రాష్ట్రంలో జలవిద్యుత్తు విద్యుత్తు ప్లాంట్లను సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్నది. మొత్తం ప్లాట్లలో మరమ్మతులు వర్షాకాలం నాటికి పూర్తవుతాయో లేదో కూడా అధిక
నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి వేసవి తాగునీటి అవసరాలపై కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ సోమవారం సమావేశం కానున్నది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)పై తెలంగాణ పట్టు కోల్పోతున్నది. ఇప్పటికే కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్న ఏపీ.. మొత్తంగా కేఆర్ఎంబీనే తన చెప్పుచేతల్లో పెట్టుకుని గుత్తాధిపత్యం చెలాయ
పట్టించుకోని కేఆర్ఎంబీ, పట్టింపేలేని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వైఖరితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాలను అడ్డూఅదుపు లేకుండా తరలించుకుపోతున్నది. సాగర్ కుడికాలువ ద్వారా రోజుకు 8 వేల క్యూసెక్కుల �
కృష్ణా జలాల వినియోగంలో ఏపీని నిలువరించే క్రమంలో రేవంత్రెడ్డి సర్కారు ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా పంటలు చ�
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువల పరిధిలో చేపట్టిన మరమ్మతులు ఎక్కడివి అక్కడే పడకేశాయి. సీజన్ గడచిపోతున్నా ఇప్పటికీ చాలాచోట్ల పనులే చేపట్టలేదు. పనులపై ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ
నాగార్జునసాగర్ పూర్తిగా నిండిన ప్రతి ఏడాది తెలంగాణలోని ఎడమ కాల్వ కింద వానకాలంతో పాటు యాసంగి పంటలకు పుష్కలమైన సాగునీరు అందుతుంది. హైదరాబాద్, ఇతర జిల్లాల తాగునీటికీ ఎలాంటి ఢోకా ఉండేది కాదు.
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి నీళ్లను దోచుకెళ్తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారు? కనీసం కేఆర్ఎంబీకైనా ఫిర్యాదు చేశారా? 30 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ ద�
తెలంగాణ ఆత్మలేని రేవంత్రెడ్డి కట్టప్పలా మారి మరో కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. తన సీటు కాపాడుకోవడం కోసం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నా�
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించడంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్రం బాధ�
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఎత్తిపోతల నుంచి వచ్చే నీటిని అధికార పార్టీ నేతలు కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని వీర్లపాలెం గ
Nallagonda | నాగార్జునసాగర్ డ్యాం(Nagarjunasagar) విజయపురి సౌత్లో గురువారం విమానాశ్రయ నిర్మాణం(Airport) కోసం విమాన సర్వీసుల కేంద్ర బృందం సందర్శించి స్థల పరిశీలన చేశారు.
Irrigation | యాసంగి సీజన్కు సంబంధించి ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరందడం కష్టమేనని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతున్నది. క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా అంచనాలు రూపొందించారని ఫీల్డ్ ఇంజ�
హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరాకు ప్రాణాధారమైన కృష్ణాజలాల తరలింపునకు ముప్పు పొంచి ఉన్నదా? నాగార్జునసాగర్లో పుష్కలంగా నీటిమట్టం ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన అధికార యం�