Chirumarthi Lingaiah | నా ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షాన నిలబడుతా.. పోరాడుతానని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తేల్చిచెప్పారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. వారిని కాపాడడంలో ముందుంటానని ఆయన స్ప�
“ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం.. ఎవరు ఏం చేసిండ్రు.. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరు. ఎవరు ప్రజల కోసం పాటు పడుతరు అనేది ఆలోచించి ఓటు వేయాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం
‘నకిరేకల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను బ్రహ్మాండంగా గెలిపించండి. నకిరేకల్కు ఏం కావాలో అవన్నీ చేసే బాధ్యత నాదే. లింగయ్య ఏనాడూ తన సొంత పనుల కోసం నా వద్దకు రాడు. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక అభివృద�
CM KCR | నకిరేకల్ నియోజకవర్గం కరువు ప్రాంతం కాబట్టి.. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు ద్వారా రాబోయే ఐదారు నెలల్లో సాగునీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నకిరేక�
CM KCR | కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే తెలంగాణ ఇస్తమని 2004లో టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నదని, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ఇచ్చిన మాట తప్పిందని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగ�
MLA Chirumurthy | జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకుడు ముద్ధం బాలరాజుతో 500 మంది నాయకులు, కార్యకర్తలు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిర�
MLA Chirumurthy | బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరెలన పంపిణీ చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి(MLA Chirumurthy) లింగయ్య అన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలో ర�
నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిరుమర్తి లింగయ్య పేరు ప్రకటించడంతో నకిరేకల్ నియోజకవర్గవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. నకిరేకల్ క్యాంపు కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తు
నకిరేకల్ పట్టణంలో షాదీఖాన నిర్మాణానికి కోటి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రగతి భవన్లో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర�
జిల్లాలో నకిరేకల్ మున్సిపాలిటీని రోల్మోడల్గా తీర్చిదిద్దుతానని ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. పట్టణా�
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సీఎం కేసీఆర్తోనే దేశ రాజకీయాల్లో వెలుగులు నిండుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.