అందరికీ రెండో డోసు వేయాలి జ్వర సర్వేలో వివరాలనుక్షుణ్ణంగా నమోదు చేయాలి కలెక్టర్ పమేలా సత్పతి మోటకొండూర్, జనవరి 21 : మండలంలో కొవిడ్ మొదటి డోసు వేసుకున్న ప్రతి ఒక్కరికీ రెండో డోసు వేయాలని కలెక్టర్ పమేలా
ఐదు ట్రాలీలు, బైక్ సీజ్, ఐదుగురు అరెస్టు పరారీలో మరో ముగ్గురు నిందితులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి నీలగిరి, జనవరి 21 : పొలాల వద్ద, కాలువ కట్టల వెంట ఉంచిన ట్రాక్టర్ ట్రాలీలను అపహరించే
CI Adireddy | పది రోజుల క్రితం నల్లగొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద గుర్తు తెలియని వ్యక్తి పోగొట్టుకున్న పర్సు, అందులో నగదును శుక్రవారం నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా పోగొట్టుకున్న వ్య�
చకచకా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు స్వర్ణ తొడుగులు లక్ష్మీ పుష్కరిణిలో నీటి శుభ్రతకు స్పెయిన్ ఫిల్టర్లు శరవేగంగా గండిచెరువు సుందరీకరణ.. అన్నదాన సత్ర భవన నిర్మాణం దీక్షాపరుల మండపం రెడీ 5 ఎక�
ముగిసిన రైతుబంధు సాయం 9.56లక్షల మంది రైతులకు లబ్ధి ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు రూ.7,930కోట్ల పంపిణీ రైతు బంధు పథకంలో ఎనిమిదో విడుత అందజేస్తున్న పెట్టుబడి సాయం గురువారంతో ముగిసింది. గత నెల 28వ తేదీ నుంచి 24 రోజులపా
పాల ధరలు పెంచిన పాలకవర్గం గేదె, ఆవు పాల సేకరణ ధరలను పెంచిన పాలక వర్గం వెన్న రేట్లలోనూ మరింత పెంపుదల ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35,250 మంది రైతులు నల్లగొండ-రంగారెడ్డి �
నిపుణులైన వైద్యుల సలహాలు, సూచనలు కొవిడ్ నేపథ్యంలో పీహెచ్సీల ద్వారా సేవలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న వైద్యారోగ్య శాఖ సిబ్బంది జ్వరమొచ్చినా, ఏదైనా అనారోగ్య సమస్య అయినా వెంటనే సమీపంలోని పట్టణ�
బీసీ నాయకుడిగా బలహీన వర్గాల పక్షాన పోరాటాలు నిస్సహాయులకు అండగా నిలుస్తున్న యువకుడు సంస్థాన్ నారాయణపురం, జనవరి 20 : మండలంలోని గుడిమల్కాపురం గ్రామానికి చెందిన వీరమళ్ల కార్తీక్ గౌడ్ సమాజ సేవలో ముందుంటూ �
హయత్నగర్ : భార్యభర్తల మధ్య గొడవ కారణంగా కుమారుడితోపాటు నిప్పంటించుకుని ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. ఈ హృదయ విదారక సంఘటన హయత్నగర్ పోలీస్ స్టే�
ISO recognition | నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రెండోసారి ‘ఐఎస్ఓ’ గుర్తింపు దక్కింది. దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) జారీ చేయగా గురువారం ఆ సంస్థ ప్రతినిధి ఆలపాటి శివయ్య ఎంజ�
MlC Gutha | అధికారంలోకి రావాలి, దోచుకుతినాలి అన్నదే కాంగ్రెస్ నాయకుల ఆలోచన. ప్రజల క్షేమం వారికి పట్టదు.టీఆర్ఎస్పై అడ్డగోలు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి హెచ్చరించారు.
ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధం ప్రతి పీహెచ్సీలోనూ కొవిడ్ చికిత్స ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా టెస్టింగ్ కిట్లు, పడకలు, ఆక్సిజన్ వెంటిలేటర్లు మారుమూల ప్రాంతాల్లోనూ ముమ్మరంగా వ్యాక్సి�