MLA Chirumurthy | బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరెలన పంపిణీ చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి(MLA Chirumurthy) లింగయ్య అన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలో ర�
నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిరుమర్తి లింగయ్య పేరు ప్రకటించడంతో నకిరేకల్ నియోజకవర్గవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. నకిరేకల్ క్యాంపు కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తు
నకిరేకల్ పట్టణంలో షాదీఖాన నిర్మాణానికి కోటి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రగతి భవన్లో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర�
జిల్లాలో నకిరేకల్ మున్సిపాలిటీని రోల్మోడల్గా తీర్చిదిద్దుతానని ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. పట్టణా�
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సీఎం కేసీఆర్తోనే దేశ రాజకీయాల్లో వెలుగులు నిండుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అందువల్లే ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతేపల్లి మ�
మండలంలోని నోముల గ్రామంలో పందుల షెడ్డును తొలగించాలని శుక్రవారం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. పందులు ఇళ్లల్లోకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయని, వాటితో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని గ్రామస్త
దళిత బంధుతో రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పథకం ఆర్థిక అసమానతలను, అంతరాలను రూపుమాపి దేశంలో సామాజిక �
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి నాయకత్వంలో నకిరేకల్ పట్టణానికి కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.నకిరేకల్లో రూ.75 లక్షలతో చే�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని కట్టంగూర్ మండలం ఈదులూరు, పందేనపల్లి గ్రామాల్లో �