప్పటికే పలుచోట్ల కొనసాగుతున్న సెంటర్లు ఎస్ ఫౌండేషన్ నిర్వహణకు మంత్
ఎమ్మెల్యే చిరుమర్తికి నిధుల జీఓ కాపీ అందజేసిన మంత్రి కేటీఆర్ కట్టంగూర్(నకిరేకల్), మార్చి 12 : నకిరేకల్ పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 27.75 కోట్లు మంజూరు చేసింది. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన
తుంగతుర్తిలో 100 పడకలు, మోత్కూరులో 30 పడకల స్థాయికి పెంచాలి అర్వపల్లిలోని యోగానందుడి ఆలయానికి రూ.10 కోట్లు మంజూరు చేయాలి అసెంబ్లీలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మోత్కూరు, మార్చి 12 : రాష్ట్రంలోని
జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఎస్ జగ్జీవన్కుమార్ రామగిరి, మార్చి 12 : కక్షిదారుల సత్వర న్యాయానికి లోక్అదాలత్లు దోహదం చేస్తాయని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సం
తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకున్న మొదటి వ్యక్తి రాజశేఖర్రెడ్డి వైఎస్ షర్మిలపై జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి ధ్వజం నల్లగొండ, మార్చి 12 : నల్లగొండను, ఎస్ఎల్బీసీని ఎండబెట్టి ఇక్కడి ప్రజలకు తీరని
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చిట్యాల, మార్చి 12 : ప్రతిఒక్కరూ భక్తిభావం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని పెద్దకాపర్తిలో శనివారం నిర్వహించిన తిరుమలనాథ స్వామి కల్యాణ మహోత�
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ సుమారు లక్ష ఉద్యోగాలు ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన సంబురాలు మూడ్రోజులుగా కొనసాగుతున్నాయి. శుక్రవారం నల్లగ�
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు. ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇందులో ఒక్కొక్కరూ
పూర్తిస్థాయిలో యోగానందుడి ఆలయాభివృద్ధి పనుల వేగవంతానికి చర్యలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పురోగతిపై ఎమ్మెల్యే కిశోర్, అధికారులతో సమీక్ష అర్వపల్లిలోని చారిత్రక యోగానంద లక్�
ఉద్యోగాల ప్రకటనతో అభ్యర్థుల్లో కొత్త జోష్ నోటిఫికేషన్లు వరుస కట్టనుండడంతో కోచింగ్కు అడ్మిషన్లు ప్రిపరేషన్ కోసం పుస్తకాల కొనుగోళ్లు కోచింగ్ సెంటర్లలో మొదలైన సందడి ఖాళీలను భారీగా నోటిఫై చేయడంపై వి
పక్కాగా లెక్కలు తేలాకే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వయో పరిమితి పెంపుతో అందరికీ అవకాశాలు కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణతో తీపికబురు జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు ఊరూవాడ ముఖ్యమంత్రి ఫ్ల�