అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి అంబేద్కర్ స్ఫూర్తితో పలు సంక్షేమ పథకాలు అమలు దళితుల సాధికారత కోసమే దళితబంధు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర�
నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి నీలగిరి, ఏప్రిల్ 13 : గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. బుధవారం ఎస్పీ
ధాన్యం కొనుగోళ్ల ప్రకటనపై రైతుల హర్షం జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు రైతుల ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసలు యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజ�
తడి చెత్త నుంచి గ్యాస్ తయారీ రూ.14 కోట్లతో ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ మున్సిపాలిటీతో ఒప్పందం.. వారం రోజుల్లో ప్రారంభం కానున్న పనులు మున్సిపాలిటీల్లో రాష్ట్రంలోనే �
గతంలో మాదిరిగానే ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తాం దొడ్డు ధాన్యంతోపాటు సన్న ధాన్యం కూడా తీసుకుంటాం.. కేంద్రం మోసం వల్లే కొనుగోళ్లలో ఆలస్యం ఉమ్మడి జిల్లాలో 934 కేంద్రాలు 14.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ర�
వడ్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం నేటి నుంచే యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు మూడు, నాలుగు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభం అవసరమైన అన్ని గ్రామాల్లో కేంద్రాలు ప్రతి గింజకూ మద్దతు ధర నేడు మంత్రి జగదీశ్రె
ఎకరంలో రూ.70లక్షలతో ఫామ్ నిర్మాణం రూ.70వేల పెట్టుబడితో రూ.2లక్షల 60వేల లాభం! ప్రతి 40రోజులకూ ఒక బ్యాచ్ కోళ్ల ఉత్పత్తి ఫైనాన్స్ కంపెనీ మేనేజర్గా పనిచేస్తున్న ఓ యువకుడు కోళ్ల పెంపకంపై ఆసక్తి కొద్దీ హైఫై పౌల్�
కోలాటం, భజనలు, భక్తుల వేషధారణ రామగిరి, ఏప్రిల్ 12 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి పట్టణంలో నిర్వహించిన రథోత్సవం
పలు విభాగాలు తనిఖీ రామగిరి, ఏప్రిల్ 12 : నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) బృందం మంగళవారం తనిఖీ చేసింది. న్యాక్ గుర్తింపు గడువు ముగియడంత
విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు డబ్బుపై ఉన్న అత్యాశతో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మిర్యాలగూడలో మంగళవారం వెలుగుచూసింది. బాధ
మరో దఫా నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు మూడేండ్లపాటు పొదుపు చేసుకునే చేనేత కుటుంబాలకే అవకాశం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 3,025 మంది అర్హులు జియో ట్యాగింగ�
పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి వంద రోజుల పాటు కోచింగ్ ఈ నెల 14వరకు దరఖాస్తుల స్వీకరణ 15 నుంచి తరగతులు ప్రారంభం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దేవరకొండ, ఏప్రిల్ 10 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లోని ఉద్యోగ ఖా�
గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దేవరకొండ, ఏప్రిల్ 10 : దేవరకొండ మండలంలోని తాటికోల్ గ్రామానికి చెందిన 60 మంది వివిధ పార్టీల నుంచి దేవరకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మె�
కలెక్టర్ చొరవతో ధాన్యం కొనుగోళ్లు, ఎగుమతులు హర్షం వ్యక్తం చేసిన రైతులు బొడ్రాయిబజార్, ఏప్రిల్ 10 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు శనివారం రైతులు తీసుకొచ్చిన వడ్ల మద్దతు ధరను ఒక్కసార�