మాల్ చింతపల్లి: టిఆర్ఎస్ నాయకురాలు గొంది వెంకటనర్సమ్మ మృతి బాధాకరమని, ఆమె మృతి పార్టీకి తీరనిలోటు అని ఎమ్మెల్యే రామావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చింతపల్లి మండల పరిధిలోని మల్లారెడ్డి పల్లి గ్రామ�
వెంటనే ఉత్తర్వుల జారీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సిద్దిపేట కమిషనర్ నల్లగొండకు బదిలీ వెంటనే వచ్చి పనిచేయాలని ఆదేశం నల్లగొండ పట్టణం అభివృద్ధి చెందాలి నిధులు ఎన్నైనా సరే ఇవ్వడానికి సిద్ధం పక్కాగా ప్ర�
ఎమ్మెల్యే నోముల భగత్నిడమనూరు, డిసెంబర్ 29 : నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెలలో గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదలవుతాయని నాగార్జునసాగర్ ఎమ్మ�
దామరచర్ల, డిసెంబర్ 29;పితృదేవతల సంతర్పణ స్థలిగా వాడపల్లి మరో గయ, ప్రయాగ క్షేత్రంగా పేరు గాంచింది. కృష్ణా, మూసీ నదుల పవిత్ర సంగమ తీరంలో కృతయుగంలో నాటి అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివకేశవ ఆలయాల పవిత్ర స్థ�
ఆరెకరాల్లో పంట.. ఏడాదికి రూ.22లక్షల ఆదాయంఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు గణేశ్ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇతర పంటల వైపు మొగ్గుబొమ్మలరామారం, డిసెంబర్ 29 ;వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైత�
శరవేగంగా చేరుతున్న పెట్టుబడి సాయంఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలుసూర్యాపేట, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఎప్పటి మాదిరిగా ఈ సారి సాగు సీజన్లో సైతం రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నది. సీఎం కేసీఆర్�
యాదాద్రి, డిసెంబర్ 29 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో బుధవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొంది. తెల్లవారుజాము 4నుంచి 5.30గంటల వరకు గిరిప్రదక్షిణలో వందలాది భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో ర�
బ్యాంకుల్లో రైతు బంధు నగదు జమరెండోరోజు 2.56 లక్షల మందికి రూ.187.55 కోట్లుసీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు, రైతులుసూర్యాపేట, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రైతు బంధు సాయం కొనసాగుతు
నీలగిరి: నల్గొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో ఓ మహిళను అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన నిందితులపై పీడీ యాక్టు నమోదు చేశారు పోలీసులు. మంగళవారం రాత్రి నిందితులను చంచల్గూడ జైలుకు తరలించినట్లు నల్గొండ రూ�
నీలగిరి:ఐక్యతతోనే అభివృద్ది సాధ్యమవుతుందని నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని చంద్రగిరి విల్లాస్లో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించి, పలు అభివృద్ది ప
పెద్దఅడిశర్లపల్లి: రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల అందించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని రంగారెడ్డి గూడెం స్టేజీ వద్ద రైతు అగ్రో సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ
యాసంగికి పెట్టుబడి సాయం షురూ.. ఉమ్మడి జిల్లాలో తొలిరోజు 2.54 లక్షల మందికి.. రైతుల ఖాతాల్లోకి రూ.79.81కోట్లు రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండకే.. దశల వారీగా 10 రోజుల్లో అందరికీ… హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు నల్ల