రేవంత్రెడ్డికి చంద్రబాబునాయుడు మీద ఉన్న ప్రేమ తెలంగాణ రైతాంగం మీదలేదని, ఆంధ్రాకు నీళ్లు తరలిస్తుంటే సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమకుమార్రెడ్డి చేతులు కట్టుకుని చూస్తున్నారే తప్ప ఒక్క స�
chirumarthi lingaiah |చంద్రబాబునాయుడు ఆంధ్రకు నీళ్లు తరలిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ చేతులు కట్టుకొని చూశారే..? తప్ప ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చిన దా
నల్లగొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై అధికారులపై విచారణ కొనసాగుతుంది. లీకేజీకి బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్(సిఎస్) సి.గోపాల్ తో పాటు డిపార్ట్మెంట్ ఆఫీసర్ (డీఓ) ర
Chirumarthi Lingaiah | నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. రైతులతో మాట్లాడి సాగునీటి ఇబ్బందులు, పంట నష్టం వివరాలను అడిగి తె�
నల్లగొండ జిల్లా నకిరేకల్, తిప్పర్తి మండలాల మధ్యలో డి-40 కాల్వ ఎల్-11 తూము వద్ద ఆదివారం ఆయా గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్ ఎస్ఎల్బీసీ డి-40 కాల్వ ద్వారా ఎల్-11 తూము నుంచ�
ప్రభుత్వ చేతగాని తనంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఆదివారం ఎండిపోయిన రైతు బీమనబోయిన భిక్షం పంట ప�
సర్కార్ దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే వీముల వీరేశం అన్నారు. మండలంలోని ముత్యాలమ్మగూడెం, పరడ, ఈదులూరు,
నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని పేరెపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు, బొంగోని చెరువులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ�
నకిరేకల్ తాలూకా ప్రజలకు కామ్రేడ్ లింగయ్య చేసిన సేవలు మరువలేనివని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ సమితి మాజీ అధ్యక్షుడు పనికెర లింగయ్య స్వగ్రామమైన మండలంలోని గురజాలలో ఆదివారం లింగ�
Chirumarthi Lingaiah | నా ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షాన నిలబడుతా.. పోరాడుతానని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తేల్చిచెప్పారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. వారిని కాపాడడంలో ముందుంటానని ఆయన స్ప�
“ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం.. ఎవరు ఏం చేసిండ్రు.. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరు. ఎవరు ప్రజల కోసం పాటు పడుతరు అనేది ఆలోచించి ఓటు వేయాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం
‘నకిరేకల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను బ్రహ్మాండంగా గెలిపించండి. నకిరేకల్కు ఏం కావాలో అవన్నీ చేసే బాధ్యత నాదే. లింగయ్య ఏనాడూ తన సొంత పనుల కోసం నా వద్దకు రాడు. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక అభివృద�
CM KCR | నకిరేకల్ నియోజకవర్గం కరువు ప్రాంతం కాబట్టి.. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు ద్వారా రాబోయే ఐదారు నెలల్లో సాగునీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నకిరేక�