శ్రీశైలం, నాగార్జునసాగర్కు సంబంధించి పలు ఔట్లెట్లపై ఫేజ్ 2 కింద ఏర్పాటు చేయాల్సిన టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు కోసం నిధులను విడుదల చేయాలని ఇరు రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎ�
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేయడంతో మున్సిపల్ శాఖలో నిర్లక్ష్యం అలుముకున్నదని, ప్రజలకు తాగునీటిని అందించే వాటర్ ట్యాంకులను తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదా? అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎ�
MLA Jagadish Reddy | మున్సిపాలిటీ శాఖలో నిర్లక్ష్యం అలుముకుంది. ప్రజలకు తాగునీటినందించే వాటర్ ట్యాంకు లను (Water tank )నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLA Jagadish Reddy) మండి
Nagarjunasagar | నాగార్జునసాగర్(Nagarjunasagar) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష పూరిత రాజకీయాలు చేస్తు న్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
ఎన్నికల విధులను ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి 4.73 టీఎంసీల నీటిని వాడుకున్నట్టు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వెల్లడించింది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెలుగుమట్ల గ్రామ సమీపంలో నిర్మించతలపెట్టిన కొడుమూరు వందనం ఎత్తిపోతల పథకం ఫేజ్-2కు రూ.35.75 కోట్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా మారిన శ్రీశైలం డ్యామ్కు ప్రమాదం పొంచి ఉన్నది. స్పిల్ వే నుంచి భారీ వరద ప్రవాహం కారణంగా 40 మీటర్ల లోతులో ప్లంజ్ఫూల్ గొయ్యి ఏర్పడింది.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం కింద పంటలు సాగు చేస్తున్న రైతులు మంగళవారం సాగునీటి కోసం రోడ్డెక్కారు. అనధికారికంగా ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రిజర్వాయర్ �
కృష్ణా జలాల అంశంపైనే కాదు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కారు సోయి లేకుండా వ్యవహరిస్తున్నది. ఆది నుంచీ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ జలహక్కులకు గండికొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోసార�
అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. సీఎం రేవంత్రెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావు మధ్య జరిగిన సంవాదం ఆసక్తికరంగా మారింది.