కూలీల కొరతకు చెక్, రైతులకు ఆసరా సకాలంలో, వేగంగా పూర్తవుతున్న పనులు తక్కువ ఖర్చుతో చకచకా సాగుతున్న వైనం వ్యవసాయంలో పెరుగుతున్న యాంత్రీకరణ రైతులకు ఎంతో ఊతమిస్తున్నది. కూలీల కొరతను తీర్చడం మొదలుకొని సకాల�
తెలంగాణను ఎడారిగా మార్చేందుకు బీజేపీ కుట్ర జిల్లాలో ఒకరోజు నిరసన దీక్ష చేయాలని నిర్ణయం రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు నీలగిరి, ఏప్రిల్ 16 : రాష్ర్టాన్ని ప్రధానంగా దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చ
మన ఊరు-మన బడితో బడులకు పూర్వవైభవం సీఎం కేసీఆర్ నిర్ణయంతో సర్కార్ బడులకు మహర్దశ టీఎస్జీహెచ్ఎంఏ జిల్లా అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం పేద విద్యార్థు�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తుర్కపల్లి, ఏప్రిల్ 16 : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండల�
క్షేత్రస్థాయిలో కార్యాచరణకు శ్రీకారం ఏపీ సరిహద్దుల్లో చెక్పోస్టులు ఆంధ్రా నుంచి వచ్చే ధాన్యం లారీలు వెనక్కి గన్నీ బ్యాగుల సేకరణపై దృష్టి.. మిల్లర్ల నుంచి వెనక్కి తేచ్చేలా ప్లాన్ ట్రాన్స్పోర్టు కాం�
యూనిఫాం ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు మూడేండ్ల సడలింపుతో 50వేల మందికి పైగా అవకాశం హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం యూనిఫాం సర్వీసులకు సంబంధించిన ఉద్యోగ నియామకాల్లోనూ వయో ప�
టెక్నికల్ స్కిల్స్లో శిక్షణనిచ్చి జాబ్మేళా నిర్వహణ చిరు ఉద్యోగం నుంచి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చేలా ప్రోత్సాహం ఐదేండ్లలో 440 మందికి శిక్షణ, 270 మందికి ఉపాధి ఆనందం వ్యకం చేస్తున్న యువత నీళ్లు, నిధ�
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి అంబేద్కర్ స్ఫూర్తితో పలు సంక్షేమ పథకాలు అమలు దళితుల సాధికారత కోసమే దళితబంధు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర�
నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి నీలగిరి, ఏప్రిల్ 13 : గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. బుధవారం ఎస్పీ
ధాన్యం కొనుగోళ్ల ప్రకటనపై రైతుల హర్షం జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు రైతుల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసలు యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజ�
తడి చెత్త నుంచి గ్యాస్ తయారీ రూ.14 కోట్లతో ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ మున్సిపాలిటీతో ఒప్పందం.. వారం రోజుల్లో ప్రారంభం కానున్న పనులు మున్సిపాలిటీల్లో రాష్ట్రంలోనే �
గతంలో మాదిరిగానే ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తాం దొడ్డు ధాన్యంతోపాటు సన్న ధాన్యం కూడా తీసుకుంటాం.. కేంద్రం మోసం వల్లే కొనుగోళ్లలో ఆలస్యం ఉమ్మడి జిల్లాలో 934 కేంద్రాలు 14.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ర�