లింగరాజు హత్యకేసులో నిందితుడి అరెస్ట్ దామరచర్ల, మార్చి 19: ఈ నెల 13న దామరచర్ల రైల్వే క్వార్టర్ సమీపంలో జరిగిన లింగరాజు హత్యకేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. మద్యానికి బానిసై తన అక్క�
గర్భాలయంలో పరిశుద్ధి కార్యక్రమం బాలాలయంలో యాగశాల నిర్మాణం పరిపూర్తి యాదాద్రి, మార్చి 19 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పంచ కుండాత్మక, మహాకుంభ సంప్రోక్షణకు కావాల్సిన ఏర్పాట్లపై ఆలయ అర్చకులు, అధికారులు ద�
యాదాద్రి ఆలయ పునఃప్రారంభం దిశగా వేగంగా పనులు పంచ కుండాత్మక యాగానికి యాగశాల నిర్మాణం పూర్తి భద్రతపై కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ మహేశ్ భగవత్ సమీక్ష యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభానికి సంబంధించిన పను
4వేలకుపైగా పుస్తకాలతో లైబ్రరీ ఇప్పటివరకు 2వేల మందికిపైగా ఉచిత శిక్షణ 143మందికి ప్రభుత్వోద్యోగాలు ఉచితంగా మెటీరియల్, స్నాక్స్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా శిక్షణ సర్కారు ఆదేశాలతో త్వరలో అన్ని ని
కొత్త సాఫ్ట్వేర్లో ఆప్షన్ తొలగించిన కేంద్రం తగ్గనున్న కూలీల సంఖ్య గతంలో కొనసాగించాలంటున్న కూలీలు నేరేడుచర్ల, మార్చి 18: గ్రామాల్లో వలసల నివారణకు తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకానికి ప్రస్తుత కేంద్ర ప్రభు�
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాడ్గులపల్లి, మార్చి 18 : అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఎంపీ నిధులు రూ.5లక్షలతో మం�
ముల్కల కాల్వలో మునిగి యువకుడి మృతి ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో ఒకరి గల్లంతు పెద్దఅడిశర్లపల్లి/ మిర్యాలగూడ రూరల్, మార్చి 18 : మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి గంగమ్మగట్టు వద్ద ఎన్నెస్పీ మేజర్ ముల్కల కాల్వ�
అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని రామచంద్రాపురం, మల్లారం గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్�
ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువా రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన బ్యాంకర్లతో డీసీసీ డీఎల్ఆర్సీ-3వ త్రైమాసిక సమీక్ష ని
రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నది. నిప్పుల కొలిమిలా మారిన వాతావరణంతో జనం విలవిలలాడుతున్నారు. ఐదేళ్లతో పోలిస్తే ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.