ఎంజీ యూనివర్సిటీలో ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ వివిధ పోటీ పరీక్షలకు నిపుణులతో శిక్షణ ఏర్పాట్లు చేస్తున్న ఎంజీయూ అధికారులు కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్ నియామకం వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి రాష్ట
వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ పెద్దఎత్తున ఆందోళనలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ర్యాలీలు.. రోడ్డుమీదే వంటావార్పు ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం వంట గ్యాస్ ధర పెంపుపై మహిళా లోకం భగ్గుమన్నది. కేంద్ర ప్రభు�
రైతు వ్యతిరేకి బీజేపీ తెలంగాణ గిరిజనులను మోసం చేస్తున్న మోదీ సర్కార్ కేంద్రంపై సీఎం కేసీఆర్ తలపెట్టే పోరాటానికి టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలి దేశాన్ని మధ్యయుగానికి చేరుస్తున్న బీజేపీకి గుణపాఠం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లి మండలంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కేతేపల్లి, మార్చి 23 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
డీసీసీబీ మహాసభలో ఏకగ్రీవంగా మూడు తీర్మానాలు నల్లగొండ, మార్చి 23 : తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ తరహాలో సేకరించాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కేంద్ర ప్రభ
నాలుగు విడుతల్లో పరీక్షలు.. ఏప్రిల్ 8వరకు పూర్తి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20,791 మంది విద్యార్థులు ఏప్రిల్ 8 వరకు పూర్తి కానున్న పరీక్షలు ఇంటర్మీడియట్ సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల
యాదాద్రిలో స్వయంభువుల దర్శనం ఈ నెల 28న పునఃప్రారంభం కానున్నది ప్రస్తుతం యాగానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ప్రగతి పథంలో దూసుకు పోతున్నాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు బొగ్గులదొన, చెర్కుపల్లి, పెద్దతండా,
475 గ్రామపంచాయతీల్లో 92 శాతానికిపైగా వసూలు 5 మున్సిపాల్టీల్లో 74 శాతమే.. నెలాఖరుకు నూరు శాతం చేరుకునేందుకు అధికారుల చర్యలు సూర్యాపేట జిల్లాలో స్పష్టం చేస్తున్న గణాంకాలు సూర్యాపేట, మార్చి 21 : అభివృద్ధి విషయంలో
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు మౌలిక వసతులతో తొలగిన ఇబ్బందులు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు రాజాపేట, మార్చి 20 : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ఆభివ�
ఎమ్మెల్యే కంచర్ల సహకారంతో 2వేల మందికి ఉచిత శిక్షణ అడ్మిషన్ కోసం భారీగా పోటీ.. ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్ ఏడువేలకు పైగా హాజరైన ఉద్యోగార్థులు రామగిరి, మార్చి 20 : నల్లగొండ నియోజకవర్గంలో 2వేల మంది నిరుద్యోగ