642.80 అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం నిలకడగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 642.80(3.90 టీఎంసీలు) అడుగులకు పెరిగింది. ప�
దేశానికి అన్నపెట్టే రాష్ట్రం తెలంగాణ.. రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం లిప్ట్ ఏర్పాటుకు రూ,100 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ అయిటిపాముల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కట్టంగూ�
నార్కట్పల్లిలో 127 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు చెక్కులు పంపిణీ నార్కట్పల్లి: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు దేశంలోనే చారిత్ర
నకిరేకల్లో 134మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కట్టంగూర్(నకిరేకల్):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం దేశా నికి ఆదర్శమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నార్కట్పల్లి: మూత్ర విసర్జన కోసం వెళ్లి కళ్ళు తిరిగి డ్రైనేజీలో పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని ఏపీ లింగోటం 65వ నంబర్ జాతీయ రహదా రిపై ఆదివారం జరిగింది. ఎస్ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం హైదర�
అన్నా చెల్లెళ్లు… అక్కా తమ్ముళ్ల ఆత్మీయ అనురాగానికి ప్రతిక అయిన రక్షాబంధన్ వేడుకలను ఆదివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరపుకున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి తన సోదరి, ఐసీడీఎస్
కట్టంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏడాది క్రితం మొదలైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నిరంతరం పారిశుధ్య పనులతో గ్రామాల్లో ఎక్కడ చూ�
కట్టంగూర్: మండలంలోని చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన రైతులు ఐక్యత చాటారు. గ్రామంలోని రిజర్వాయర్ సమీ పంలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రం నిరుపయోగంగా ఉండడంతో చెర్వుఅన్నారం గ్రామ రైతులంతా ఐక్యమై ఉ