కృష్ణా నదిపై ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమని లోక్సభలో బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు పార్లమెంటు వేదికగా హెచ్చరించారు.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా అనుముల మండలం అలీనగర్ సమీప�
సాగర్ నీటి నిల్వలపై జలమండలిలో ఆందోళన 510 అడుగులు మెయింటెన్ చేయాలని ఇరిగేషన్కు లేఖ మరో పక్క రూ. 2కోట్లతో అత్యవసర పంపింగ్నకు ఏర్పాట్లు 2017 తర్వాత ఎమర్జెన్సీకి పంపింగ్ వైపు అడుగులు వేసవిలో రోజూ 270 ఎంజీడీల న
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. పోలింగ్కు 2 వారాల వ్యవధి ఉండటంతో ఓటర్లను ప్రస న్నం చేసుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు దూకుడు పెంచారు.
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవడూ ఆపలేడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పా�
CM KCR | కాంగ్రెసోళ్లు దళారీ రాజ్యం.. పైరవీకారుల రాజ్యం తెస్తామంటున్నారని.. మూడు గంటల కరెంటే ఇస్తామంటున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ అయ్యింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రాగా,
శుక్రవారం నోటిఫికేషన్ విడులైంది. ఆర్ఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 11 నామి�
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి గురువారం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి పంపించినట్లు తెలి