దామరచర్ల, డిసెంబర్ 29;పితృదేవతల సంతర్పణ స్థలిగా వాడపల్లి మరో గయ, ప్రయాగ క్షేత్రంగా పేరు గాంచింది. కృష్ణా, మూసీ నదుల పవిత్ర సంగమ తీరంలో కృతయుగంలో నాటి అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివకేశవ ఆలయాల పవిత్ర స్థ�
ఆరెకరాల్లో పంట.. ఏడాదికి రూ.22లక్షల ఆదాయంఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు గణేశ్ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇతర పంటల వైపు మొగ్గుబొమ్మలరామారం, డిసెంబర్ 29 ;వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైత�
శరవేగంగా చేరుతున్న పెట్టుబడి సాయంఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలుసూర్యాపేట, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఎప్పటి మాదిరిగా ఈ సారి సాగు సీజన్లో సైతం రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నది. సీఎం కేసీఆర్�
యాదాద్రి, డిసెంబర్ 29 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో బుధవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొంది. తెల్లవారుజాము 4నుంచి 5.30గంటల వరకు గిరిప్రదక్షిణలో వందలాది భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో ర�
బ్యాంకుల్లో రైతు బంధు నగదు జమరెండోరోజు 2.56 లక్షల మందికి రూ.187.55 కోట్లుసీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు, రైతులుసూర్యాపేట, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రైతు బంధు సాయం కొనసాగుతు
నీలగిరి: నల్గొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో ఓ మహిళను అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన నిందితులపై పీడీ యాక్టు నమోదు చేశారు పోలీసులు. మంగళవారం రాత్రి నిందితులను చంచల్గూడ జైలుకు తరలించినట్లు నల్గొండ రూ�
నీలగిరి:ఐక్యతతోనే అభివృద్ది సాధ్యమవుతుందని నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని చంద్రగిరి విల్లాస్లో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించి, పలు అభివృద్ది ప
పెద్దఅడిశర్లపల్లి: రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల అందించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని రంగారెడ్డి గూడెం స్టేజీ వద్ద రైతు అగ్రో సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ
యాసంగికి పెట్టుబడి సాయం షురూ.. ఉమ్మడి జిల్లాలో తొలిరోజు 2.54 లక్షల మందికి.. రైతుల ఖాతాల్లోకి రూ.79.81కోట్లు రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండకే.. దశల వారీగా 10 రోజుల్లో అందరికీ… హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు నల్ల
సర్కారు బడుల బలోపేతమే శ్రీచరణ్ ధ్యేయం సరస్వతీ పుత్రులకు చేయూత కస్తూరి ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా సేవలు మునుగోడు, డిసెంబర్ 28 : పేదరికంతో ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కావద్దనే లక్ష్యంతో ‘కస్తూరి ఫౌండ�
ఈ ఏడాది భారీగా పెరిగిన అడ్మిషన్లు పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి నల్లగొండ, డిసెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని మాజీ ఎ
తక్కువ భూమి ఉన్న రైతుల నుంచి మొదలుపది రోజుల్లో అందరి ఖాతాల్లో నగదునల్లగొండలో 4.93 లక్షల మంది లబ్ధిదారులుసూర్యాపేటలో 2.70 లక్షల మంది..వానకాలంతో పోలిస్తే అదనంగా 24.361 మందిఈ నెల 30 వరకు దరఖాస్తుకు అవకాశంనల్లగొండ ప్�
డీఐజీ రంగనాథ్ నుంచి బాధ్యతల స్వీకరణనల్లగొండ జిల్లాకు తొలి మహిళా ఎస్పీరంగనాథ్కు ఘనంగా వీడ్కోలునీలగిరి, డిసెంబర్ 27 జిల్లా ఎస్పీగా రెమా రాజేశ్వరి సోమవారం విధుల్లో చేరారు. ఇప్పటివరకూ ఎస్పీగా కొనసాగిన డ�