కట్టంగూర్, జనవరి 10 : కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కురుమర్తి గ్రామానికి చెందిన చిన్నబోయిన చిన్న చంద్రయ్య గతేడాది ప్రమాదవశాత్తు మృతి చెందాడు. టీఆ�
చందంపేట మండల ప్రజల మన్ననలు పొందుతున్న వైద్యులు ధనలక్ష్మి, కృష్ణచందంపేట, జనవరి 10 : ఇద్దరూ గిరిజన బిడ్డలు కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేశారు. ఒక్కరు చందంపేట మండలంలోని మారుమూల గ్రామంలో పశు వైద్యాధికారిగా, మ�
ట్రాక్టర్లు, ఎండ్లబండ్లతో భారీ ర్యాలీలు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు కట్టంగూర్, జనవరి 10 : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికను అందంగా ముస్తాబు చేశారు. సీఎం కే�
పనులు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించిన ఎమ్మెల్యే, కలెక్టర్ నల్లగొండ, జనవరి 10 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత�
ఆమె పూర్తి బాధ్యత తీసుకుంటా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ నిత్యావసర సరుకులు అందజేత ‘నమస్తే’ కథనానికి స్పందన సంస్థాన్ నారాయణపురం, జనవరి10 : వృద్ధురాలు గుండమల్ల దాశమ్మ పూర్తి బాధ్యతలు తీసుకుంటానని మాజీ �
తొలి రోజు 1,403 మందికి నల్లగొండ, జనవరి 10 : దావానంలా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. కరోనాను నియంత్రించడంలో కీలకంగా మారిన వ్యాక్సినేషన్
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లి, జనవరి 9 : రైతులను రాజులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలోని మూసీ కుడి కాల్వ వద్ద వరద నీటిలో నిర్వహించిన
ఇల్లు కూలిపోవడంతో కమ్యూనిటీ హాల్ వరండాలోనే జీవనం చలిలో నరకయాతన.. రేషన్ బియ్యం, వృద్ధాప్య పింఛనే దిక్కు.. చిన్నగూడు నిర్మించి ఇవ్వాలని వృద్ధురాలు వేడుకోలు నిలువ నీడ లేదు.. అయినవారూ లేరు.. నారాయణపురం, జనవరి
ఇద్దరు ఇరెస్టు మహిళ అనుమానాస్పద మృతి చిట్యాల జనవరి 9 : మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంలో ఆదివారం ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాలివి.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం �
Mlc Gutha | బీజేపీ పార్టీ నాయకులు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ కేంద్ర నాయకత్వం మూకుమ్మడి రాజకీయ దుష్ప్రచారం చేస్తుండటాన్ని తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని తెలంగాణ శాసనమండలి మాజ
అడ్డగూడూరులో ఆకాన్నంటుతున్న ధర రహదారుల వెంట రూ.35 లక్షలకుపైనే.. జాతీయ రహదారి మంజూరు కావడంతో పోటీ పడుతున్న కొనుగోలు దారులు బొడ్డుగూడెం-చౌళ్లరామారంమధ్య భూమి దొరకని వైనం అడ్డగూడూరు, జనవరి 8 : ప్రత్యేక రాష్ట్ర�
బాల కార్మికుల విముక్తే లక్ష్యం ఇప్పటివరకు 942మంది చిన్నారులకు భరోసా ఆపరేషన్ స్మైల్ 8.o మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే.. అన్నీ తమకు అని ఆనందించే పిల్లల భవిత అంధకారం కాకుండా ప్రభుత్�
సంక్రాంతికి స్పెషల్ బస్సులు ఈ నెల 19 వరకు అదనపు సర్వీసులు అందుబాటులో ప్రత్యేక టీమ్లు ప్రయాణంలో జాగ్రత్తలు తప్పనిసరి కొవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక చర్యలు సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీ�