రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ నీలగిరి, జనవరి16 : తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమానికి వేల కోట్లతో వినూత్న కార్యక్రమాలు చేపట్టి వారిని అక్కున చేర్చుకున్న సంక్షేమ ప్రదాత సీఎం కేసీఆర్ అని ర�
భారీగా పెరిగిన ఎరువుల ధరలు చోద్యం చూస్తున్న మోదీ సర్కార్ రకాన్ని బట్టి 50నుంచి 70శాతం పెరుగుదల రెట్టింపునకు చేరువలో పొటాష్ ధర ఉమ్మడి జిల్లా రైతులపై రూ.50కోట్లకు పైగా భారంపెరిగిన ధరలపై పోరుబాటలో టీఆర్ఎస�
ముంగిళ్లలో ఆకట్టుకున్న ముగ్గులు దేవాలయాల్లో భక్తుల పూజలు మూడ్రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగలో తొలి రోజు భోగి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఓ వైపు దేవాలయాల్లో ధనుర్మాస ఉత్స�
మండలంలో 118మంది రైతు కుటుంబాలకు సాయం హర్షం వ్యక్తంచేస్తున్న రైతులు ఆత్మకూరు(ఎం), జనవరి 14 : వ్యవసాయాభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే రైతుబంధు అమలు చేస్తున్న ప్రభుత్వం
వైభవంగా అధ్యయనోత్సవాలుయాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ అధ్యయనోత్సవాలు శాస్ర్తోక్తంగా కొనసాగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండోరోజు స్వామికి ప్రభాత వేళ త
ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే చిరుమర్తి కట్టంగూర్(నకిరేకల్), జనవరి 14: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు లభించిందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రాష్ట్�
రైతు సంక్షేమమే రాష్ట్ర సర్కారు ఎజెండా మోదీ హయాంలో అన్నదాతకు వెన్నుపోటు రైతుకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు పెట్రోల్, డీజిల్ ధరలతో ఇప్పటికే పెనుభారం తాజాగా ఎరువుల ధరల పెంపుతో నడ్డివిరిచే కు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వాన రోజంతా చలి గాలులు.. మరింత పెరిగిన ఇగం నల్లగొండ ప్రతినిధి, జనవరి13(నమస్తే తెలంగాణ) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షం కురిసింది. ఇప్పటికే ఉన్న చలి ప్రభావా�
నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఎమ్మెల్యే భగత్ మెగా జాబ్మేళాతో 798 మందికి ఉద్యోగాలు హాలియా, జనవరి 13 : పరిచయం అవసరం లేని నాయకుడు దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య. అణగారిన వర్గాల హక్కుల కోసం, వృత్త�
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : బీజేపీది పూర్తిగా రైతు వ్యతిరేక ఎజెండా అని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్ల�
Minister Jagadish Reddy | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.