నుడా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేసేందుకు పాలకవర్గం అడుగులు వేస్తుంది. అందుకోసం ఓ వైపు ప్రభుత్వ నిధులతో పాటు సొంతంగా కూడా నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు షురూ చేసింది. ఇతర అథారిటీల మాదిరిగానే న
మారుతున్న కాలానికి అనుగుణంగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఆయా పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయుల సహాయంతో ప్రాజెక్టులు తయారు చేశారు.
నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తూ వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం గొప�
మిర్యాలగూడ పట్టణాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దేందుకు మున్సిపల్ పాలకవర్గం శ్రీకారం చుట్టింది. రూ. 23 లక్షలతో పలు ప్రాంతాల్లో హోర్డింగ్లు ఏర్పాటు చేసింది. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచడంతో పాటు మున్సి
ఈ ఏడాది జిల్లాలో ఆరుతడిపంటల సాగు విస్తీర్ణం పెరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి అన్నారు. గురువారం అనుముల మండలం తిమ్మాపురం గ్రామం లో సాగు చేసిన వరి, వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం హ�
రైతులు భూ సంబంధ సమస్యలు పరిష్కరించుకునేందుకు, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో ధరణి సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, దానిని వినియోగించుకోవాలని కలెక�
భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 12న నిర్వహించనున్న టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ సముదాయం, టీఆర్ఎస్ పార్టీ జిల�
ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13వరకు ఆరు రోజులపాటు వైభవంగా సాగనున్న జాతరకు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యు�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు సైతం ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి.
ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. నకిరేకల్ పట్టణ శివారులో బైపాస్ వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్కు �