స్వయంభు నారసింహుడికి నిత్యారాదనలు యాదాద్రి, ఏప్రిల్8: యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి స్వయంభు ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండ
సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ నల్లగొండ, ఏప్రిల్ 8 : రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టులో నిర్వహించనున్న 8వ విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం కార్యాలయం ఓఎ
సాగర్ డ్యామ్ను సందర్శించిన ఈఎన్సీ ఓ అండ్ నాగేంద్రరావు నందికొండ, ఏప్రిల్ 7 : వర్షాకాలం లోపు ప్రాజెక్టుకు చేపట్టాల్సిన మెయింటెనెన్స్ పనులు పూర్తి చేస్తామని ఈఎన్సీ ఓ అండ్ ఎం నాగేంద్రరావు అన్నారు. గ�
ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ బృందం బొడ్రాయిబజార్, ఏప్రిల్ 7 : దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఈ-నామ్ విధానంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ సేవలు బాగున్నాయని ఉత్తరప్రదేశ్ అగ్రికల్చర్ మార్కెటింగ్బోర్డు అడిషనల్
ఆరంభంలోనే సుమారు రూ.40వేల జీతం అవగాహన లేక దూరమవుతున్న గ్రామీణ విద్యార్థులు ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ రాజమొగిలి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ప్రభుత్వ, కార్పొరేట్ సంస
యాసంగి ధాన్యం కొనే వరకు బీజేపీ ప్రభుత్వాన్ని వదిలేది లేదు హోంమంత్రి మహమూద్ అలీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర నాయకులు దొంగాట ఆడుతుండ్రు సీఎం కేసీఆర్ కంఠంలో ఊపిరి ఉన్నంత కాలం రైతులకు అన్యాయం జరగదు రై
నలుమూలల నుంచి కదం తొక్కిన గులాబీ దళం జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్ష విజయవంతం రైతన్నకు దన్నుగా టీఆర్ఎస్ చేస్తున్న వరి పోరు ఉధృతంగా సాగుతున్నది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా కేంద్రం కుట్రలను నిరసిస్తూ గుర�
ఎక్కడికక్కడ బైఠాయించిన ఎమ్మెల్యేలు నార్కట్పల్లి-అద్దంకి, సాగర్ హైవేలపైనా రాస్తారోకో వందలాది మంది రైతులతో టీఆర్ఎస్ ఆందోళన రోడ్డుపై వడ్లు పోసి… వరి కంకులతో రైతుల నిరసన దేశం కోసం.. ధర్మం కోసం… వడ్ల�
అర్వపల్లి, ఏప్రిల్ 6 : అతి పురాతన ఆలయమైన అర్వపల్లి యోగానంద లక్ష్మీనృసింహ స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మండల కే
దళితుల్లో విప్లవాత్మక మార్పు కోసమే అమలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రామన్నగూడెంలో లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 6 : దేశంలోనే గొప్ప పథకం దళితబంధు అని, దళ�
హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేరేడుచర్ల, ఏప్రిల్ 6 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల వారు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు హుజూర్నగర్ ఎమ్మెల�
యాదాద్రి, ఏప్రిల్ 6 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్�
ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, నోముల భగత్ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా హైవేల దిగ్బంధం అధిక సంఖ్యలో పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు మిర్యాలగూడ, ఏప్రిల్ 6 : ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తెలం�
ఇక ప్రయాణం సాఫీగా.. తీరిన ఐదు గ్రామాల ప్రజల ఇక్కట్లు హర్షం వ్యక్తం చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు బొమ్మలరామారం, ఏప్రిల్ 5 : మండల కేంద్రం నుంచి నాగినేనిపల్లి, మైలారం, మైలారం తండా, మేడిపల్లి, ఫకీర్గూడ గ్రామాల మ