బౌద్ధ దార్శనికుడు, రెండో బుద్ధుడిగా పేరొందిన ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల విజయపురి. ఇప్పుడున్న నాగార్జునసాగర్ ప్రాంతం. ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ మార్మోగుతూ, ఆగ్నేయాసియా దేశాలకు బౌద్ధమతాన్ని విస్త
నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని వరాలు ప్రకటించారు. గత డిసెంబర్లో పర్యటించినపుడు పలు అభివృద్ధి పనులకు ఓకే చెప్పిన సీఎం..
విద్యుదుత్పత్తి కోసం నాగార్జునసాగర్నుంచి తాము నీటిని వినియోగించడం లేదని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు చిల్లరగా వ్యవహరిస్తున్నదని విద్యుత్శాఖా మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డ�
సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మాణం ఇంటింటికీ తాగునీరందించడమే ధ్యేయం హాలియా, ఏప్రిల్ 2 : నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది నియోజకవర్
మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. నాగార్జునసాగర్�
చింతకాని మండలంలో అత్యధికంగా 23 వేల ఎకరాల్లో సాగు పంటకు సరిపడా సాగునీరు విడుదల చివరి భూములకూ నీరు అందించేందుకు నీటి పారుదల శాఖ చర్యలు చింతకాని, మార్చి 3: చింతకాని మండలం జిల్లాలో వాణిజ్య పంటలకు కేంద్రం అని చె
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
శ్రీశైలం, సాగర్కు కొనసాగుతున్న వరద ప్రవాహం | కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 1,44,726 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి
జానారెడ్డి : జానారెడ్డి కొన్నేండ్లు మంత్రిగా పనిచేసినా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చిన్న లీడరు స్థాయి అభివృద్ధి కూడా చేయలేదని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ విమర్శించారు.
అభ్యర్థి ప్రకటనతోనే చేతులెత్తేసిన కాషాయ పార్టీ హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఉనికి చాటుకొనేందుకు బీజేపీ పాట్లు పడుతున్నది. ఇక్కడ ఆ పార్టీకి క్యాడర్, లీడర్ లేకపోవడంత