స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో తనను ఆశీర్వదిం�
ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘాను పెంచారు. ముఖ్య కూడళ్లలో చెక్పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు బందోబస�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. నందికొండ పొట్టిచెలిమ సమీపంలోని ఎడమకాల్వ హెడ్రెగ్యులేటర్ వద్ద ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ శనివారం పూజలు నిర్వహించి నీటి �
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నాగార్జునసాగర్లో తీర్చిదిద్దిన బుద్ధవనం ప్రాజెక్టు బౌద్ధ ధర్మ ప్రతి రూపమని రాష్ట్ర పర్యాటక, సాంసృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. బుద్ధవనం, లాంచీస్టేషన్, డ్యామ్ పరిసరాలు పర్యాటకులతో నిండిపోయాయి. తెలంగాణ టూరిజం కృష్ణానదిలో ఏర్పాటు చేసిన లాంచీలో జాలీ ట్
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి చేశారు. కొత్తగూడెం (ముసలమ్మచెట్టు) గ్రామంలో తన మామ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల చంద్రశేఖర్రెడ్డి నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ హాల�
రాష్ట్రంలో ప్రస్తుతం వానకాలం సాగుకుగాను భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తంగా 40.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సాగునీటిశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్రస్థాయ�
నాగార్జునసాగర్-హైదరాబాద్ రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. మండలంలోని గున్గల్ నుంచి మాల్ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించనున్న ది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే మండల పరిధిలోని సాగర్ రహదారిని ఆర్
మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు. శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ప్రాంత డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగుతుండగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కడెం, ఎస్సారెస్పీ నుంచి వరద తగ్గినా, స్థానికంగా కురిసిన రికార్డుస్థాయి వర్షాలతో గోదావరికి వరద పోట�
Crime news | ఓ వ్యక్తి నాగార్జునసాగర్ కొత్త వంతెన పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. నాగార్జునసాగర్ హిల్ కాలనీ చెందిన న�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని, పాలన సాధ్యం కాదని ఎద్దేవా చేసిన వారి నోర్లు మూసుకునేలా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.
ఈ నెల ఐదున బుద్ధుడి 2,567వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లోని బుద్ధవనం వరకు 200 కార్లతో మహార్యాలీ నిర్వహించనున్నట్టు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా
ఉమ్మడి జిల్లాలో పలు తండాలకు బీటీ రోడ్ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.13.90 కోట్లతో ఆరు చోట్ల బీటీ రోడ్లను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి జీఓ 147ను ప్రభుత్వం జారీ చేసింది. ఎస్టీఎస్డీఎఫ్ నిధులత�