ముల్కల కాల్వలో మునిగి యువకుడి మృతి ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో ఒకరి గల్లంతు పెద్దఅడిశర్లపల్లి/ మిర్యాలగూడ రూరల్, మార్చి 18 : మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి గంగమ్మగట్టు వద్ద ఎన్నెస్పీ మేజర్ ముల్కల కాల్వ�
అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని రామచంద్రాపురం, మల్లారం గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్�
ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువా రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన బ్యాంకర్లతో డీసీసీ డీఎల్ఆర్సీ-3వ త్రైమాసిక సమీక్ష ని
రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నది. నిప్పుల కొలిమిలా మారిన వాతావరణంతో జనం విలవిలలాడుతున్నారు. ఐదేళ్లతో పోలిస్తే ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి సూచించారు.
12 నుంచి 14 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం వైద్య సిబ్బందికి సన్మానం దామరచర్ల, మార్చి 16 : కరోనా వైరస్ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని రైతుబంధు సమితి మండలాధ్యక్ష�
లబ్ధిదారుల ఎంపిక పూర్తి చివరి దశలో ఇంటింటి సర్వే ఊరూరా తిరుగుతున్న ప్రత్యేక బృందాలు లబ్ధిదారుల జీవన పరిస్థితులు, నైపుణ్యాలపై ఆరా యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులకు త్వరలో అవగాహన సదస్సులు ఈ నెలాఖరు నాటికి గ్�
రెండో సారి ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి జిల్లాకు రాక శాసన మండలి చైర్మన్గా రెండోసారి నియామకమై ప్రమాణ స్వీకారం చేసిన గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం తొలిసారిగా నల్లగొండకు రావడంతో ఆయనకు ఘన స్వాగతం పలి
నల్లగొండ పట్టణ సుందరీకరణలో భాగంగా ఇప్పటికే ప్రారంభించిన రోడ్ల విస్తరణ, సమీకృత మార్కెట్ నిర్మాణం తదితర పనులను జూన్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ఆదేశించారు.