అక్రమంగా గుట్కా, రవాణా చేస్తున్న ముఠాలను అరెస్ట్ చేసి సుమారు రూ.8.5 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని గుండ్రాంపల్లి, సుంకెనపలి, వనిపాకలలో రూ. 50 లక్షల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశార�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు -మన బడి, మన బస్తీ-మన బడి’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సంచాలకులు దేవసేన స్పష్టం చేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి చౌటుప్పల్, మార్చి 28 : తెలంగాణలో పండిన వడ్లను కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. పట
ఎంజీ యూనివర్సిటీలో ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ వివిధ పోటీ పరీక్షలకు నిపుణులతో శిక్షణ ఏర్పాట్లు చేస్తున్న ఎంజీయూ అధికారులు కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్ నియామకం వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి రాష్ట
వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ పెద్దఎత్తున ఆందోళనలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ర్యాలీలు.. రోడ్డుమీదే వంటావార్పు ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం వంట గ్యాస్ ధర పెంపుపై మహిళా లోకం భగ్గుమన్నది. కేంద్ర ప్రభు�
రైతు వ్యతిరేకి బీజేపీ తెలంగాణ గిరిజనులను మోసం చేస్తున్న మోదీ సర్కార్ కేంద్రంపై సీఎం కేసీఆర్ తలపెట్టే పోరాటానికి టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలి దేశాన్ని మధ్యయుగానికి చేరుస్తున్న బీజేపీకి గుణపాఠం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లి మండలంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కేతేపల్లి, మార్చి 23 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
డీసీసీబీ మహాసభలో ఏకగ్రీవంగా మూడు తీర్మానాలు నల్లగొండ, మార్చి 23 : తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ తరహాలో సేకరించాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కేంద్ర ప్రభ
నాలుగు విడుతల్లో పరీక్షలు.. ఏప్రిల్ 8వరకు పూర్తి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20,791 మంది విద్యార్థులు ఏప్రిల్ 8 వరకు పూర్తి కానున్న పరీక్షలు ఇంటర్మీడియట్ సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల
యాదాద్రిలో స్వయంభువుల దర్శనం ఈ నెల 28న పునఃప్రారంభం కానున్నది ప్రస్తుతం యాగానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.