ఇప్పటికే రూ.1313.34 కోట్లు మంజూరు 94 శాతంతో రాష్ట్రంలో రెండో స్థానంలో యాదాద్రి జిల్లా మార్చిలోగా నూరు లక్ష్యాన్ని అధిగమించేలా చర్యలు గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ఆంగ్ల మాధ్యమం ఆ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చివేసింది. అన్ని పాఠశాలలు నూరు శాతం ఫలితాలతో వైభవాన్ని చాటుతున్నాయి. 5 ఉన్నత పాఠశాలలు, 1 కేజీబీవీ, 1 మోడల్ స్కూల్�
రామగిరి, ఫిబ్రవరి 3 : బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల బడి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం బాట చార్జీలు అందిస్తున్నది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.400, హైస్కూల్ విద్యార్థులకు రూ.600 చొప్పున రవాణా చార్జీలు �
ఉద్యోగ లోకానికి ఎనిమిదేండ్లుగా అన్యాయం ఈసారీ దక్కని ఆదాయ పన్ను రాయితీ ఉత్తరాది కంటే మన ఉద్యోగులకు వేతనాలు 40 శాతం ఎక్కువ వాహనాల వినియోగమూ మన దగ్గరే అధికం ఏడాదిలో ఒక నెల జీతం పన్నులకే.. పెరిగిన ఇంధన ధరలతోనూ
ఈ నెల 11 వరకు నడపనున్న యాదగిరిగుట్ట డిపో యాదాద్రి, ఫిబ్రవరి 2 : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేపథ్యంలో ఈ నెల 11వరకు యాదగిరిగుట్ట బస్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మ�
మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ పర్యటన తరలివెళ్లిన ఎమ్మెల్యే కంచర్ల, నల్లగొండ మున్సిపల్ పాలక వర్గం క్షేత్రస్థాయిలో 10 గంటలకుపైగా పనుల పరిశీలన మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ టాప్ వరంగల్ అభివ�
ప్రజాఊసేలేని జిల్లాలోని కీలక ప్రాజెక్టులు హైస్పీడ్ రైలు, డబ్లింగ్ ప్రస్తావన లేదు ఘట్కేసర్-రాయగిరి ఎంఎంటీఎస్ అంతే.. పోచంపల్లి ఐఐహెచ్టీపైనా నిరాశే జిల్లాకు సైనిక్ స్కూల్ డిమాండ్కు నో పన్ను చెల్
పెరిగిన భూముల మార్కెట్ విలువ అమల్లోకి.. అత్యధికంగా నల్లగొండ, మిర్యాలగూడ అత్యల్పంగా చిట్యాలలో తొలిరోజు మందకొడిగా రిజిస్ట్రేషన్లు.. ఆదాయం కేవలం రూ.2 లక్షలే సూర్యాపేటలో 65, నల్లగొండలో 25 డాక్యుమెంట్ల రిజిస్ట్
ఆకట్టుకునేలా రామానుజాచార్యుల దివ్య స్వరూపం 216 అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహం 120 కిలోల బంగారంతో నిత్య పూజామూర్తి ఫిబ్రవరి 5న జాతికి అంకితం.. మణికొండ, ఫిబ్రవరి 1: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ముచ్చింతల్
Mlc Sukhender Reddy | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఒట్టి మాటల గారడి బడ్జెట్గా ఉందని తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెప్పించండి.. ఆత్మీయ సన్మాన సభలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మోత్కూరు, జనవరి 30 : అధికారం కోసం తహతహలాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు, కు�