కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం రెండ్లేండ్ల తర్వాత వైభవంగా నిర్వహణ పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు రామగిరి సీతారామ చంద్రుడికి భద్రాద్రి నుంచి ముత్యాల తలంబ్రాలు జానకి దోసిట కెంపుల ప్రోవై.. రాముడి �
రాజధానికి చేరుకున్న ఉమ్మడి జిల్లా నేతలు ఎంపీ బడుగుల, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతోపాటు మున్సిపల్, మార్కెట్ చైర్మన్లు, కౌన్సిలర్లు సైతం.. మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో దీక్షలో భాగస్వామ్యం దీక్షపై రైతాంగ�
నెటిజన్ ట్వీట్కు స్పందన బాలికల రక్షణ, చదువుకు చర్యలు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి బొడ్రాయిబజార్, ఏప్రిల్ 9 : ఎనిమిదేండ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని పోగొట్టుకొని అనాథలై దిక్కుతోచని స్థితిలో ఉన్�
నాణ్యత, రుచిని పెంచి అందిస్తున్న ప్రభుత్వం ఆరునెలల నుంచి కొత్త ప్యాకెట్లలో పంపిణీ చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణపై ప్రత్యేక దృష్టి చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణకు అందిస్తున్న బాలామృతం హ�
ఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లేందుకు నేతల సన్నద్ధం రాత్రి వరకు అంతా రాజధానికి చేరుకునేలా ఏర్పాట్లు ఉదయం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, కార్పొరేషన్ చైర్మన్లు.. సాయంత్రానికి రైతుబంధు సమితి, మున్�
బెల్టు షాపులు మచ్చుకైనా కనిపించవు బహిరంగంగా మందు తాగినా జరిమానా సమష్టి సహకారంతో ముందుకు.. కమ్మగూడెంలో పాతికేండ్లుగా మద్యం విక్రయాలు బంద్ ఆ గ్రామంలో ఒక్కటంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా కనిపించదు. ఎవరూ బహిర
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : యాసంగి వడ్ల కొనుగోలుపై టీఆర్ఎస్ రాజీలేని పోరు సాగిస్తుంది. రాష్ట్ర రైతులపై కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఛేదించే దిశగా ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తున్నది. శు�
గ్రామాల్లో ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపిన ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు నల్లగొండ/ నల్లగొండ రూరల్/ కనగల్/ తిప్పర్తి, ఏప్రిల్ 8 : యాసంగి సీజన్లో రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్�
ఎమ్మెల్యేలు భాస్కర్రావు, రవీంద్రకుమార్, భగత్కుమార్ కేంద్రం తీరుపై నిరసనల వెల్లువ నల్లజెండా ఎగరేసిన రైతులు మిర్యాలగూడ, ఏప్రిల్ 8 : ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోతే బీజేపీకి రైతులే సమాధి కడతారని
నల్లగొండ, ఏప్రిల్ 8 : ఈ నెల 11న మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ
స్వయంభు నారసింహుడికి నిత్యారాదనలు యాదాద్రి, ఏప్రిల్8: యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి స్వయంభు ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండ
సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ నల్లగొండ, ఏప్రిల్ 8 : రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టులో నిర్వహించనున్న 8వ విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం కార్యాలయం ఓఎ
సాగర్ డ్యామ్ను సందర్శించిన ఈఎన్సీ ఓ అండ్ నాగేంద్రరావు నందికొండ, ఏప్రిల్ 7 : వర్షాకాలం లోపు ప్రాజెక్టుకు చేపట్టాల్సిన మెయింటెనెన్స్ పనులు పూర్తి చేస్తామని ఈఎన్సీ ఓ అండ్ ఎం నాగేంద్రరావు అన్నారు. గ�
ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ బృందం బొడ్రాయిబజార్, ఏప్రిల్ 7 : దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఈ-నామ్ విధానంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ సేవలు బాగున్నాయని ఉత్తరప్రదేశ్ అగ్రికల్చర్ మార్కెటింగ్బోర్డు అడిషనల్