మరో దఫా నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు మూడేండ్లపాటు పొదుపు చేసుకునే చేనేత కుటుంబాలకే అవకాశం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 3,025 మంది అర్హులు జియో ట్యాగింగ�
పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి వంద రోజుల పాటు కోచింగ్ ఈ నెల 14వరకు దరఖాస్తుల స్వీకరణ 15 నుంచి తరగతులు ప్రారంభం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దేవరకొండ, ఏప్రిల్ 10 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లోని ఉద్యోగ ఖా�
గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దేవరకొండ, ఏప్రిల్ 10 : దేవరకొండ మండలంలోని తాటికోల్ గ్రామానికి చెందిన 60 మంది వివిధ పార్టీల నుంచి దేవరకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మె�
కలెక్టర్ చొరవతో ధాన్యం కొనుగోళ్లు, ఎగుమతులు హర్షం వ్యక్తం చేసిన రైతులు బొడ్రాయిబజార్, ఏప్రిల్ 10 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు శనివారం రైతులు తీసుకొచ్చిన వడ్ల మద్దతు ధరను ఒక్కసార�
కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం రెండ్లేండ్ల తర్వాత వైభవంగా నిర్వహణ పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు రామగిరి సీతారామ చంద్రుడికి భద్రాద్రి నుంచి ముత్యాల తలంబ్రాలు జానకి దోసిట కెంపుల ప్రోవై.. రాముడి �
రాజధానికి చేరుకున్న ఉమ్మడి జిల్లా నేతలు ఎంపీ బడుగుల, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతోపాటు మున్సిపల్, మార్కెట్ చైర్మన్లు, కౌన్సిలర్లు సైతం.. మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో దీక్షలో భాగస్వామ్యం దీక్షపై రైతాంగ�
నెటిజన్ ట్వీట్కు స్పందన బాలికల రక్షణ, చదువుకు చర్యలు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి బొడ్రాయిబజార్, ఏప్రిల్ 9 : ఎనిమిదేండ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని పోగొట్టుకొని అనాథలై దిక్కుతోచని స్థితిలో ఉన్�
నాణ్యత, రుచిని పెంచి అందిస్తున్న ప్రభుత్వం ఆరునెలల నుంచి కొత్త ప్యాకెట్లలో పంపిణీ చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణపై ప్రత్యేక దృష్టి చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణకు అందిస్తున్న బాలామృతం హ�
ఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లేందుకు నేతల సన్నద్ధం రాత్రి వరకు అంతా రాజధానికి చేరుకునేలా ఏర్పాట్లు ఉదయం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, కార్పొరేషన్ చైర్మన్లు.. సాయంత్రానికి రైతుబంధు సమితి, మున్�
బెల్టు షాపులు మచ్చుకైనా కనిపించవు బహిరంగంగా మందు తాగినా జరిమానా సమష్టి సహకారంతో ముందుకు.. కమ్మగూడెంలో పాతికేండ్లుగా మద్యం విక్రయాలు బంద్ ఆ గ్రామంలో ఒక్కటంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా కనిపించదు. ఎవరూ బహిర
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : యాసంగి వడ్ల కొనుగోలుపై టీఆర్ఎస్ రాజీలేని పోరు సాగిస్తుంది. రాష్ట్ర రైతులపై కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఛేదించే దిశగా ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తున్నది. శు�
గ్రామాల్లో ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపిన ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు నల్లగొండ/ నల్లగొండ రూరల్/ కనగల్/ తిప్పర్తి, ఏప్రిల్ 8 : యాసంగి సీజన్లో రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్�
ఎమ్మెల్యేలు భాస్కర్రావు, రవీంద్రకుమార్, భగత్కుమార్ కేంద్రం తీరుపై నిరసనల వెల్లువ నల్లజెండా ఎగరేసిన రైతులు మిర్యాలగూడ, ఏప్రిల్ 8 : ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోతే బీజేపీకి రైతులే సమాధి కడతారని
నల్లగొండ, ఏప్రిల్ 8 : ఈ నెల 11న మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ