నల్లగొండ జిల్లా నకిరేకల్, తిప్పర్తి మండలాల మధ్యలో డి-40 కాల్వ ఎల్-11 తూము వద్ద ఆదివారం ఆయా గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్ ఎస్ఎల్బీసీ డి-40 కాల్వ ద్వారా ఎల్-11 తూము నుంచ�
ప్రభుత్వ చేతగాని తనంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఆదివారం ఎండిపోయిన రైతు బీమనబోయిన భిక్షం పంట ప�
సర్కార్ దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వీముల వీరేశం అన్నారు. మండలంలోని ముత్యాలమ్మగూడెం, పరడ, ఈదులూరు,
నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని పేరెపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు, బొంగోని చెరువులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ�
నకిరేకల్ తాలూకా ప్రజలకు కామ్రేడ్ లింగయ్య చేసిన సేవలు మరువలేనివని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ సమితి మాజీ అధ్యక్షుడు పనికెర లింగయ్య స్వగ్రామమైన మండలంలోని గురజాలలో ఆదివారం లింగ�
Chirumarthi Lingaiah | నా ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షాన నిలబడుతా.. పోరాడుతానని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తేల్చిచెప్పారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. వారిని కాపాడడంలో ముందుంటానని ఆయన స్ప�
“ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం.. ఎవరు ఏం చేసిండ్రు.. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరు. ఎవరు ప్రజల కోసం పాటు పడుతరు అనేది ఆలోచించి ఓటు వేయాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం
‘నకిరేకల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను బ్రహ్మాండంగా గెలిపించండి. నకిరేకల్కు ఏం కావాలో అవన్నీ చేసే బాధ్యత నాదే. లింగయ్య ఏనాడూ తన సొంత పనుల కోసం నా వద్దకు రాడు. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక అభివృద�
CM KCR | నకిరేకల్ నియోజకవర్గం కరువు ప్రాంతం కాబట్టి.. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు ద్వారా రాబోయే ఐదారు నెలల్లో సాగునీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నకిరేక�
CM KCR | కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే తెలంగాణ ఇస్తమని 2004లో టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నదని, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ఇచ్చిన మాట తప్పిందని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగ�
MLA Chirumurthy | జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకుడు ముద్ధం బాలరాజుతో 500 మంది నాయకులు, కార్యకర్తలు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిర�