కేతేపల్లి: సీఎం రిలీఫ్ ఫండ్తో పేదలకు మెరుగైన వైద్యచికిత్స అందుతున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల పరిధిలోని తుంగతుర్తి, ఇప్పలగూడెం గ్రామాలకు చెందిన బి.ప్రకా శం, జె.శివశంకర్లు ఇటీవల అనార
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత మత్స్య సంపదతో కార్మికలు జీవనోపాధి హరిత విప్లవం మాదిరిగా నీలి విప్లవానికి నాంది నకిరేకల్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి జగదీశ్రెడ్డి కట్టంగూర్(నకిరేకల్) ప్
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతా నుంచి బుధవారం ఇన్ఫ్లో నిలకడగా కొనసాగింది. మొత్తం 12044.38 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చింది. ఆరు గేట్ల ద్వారా 12441.38 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కాలువలకు 135.54 క్యూసెక�
Telangana Fish | వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసి, అంతిమంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఆరో విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంల
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా సోమవారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 7490.14 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు గేట్ల ద్వారా 9111.80 క్యూసెక్కులు దిగువకు �
శాలిగౌరారం: జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టులోకి 18అడుగుల నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రామన్నపేట మండలం పల్లివాడ హెడ్వర్క్ నుంచి సుమారు 3
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా ఆదివారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 13822.07 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ఉదయం వరకు 3 గేట్ల ద్వారా కొనసాగగా సాయంత్రం ఇన్ఫ్�
శాలిగౌరారం: తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేయడాన్ని హర్షిస్తూగురువారం మండల కేంద్రంలోని అంభేద్కర్ చౌరస్తా వద్ద దళితనాయకులు, టీఆర్ఎస్ నాయకులు కలిసి
కట్టంగూర్(నకిరేకల్): 14 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా, 7 సంవత్సరాలు అధికార పార్టీగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే రాష్ర్టాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్క�
కేతేపల్లి: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి క్రమంగా ఇన్ఫ్లో తగ్గుతుంది. ప్రాజెక్టు లోకి గురువారం 5918.46 ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 5775.09 క్యూస
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, వరంగల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుం డటంతో ప్రాజెక్టులోకి సోమవారం ఇన్ఫ్లో భారీగా పెరిగింది. ఉదయం 5868 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, మధ్యాహ్�
కట్టంగూర్(నకిరేకల్): ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి
శాలిగౌరారం: షా, అలీ, గౌరమ్మ అనే పేర్ల కలయికతోనే గ్రామానికి శాలిగౌరారంగా పేరుగా వాడుకలోకి వచ్చింది. 1908 ముందు చిన్న కుంటలా ఉన్న చెరువును ఆనాటి నిజాం నవాబులు పునరుద్ధరించారు. చెరువు కట్టను 3కిలోమీటర్ల మేర పొడ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ద్వారా ఆదివారం 2152.95 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూడు గేట్ల ద్వారా 1909.20 క్యూసెక్కులు, కాలువలకు 142.83 క్యూసెక్కులు వెళుతుండగా, 49.07 క్యూసెక్కులు ఆవిరవుతుంది. ప్రాజెక్టులోక�
కట్టంగూర్(నకిరేకల్): నకిరేకల్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజన మహోత్సవం, నూత �