దళిత బంధుతో రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పథకం ఆర్థిక అసమానతలను, అంతరాలను రూపుమాపి దేశంలో సామాజిక �
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి నాయకత్వంలో నకిరేకల్ పట్టణానికి కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.నకిరేకల్లో రూ.75 లక్షలతో చే�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని కట్టంగూర్ మండలం ఈదులూరు, పందేనపల్లి గ్రామాల్లో �
మన్సూరాబాద్ : గుండె నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ కరెంటు వైర్లను నోటిలో పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఎల్బీనగర్ �
రామన్నపేట: గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని 116 మంది గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం స�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2907.51 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 2 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 1288.60 క్యూసెక్కులు, క�
కేతేపల్లి: గులాబ్ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మూసీ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం ప్రాజెక్టు 6 క్రస్టు గేట్�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 1305.13 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. సాంకేతిక లోపంతో కుడి కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. సోమవారం తిరిగి కుడికాలువకు నీటిని విడుదల చేయనున్నా�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2972.25 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. రెండు క్రస్టు గేట్ల ద్వారా 3743.44 క్యూసెక్కులు, కుడి ప్�