వివక్షను, అణచివేతను జయించిన యోధుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహనీయుల ఆశయాలు సాకారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 5 : దివంగత, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ర
దళిత బంధుతో మారుతున్న బతుకులు అట్టడుగు వర్గాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం సీఎం కేసీఆర్ సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు అమలు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి భువనగిరిలో దళితబంధు లబ్ధిదారులకు �
వరి ధాన్యం కొనుగోళ్లకు ససేమిరా అంటున్న కేంద్రం తీరును నిరసిస్తూ సోమవారం జిల్లాలో గులాబీ దండు చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతమయ్యాయి. గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులు నిరసనగళం విప్పారు. ‘పంజా
కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపిస్తాం మరో ఉద్యమానికి ఇది తొలిమెట్టు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి రైతు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర �
ఎన్ఎంఎంఎస్ సాఫ్ట్వేర్ అమల్లోకి తెచ్చిన కేంద్రం రెండు పూటలు పని చేసినట్లు ఫొటోలు ఉంటేనే గరిష్ఠ కూలి వేసవి భత్యం ఆప్షన్ కూడా మాయం సిగ్నల్ సమస్యతో మరిన్ని తిప్పలు పొద్దు, మాపు పనులు కష్టమంటున్న కూలీ�
పేరెన్నిక గన్న మిర్యాలగూడ ప్రభుత్వ పాఠశాల రెవెన్యూ డివిజన్లో మొట్టమొదటి హై స్కూల్ పాఠశాల అభివృద్ధికి దాతల చేయూత మన బస్తీ..మన బడితో మారనున్న రూపురేఖలు రాష్ట్రంలో పేదలందరికీ ఆంగ్ల విద్య అందించాలనే ఉద్�
రాత పరీక్షకు 1,557 మందికి గాను 1,385 మంది హాజరు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి నీలగిరి, ఏప్రిల్ 3 : పోలీస్ ఉద్యోగార్థుల కోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణకు నిర్వహించిన స�
త్వరలో కొత్త దరఖాస్తుదారులకు పింఛన్లు ఈ నెలలో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ఈ సారి 57 ఏండ్లు నిండిన వారికి సైతం నల్లగొండ జిల్లాలో 57 ఏండ్లు దాటిన వారు 41,063 మంది ఇతరులు మరో 17, 610 మంది.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న
రేపటి నుంచి నిరసనలు, రాస్తారోకోలు కేంద్ర ప్రభ్వుత్వం తీరుపై ఆందోళనలకు టీఆర్ఎస్ సన్నద్ధం రైతుల ఇండ్లపై నల్లజెండాల ఎగురవేత ఇతర రాష్ర్టాల మాదిరిగా తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ విజయవంతం చేయ�
నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. జిల్లావాసులు నలుగురు మృతి నేరేడుచర్ల, ఏప్రిల్ 2 : రోడ్డు ప్రమాదం పండుగ పూట ఓ కుటుంబంలో విషాదం నింపింది. నేరేడుచర్లకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు షేక్ గౌస్ కుట�
సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మాణం ఇంటింటికీ తాగునీరందించడమే ధ్యేయం హాలియా, ఏప్రిల్ 2 : నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది నియోజకవర్
కనిపించిన నెలవంక నేటి నుంచి ఉపవాసాలు మే 3న రంజాన్ పండుగ తిరుమలగిరి, ఏప్రిల్ 2 : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం నెలవంక కనిపించడంతో ముస్లింలు ఆదివారం నుంచి ఉపవాసాలు ప్రారంభించారు. నెల రోజుల పాటు
తెలుగు సంవత్సరం శుభకృత్కు ఘన స్వాగతం పలికిన ప్రజలు ఆలయాల్లో పూజలు, పంచాంగ శ్రవణాలు ఉగాది పచ్చడి పంపిణీ, కవి సమ్మేళనాల సందడి వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు తెలుగింట నూతనత్వం, నవ్య