నిపుణులైన వైద్యుల సలహాలు, సూచనలు కొవిడ్ నేపథ్యంలో పీహెచ్సీల ద్వారా సేవలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న వైద్యారోగ్య శాఖ సిబ్బంది జ్వరమొచ్చినా, ఏదైనా అనారోగ్య సమస్య అయినా వెంటనే సమీపంలోని పట్టణ�
బీసీ నాయకుడిగా బలహీన వర్గాల పక్షాన పోరాటాలు నిస్సహాయులకు అండగా నిలుస్తున్న యువకుడు సంస్థాన్ నారాయణపురం, జనవరి 20 : మండలంలోని గుడిమల్కాపురం గ్రామానికి చెందిన వీరమళ్ల కార్తీక్ గౌడ్ సమాజ సేవలో ముందుంటూ �
హయత్నగర్ : భార్యభర్తల మధ్య గొడవ కారణంగా కుమారుడితోపాటు నిప్పంటించుకుని ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. ఈ హృదయ విదారక సంఘటన హయత్నగర్ పోలీస్ స్టే�
ISO recognition | నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రెండోసారి ‘ఐఎస్ఓ’ గుర్తింపు దక్కింది. దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) జారీ చేయగా గురువారం ఆ సంస్థ ప్రతినిధి ఆలపాటి శివయ్య ఎంజ�
MlC Gutha | అధికారంలోకి రావాలి, దోచుకుతినాలి అన్నదే కాంగ్రెస్ నాయకుల ఆలోచన. ప్రజల క్షేమం వారికి పట్టదు.టీఆర్ఎస్పై అడ్డగోలు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి హెచ్చరించారు.
ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధం ప్రతి పీహెచ్సీలోనూ కొవిడ్ చికిత్స ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా టెస్టింగ్ కిట్లు, పడకలు, ఆక్సిజన్ వెంటిలేటర్లు మారుమూల ప్రాంతాల్లోనూ ముమ్మరంగా వ్యాక్సి�
భూ సమస్యలకు పరిష్కారం చూపిన మన నగరం అసైన్డ్, రిజిస్ట్రేషన్ భూముల క్రమబద్ధీకరణకు.. ఆమోదం తెలిపిన మంత్రివర్గం ఎల్బీనగర్ పరిధిలో లక్షలాది మంది సామాన్యులకు ఊరట అక్రమ నిర్మాణాలు లేకుండా ప్రభుత్వానికి పె�
సర్కారు బడులకు మంచి రోజులు మౌలిక సదుపాయాలకు ప్రత్యేక నిధులు సీఎం కేసీఆర్ ప్రకటనపై సర్వత్రా హర్షం ఇప్పటికే సర్వేతో అవసరాలు గుర్తించిన విద్యాశాఖ జిల్లాలో 712 పాఠశాలలకు ఆధునిక హంగులు ఇంగ్లిష్ మీడియం బోధన
ప్రతిభ ఆధారంగా ఉపాధి శిక్షణ రెసిడెన్షియల్ విధానంలో 21కోర్సుల్లో.. మెప్మా సహకారంతో అభ్యర్థుల ఎంపిక భువనగిరి కలెక్టరేట్, జనవరి 18 : ప్రతిభ ఆధారంగా దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ అందించి ఉపాధి కల్పించేందుకు �
ఉద్యోగానికి తోడుగా అదనపు ఆదాయం 20గుంటల్లో తోటకూర, పాలకూర సాగు బొమ్మల రామారం, జనవరి 18 : తాను చేస్తున్న చిరుద్యోగానికి వచ్చే వేతనం సరిపోక ఆకుకూరలు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని సృష్టించుకున్నాడు మండలంలోని కొత�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తుర్కపల్లి, జనవరి18 : మారుమూల తండాల్లో సైతం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపులను ఏర్పాటు చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలం�
కన్వీనర్గా ప్రొఫెసర్ సత్యనారాయణ నియామకం ఎంజీయూలో అందుబాటులో క్రీడా మైదానాలు 2017 నుంచి విజయవంతంగా నిర్వహణ రామగిరి, జనవరి 17 : వ్యాయామ ఉపాధ్యాయ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్
ఇతర పంటలు సాగు చేస్తున్న జిల్లా రైతాంగం అపరాలు, నూనె గింజల పంటలపై పెరుగుతున్న ఆసక్తి పల్లి, మినుములు, పెసరకు ప్రాధాన్యం కేంద్రం కొర్రీల నేపథ్యంలో డిమాండ్ ఉన్న పంటల వైపు ఆలోచన జిల్లాలో ఇప్పటివరకు 18,586 ఎకరా�