ఓటర్ జాబితా సవరణ షెడ్యూల్ విడుదల ఈనెల 21న తుది జాబితా ప్రకటనకు సన్నాహకాలు ఖాళీగా ఉన్న 31 సర్పంచ్, 1125 వార్డు సభ్యుల స్థానాలు నాలుగు ఎంపీటీసీ స్థానాలు సైతం ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న ప�
రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధర సెంచరీ దాటిన డీజిల్ అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలు పెరుగుదల గగ్గోలు పెడుతున్న వాహనదారులు పరోక్షంగా సామాన్యుడిపై భారం కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై మ�
ఆందోళన లేకుండా ప్రిపరేషన్ కొనసాగించాలి ఎంతసేపు చదివామన్నది ముఖ్యం కాదు టైమ్ మేనేజ్మెంట్ ముఖ్యం అభ్యర్థులకు సూచనలు ఇచ్చేందుకు సిద్ధం ఏసీపీ నూకల ఉదయ్రెడ్డి సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న సమయంలోన�
భావితరాలకు వాస్తవాల సంపదను అందిద్దాం నల్లగొండలో శ్రీకారం చుట్టిన తెలంగాణ సాహిత్య అకాడమీ ఎన్జీ కాలేజ్ వేదికగా నిర్వహణ అధ్యాపకులు, సాహితీవేత్తలు, విద్యార్థుల భాగస్వామ్యం దిశానిర్దేశం చేసిన సాహిత్య అ�
స్వయంభువుల పునర్దర్శనంతో తన్మయత్వం ప్రధానాలయం నిర్మాణం చూసి అబ్బురం తలనీలాల సమర్పణ.. లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు సీఎం కేసీఆర్ సంకల్ప సిద్ధిపై హర్షాతిరేకాలు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికలోకం భగ్గుమన్నది. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉమ్మడి జిల్లాలో వ�
అక్రమంగా గుట్కా, రవాణా చేస్తున్న ముఠాలను అరెస్ట్ చేసి సుమారు రూ.8.5 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని గుండ్రాంపల్లి, సుంకెనపలి, వనిపాకలలో రూ. 50 లక్షల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశార�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు -మన బడి, మన బస్తీ-మన బడి’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సంచాలకులు దేవసేన స్పష్టం చేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి చౌటుప్పల్, మార్చి 28 : తెలంగాణలో పండిన వడ్లను కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. పట
ఎంజీ యూనివర్సిటీలో ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ వివిధ పోటీ పరీక్షలకు నిపుణులతో శిక్షణ ఏర్పాట్లు చేస్తున్న ఎంజీయూ అధికారులు కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్ నియామకం వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి రాష్ట
వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ పెద్దఎత్తున ఆందోళనలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ర్యాలీలు.. రోడ్డుమీదే వంటావార్పు ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనం వంట గ్యాస్ ధర పెంపుపై మహిళా లోకం భగ్గుమన్నది. కేంద్ర ప్రభు�
రైతు వ్యతిరేకి బీజేపీ తెలంగాణ గిరిజనులను మోసం చేస్తున్న మోదీ సర్కార్ కేంద్రంపై సీఎం కేసీఆర్ తలపెట్టే పోరాటానికి టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలి దేశాన్ని మధ్యయుగానికి చేరుస్తున్న బీజేపీకి గుణపాఠం