నాగార్జునసాగర్ ఎడమ కాలువ 3వ జోన్కు సాగునీటిని విడుదల చేయాలని ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎర్రమంజిల్లోని జలసౌధలో కేఆ�
Jupalli Krishnarao | నాగార్జునసాగర్(Nagarjunasagar), బుద్ధవనం పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో స్టార్ హోటల్ నిర్మాణంతో పాటు, వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి క�
Telangana Tourism | నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని నవంబర్ 2 నుం చి ప్రారంభిస్తున్నట్టు పర్యాటక అభివృద్ధి సంస్థ, వాటర్ ఫీడ్ జీఎం ఇబ్ర హీం శనివారం ప్రకటనలో తెలిపారు.
Nagarjunasagar | నాగార్జునసాగర్(Nagarjunasagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. కృష్ణా నది ఎగువు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. తాజాగా సాగర్కు వరద ప్రవాహం (Continued flood flow) కొనసాగుత�
శ్రీశైలం డ్యామ్ నుంచి ఎప్పుడంటే అప్పుడు జలవిద్యుత్తును ఉత్పత్తి చేయడం కుదరదని, దిగువన నాగార్జునసాగర్లో తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే ఇన్సిడెంటల్గా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ
Council Chairman Gutha | సమాజం రుగ్మతలకు బుద్ధుని బోధనలు(,Buddhism) ఒకటే శరణ్యమని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Council Chairman Gutha) అన్నారు. బుద్ధ వనంలో ధమ్మ విజయం వేడుకలలో భాగంగా ముందుగా బుద్ధ చరిత వనంలోని బుద్ధుని ప
ఎట్టకేలకు నాగార్జునసాగర్ ఆయకట్టులోని ఖమ్మం జిల్లా రైతులకు సాగునీటిని విడుదల చేసింది. పాలేరు కాలువకు గండిపడి పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో హరీశ్రావు సోమవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి సర్కారు
నాగార్జునసాగర్ నిండుకండలా తొణికిసలాడుతున్నా ఏఎమ్మార్పీ పరిధిలోని రైతులకు సాగు నీరు అందడం లేదు. అధికారుల నిర్వహణ లోపం డీ-40 కాల్వ ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. మొదట కాల్వకు నీళ్లు ఇచ్చినా గండ్లు, ఏపుగా
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఆదివారం జూరాలకు 3,80,200 క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్టుకు 4.96 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్కు 4,83,766 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నద
Nagarjunasagar Project | నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతుల సాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ఆగస్టు 2న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనుంది.
నాగార్జునసాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతున్నది. కర్ణాటకతోపాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, త
కృష్ణా నది యాజమాన్య కమిటీ సూచనల మేరకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా తాగు నీటి కోసం ఖమ్మం జిల్లా పాలేరుకు బందోబస్తు నడుమ నీటిని సరఫరా చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాల్వకు 5 టీఎంసీలు, ఎడమ క�
ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలోనే వినియోగించుకోవాలని, ఆ మేరకు ట్రిబ్యునల్ ఎదుట పునఃసమీక్ష పెట్టి అనుమతుల కోసం కృషి చేయాలని అంతర్రాష్ట్ర జలవిభాగం అధికారులను ఇరిగేషన్శాఖ మ