రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నది. నిప్పుల కొలిమిలా మారిన వాతావరణంతో జనం విలవిలలాడుతున్నారు. ఐదేళ్లతో పోలిస్తే ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి సూచించారు.
12 నుంచి 14 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం వైద్య సిబ్బందికి సన్మానం దామరచర్ల, మార్చి 16 : కరోనా వైరస్ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని రైతుబంధు సమితి మండలాధ్యక్ష�
లబ్ధిదారుల ఎంపిక పూర్తి చివరి దశలో ఇంటింటి సర్వే ఊరూరా తిరుగుతున్న ప్రత్యేక బృందాలు లబ్ధిదారుల జీవన పరిస్థితులు, నైపుణ్యాలపై ఆరా యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులకు త్వరలో అవగాహన సదస్సులు ఈ నెలాఖరు నాటికి గ్�
రెండో సారి ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి జిల్లాకు రాక శాసన మండలి చైర్మన్గా రెండోసారి నియామకమై ప్రమాణ స్వీకారం చేసిన గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం తొలిసారిగా నల్లగొండకు రావడంతో ఆయనకు ఘన స్వాగతం పలి
నల్లగొండ పట్టణ సుందరీకరణలో భాగంగా ఇప్పటికే ప్రారంభించిన రోడ్ల విస్తరణ, సమీకృత మార్కెట్ నిర్మాణం తదితర పనులను జూన్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ఆదేశించారు.
సెర్ఫ్, మెప్మా సిబ్బందికి సర్కారు తీపి కబురు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు తిరిగి విధుల్లోకి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు నల్లగొండ ప్రతినిధి, మార్చి15(నమస్తే �
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య ఆలయంలో ఆర్జిత పూజలు కోలాహలంగా సాగాయి. పూజా కైంకర్యాలను అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామివారి నిత్య పూజలు తెల్లవారుజామున ప్రారంభం కాగా బాలాలయంలోని ప్రతి�
నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సమీపంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (శ్రీ వల్లి టౌన్ షిప్)ప్లాట్లకు నిర్వహించిన ప్రత్యక్ష వేలంలో మంచి స్పందన లభిస్తున్నది.
ఆర్సీఓలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంక్షేమ స్థాయీ సంఘం చైర్మన్ స్వరూపారాణి నల్లగొండ, మార్చి 15 : నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయిన తర్వాత అనివార్య కారణాలతో ఏర్పడిన ఖాళీల భర్తీలో పారదర్శకత పాటించాలని జడ్పీ సంక్�