సర్కారు బడుల బలోపేతమే శ్రీచరణ్ ధ్యేయం సరస్వతీ పుత్రులకు చేయూత కస్తూరి ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా సేవలు మునుగోడు, డిసెంబర్ 28 : పేదరికంతో ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కావద్దనే లక్ష్యంతో ‘కస్తూరి ఫౌండ�
ఈ ఏడాది భారీగా పెరిగిన అడ్మిషన్లు పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి నల్లగొండ, డిసెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని మాజీ ఎ
తక్కువ భూమి ఉన్న రైతుల నుంచి మొదలుపది రోజుల్లో అందరి ఖాతాల్లో నగదునల్లగొండలో 4.93 లక్షల మంది లబ్ధిదారులుసూర్యాపేటలో 2.70 లక్షల మంది..వానకాలంతో పోలిస్తే అదనంగా 24.361 మందిఈ నెల 30 వరకు దరఖాస్తుకు అవకాశంనల్లగొండ ప్�
డీఐజీ రంగనాథ్ నుంచి బాధ్యతల స్వీకరణనల్లగొండ జిల్లాకు తొలి మహిళా ఎస్పీరంగనాథ్కు ఘనంగా వీడ్కోలునీలగిరి, డిసెంబర్ 27 జిల్లా ఎస్పీగా రెమా రాజేశ్వరి సోమవారం విధుల్లో చేరారు. ఇప్పటివరకూ ఎస్పీగా కొనసాగిన డ�
పొడిచేడు, దాచారం వద్ద ఎత్తిపోతలుప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు..ప్రభుత్వానికి నివేదికఎమ్మెల్యే కిశోర్కుమార్ ప్రత్యేక చొరవఅన్నదాతల హర్షం మోత్కూరు, డిసెంబర్ 27: సాగు నీరు లేక ఏండ్లుగా బీడున్న భూము�
గుర్రంపోడులో వంద ఎకరాల్లో సాగుఖమ్మం చక్కెర ఫ్యాక్టరీకి తరలింపుగుర్రంపోడు, డిసెంబర్ 27 : మండలంలో చెరుకు కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలో పలు గ్రామాల రైతులు సుమారు 100 ఎకరాల్లో చెరుకు పండిస్తున్నారు. ప�
ఎన్జీ కళాశాలలో హెలిప్యాడ్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్లనల్లగొండ, డిసెంబర్ 27 : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తండ్రి మారయ్య మృతి చెందగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులన�
తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ రజిని తిరుమలగిరి, డిసెంబర్ 24 : క్రైస్తవుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజిని అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప�
రాష్ట్రంలో పచ్చదనం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. గత ఏడు విడుతల్లో మొక్కల నాటింపు దిగ్విజయంగా పూర్తిచేసిన ప్రభుత్వం ఎనిమిదో విడుతకు సన్నద్ధమవుతుంది. ఆ మేరకు గ్ర�
ఎఫ్సీఐ తీరుతో పేరుకుపోతున్న ధాన్యం సీఎంఆర్ సేకరణలో తీవ్ర జాప్యం రైల్వే వ్యాగన్ వచ్చినా లోడ్ చేయని వైనం యాసంగికితోడు ప్రస్తుత వానకాలం ధాన్యం రాక సామర్థ్యానికి మించి పోగుబడిన ధాన్యం మిల్లుల్లో స్థల�
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్ణణంలోని కనకదుర్గ దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో ఆలయకమిటీ సభ్యులు ఎమ
దేవరకొండ: ప్రభుత్వం క్రైస్తవులకు అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల్ల దేవరకొండ, డిండి, చందంపేట, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి మండలాల్లో
ఆయా జిల్లాల్లో రిపోర్ట్ చేసిన ఉద్యోగులు ఎట్టకేలకు విద్యాశాఖలోనూ సంపూర్ణం75 శాఖల్లో 18,245 మంది ఉద్యోగులునేడో, రేపో జోనల్ స్థాయి కేటాయింపులు కొత్త జోనల్ విధానం ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యోగులు,
తెలంగాణ రైతన్నపై కత్తి గట్టిన కేంద్రం ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం వడ్లెందుకు కొనరని ప్రశ్నిస్తున్న రైతాంగం మోదీ సర్కారు నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం కేంద్ర మంత్రి గోయల్, బీజేపీ రాష్ట్ర నేతల నోటిదురుసుపై మం