రెండో సారి ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి జిల్లాకు రాక శాసన మండలి చైర్మన్గా రెండోసారి నియామకమై ప్రమాణ స్వీకారం చేసిన గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం తొలిసారిగా నల్లగొండకు రావడంతో ఆయనకు ఘన స్వాగతం పలి
నల్లగొండ పట్టణ సుందరీకరణలో భాగంగా ఇప్పటికే ప్రారంభించిన రోడ్ల విస్తరణ, సమీకృత మార్కెట్ నిర్మాణం తదితర పనులను జూన్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ఆదేశించారు.
సెర్ఫ్, మెప్మా సిబ్బందికి సర్కారు తీపి కబురు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు తిరిగి విధుల్లోకి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు నల్లగొండ ప్రతినిధి, మార్చి15(నమస్తే �
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య ఆలయంలో ఆర్జిత పూజలు కోలాహలంగా సాగాయి. పూజా కైంకర్యాలను అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామివారి నిత్య పూజలు తెల్లవారుజామున ప్రారంభం కాగా బాలాలయంలోని ప్రతి�
నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సమీపంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (శ్రీ వల్లి టౌన్ షిప్)ప్లాట్లకు నిర్వహించిన ప్రత్యక్ష వేలంలో మంచి స్పందన లభిస్తున్నది.
ఆర్సీఓలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంక్షేమ స్థాయీ సంఘం చైర్మన్ స్వరూపారాణి నల్లగొండ, మార్చి 15 : నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయిన తర్వాత అనివార్య కారణాలతో ఏర్పడిన ఖాళీల భర్తీలో పారదర్శకత పాటించాలని జడ్పీ సంక్�
చట్టసభల్లోని అత్యున్నత పదవుల్లో ఒకటైన శాసన మండలి చైర్మన్ పీఠంపై సీనియర్ నేత, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి ఆసీనులయ్యారు. ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హాసన్ జాఫ్రీ నుంచి సోమవారం ఆయన బాధ్యతలు
చివరి రోజు అష్టోత్తర శతఘటాభిషేకం.. శృంగార డోలోత్సవం బాలాలయంలోచివరి ఉత్సవాలు వచ్చే యేడు నూతన ఆలయంలోనే.. యాదాద్రి, మార్చి 14 : యాదాద్రిలో స్వయంభు లక్ష్మీనర్సింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవార
నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సమీపంలో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (శ్రీవల్లి టౌన్ షిప్)ప్లాట్ల ప్రత్యక్ష వేలానికి అపూర్వ స్పందన లభించింది. మొత్తం 240 ప్లాట్లు ఉండగా తొలిరోజు 45 ప్లాట్లు ప్రత
మరోసారి ఎన్నికైన గుత్తా ఆదివారం నామినేషన్ దాఖలు.. ఏకగ్రీవంగా ఎన్నిక నేడు ఉదయం 11గంటలకు బాధ్యతల స్వీకరణ జిల్లాను మరోసారి వరించిన అత్యున్నత పదవి సీఎం కేసీఆర్, కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు : గుత్తా నల్లగొ
రామగిరి, మార్చి 13 : తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ ఘనంగా నిర్వహించారు. జాగృతి జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్ ఆధ్�
నార్కట్పల్లి, మార్చి 13: మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఔరవాణిలో రూ.10 లక్ష�